News

తిరుపతి లడ్డు లో జంతువుల కొవ్వు ; సీఎం చంద్ర బాబు

KJ Staff
KJ Staff

‘‘తిరుమలలో లడ్డూ, అన్నదాన ప్రసాదం నాణ్యత తగ్గించారు .. తిరుమల లడ్డూలో కూడా నాసిరకం పదార్థాలతో తాయారు చేసారు .. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వినియోగించారు .. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేడు నాణ్యమైన నెయ్యి వాడుతున్నాము . ఆంధ్రప్రదేశ్‌లో ఇంతటి పవిత్రమైన దేవాలయం ఉండటం మన  అదృష్టం, అందుకే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రక్షించడం మా కర్తవ్యం."నిన్న  జరిగిన ఎన్‌డిఎ శాసనసభా పక్ష సమావేశంలో ప్రసంగిస్తూ నాయుడును అన్నారు.

ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నారని, ఆలయంలో అన్నీ శానిటైజ్‌ చేశామని, దీనివల్ల నాణ్యత మెరుగుపడుతుందని సీఎం చెప్పారు.

అయితే నాయుడు ఆరోపణ దురుద్దేశంతో కూడుకున్నదని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

Related Topics

AP CM

Share your comments

Subscribe Magazine

More on News

More