‘‘తిరుమలలో లడ్డూ, అన్నదాన ప్రసాదం నాణ్యత తగ్గించారు .. తిరుమల లడ్డూలో కూడా నాసిరకం పదార్థాలతో తాయారు చేసారు .. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వినియోగించారు .. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేడు నాణ్యమైన నెయ్యి వాడుతున్నాము . ఆంధ్రప్రదేశ్లో ఇంతటి పవిత్రమైన దేవాలయం ఉండటం మన అదృష్టం, అందుకే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రక్షించడం మా కర్తవ్యం."నిన్న జరిగిన ఎన్డిఎ శాసనసభా పక్ష సమావేశంలో ప్రసంగిస్తూ నాయుడును అన్నారు.
ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నారని, ఆలయంలో అన్నీ శానిటైజ్ చేశామని, దీనివల్ల నాణ్యత మెరుగుపడుతుందని సీఎం చెప్పారు.
అయితే నాయుడు ఆరోపణ దురుద్దేశంతో కూడుకున్నదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
More on News
-
పీఎం కిసాన్ తో 12 కోట్ల రైతులకి లబ్ధి : బీజేపీ ఎంపీ పురంధేశ్వరి
-
తిరుపతి లడ్డు లో జంతువుల కొవ్వు ; సీఎం చంద్ర బాబు
-
రుణమాఫీ పై ఆందోళన చేస్తున్న రైతుల అరెస్టును ఖండించిన BRS
-
తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన సినీనటుడు చిరంజీవి, వరద సహాయానికి చెక్కులను అందజేసారు
-
పురుగుల మందు డబ్బాల తొ రైతుల నిరసన; ఎందుకంటే..
-
కోటి రూపాయలతో అలంకరించిన గణనాధుడు , ఎక్కడంటే?
-
వరదల కారణంగా 10 వేల కోట్లు నష్టం: సిఎం రేవంత్ రెడ్డి
-
పూర్తి కావస్తున్న రుణమాఫీ సర్వే, త్వరలో రైతులందరికీ రుణమాఫీ
-
ఆంధ్ర - తెలంగాణ రాష్ట్ర లలో వరద నష్టం పై నివేదిక సమర్పించిన కేంద్ర వ్యవసాయ మంత్రి
-
వరి పంట నష్ట పోయిన రైతులకు ఎకరానికి 10 వేలు: సిఎం చంద్రబాబు
Share your comments