KJ Staff
మహీంద్రా ట్రాక్టర్తో సహకరమైన కల; ప్రగతిశీల రైతు యోగేష్ భూతాడా విజయకథ
ప్రగతిశీల రైతు అయిన యోగేష్ భూతాడ తన పాల వ్యాపారాన్ని మహీంద్రా ట్రాక్టర్తో మార్చుకున్నాడు. 2019లో 8 ఆవులతో ప్రారంభించి, ఇప్పుడు 100కి పైగా ఆవులను నిర్వహిస్తున్నాడు, 1.5 కోట్ల టర్నోవర్ను సాధించి, తన…
మహీంద్రా అర్జున్ 605 DIతో మలుపు తిరిగిన అభిషేక్ త్యాగి యొక్కవ్యవసాయ ప్రయాణం
అభిషేక్ త్యాగి తన వ్యవసాయాన్ని మహీంద్రా అర్జున్ 605 DI ట్రాక్టర్తో మార్చారు, ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని పెంచారు. అతని విజయగాథ ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు సాధనాలను స్వీకరించడానికి ఇతరులను ప్రేరేపిస్తుంది.…
మహీంద్రా ట్రాక్టర్ వినియోగంతో బాగ్మల్ గుర్జార్ విజయగాథ
రాజస్థాన్లోని భిల్వారాకు చెందిన రైతు బగ్మల్ గుర్జార్కు వ్యవసాయం చేయడం అంటే మక్కువ మరియు అతను వ్యవసాయ రంగంలో దాదాపు 18 సంవత్సరాలుగా మహీంద్రా ట్రాక్టర్ ను వినియోగిస్తున్నాడు. మారుతున్న కాలానికి అనుగుణముగా మహీంద్రా…
రైతు గుర్మేజ్ సింగ్ ను విజయ తీరాలకు చేర్చిన 'మహీంద్రా ట్రాక్టర్'
'మహీంద్రా అర్జున్ నోవో' ట్రాక్టర్ రైతు గుర్మేజ్ సింగ్ ను వ్యవసాయ రంగంలో విజయతీరాలను చేర్చడంలో చాల సహకారాన్ని అందించింది. అతని విజయం అనేక మంది రైతులకు స్ఫూర్తిదాయకం మరియు ఆదర్శం.…
ఈ సీజన్ నుంచే వరి పంటకు రూ.500 బోనస్ : సీఎం రేవంత్
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నుంచే సన్నా లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సన్నవడ్ల…
ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ ను ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం 'ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్' పైలట్ ప్రాజెక్ట్ను గురువారం ప్రారంభించారు. అన్ని రకాల పథకాలకు ఒకే కార్డు తో ప్రయోజనం చేకూరేలా ,ఒక ఫామిలీ కి ఒకే కార్డు…
రైతులకు శుభవార్త పీఎం కిసాన్ విడుదల తేదీని ప్రకటించిన ప్రభుత్వం
PM Kisan 18th tranche: ఇప్పటికే కోత దశలో పంట ఉండడంతో రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద వచ్చే ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు , అలాంటి రైతులకు…
అక్టోబర్ 3 నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు..
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నప్రక్రియను సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక…
ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం పై ఎగుమతి సుంకం ను రద్దు చేసిన ప్రభుత్వం
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.…
నిరుద్యోగులకు శుభవార్త .. త్వరలో మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ
తెలంగాణలో గత పదేండ్లలో నిరుద్యోగం పెరిగిందని, గత పదేండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదని అన్నారు. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లోనే 30 లక్షల మంది నమోదు చేసుకున్నారని, రాష్ట్రంలో దాదాపు 50 లక్షల…
దసరా నుంచి పేదలకు ఇందిరమ్మ ఇళ్ల; ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు.అన్ని జిల్లాలో గ్రామా స స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాలని…
హైదరాబాద్ లో భారీ వర్షం , IMD ఎల్లో అలర్ట్
సోమవారం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది , ఉప్పల్ , నాచారం , ఈసిల్ , నాగారం , దమ్మాయిగూడ మరియు కీసర ప్రాంతాలలో భారీ వర్షం నమోదయింది.…
తెలంగాణ :రాష్ట్రంలో ప్రతి ఫ్యామిలీ ఒకే డిజిటల్ కార్డు; అన్ని పథకాలు వర్తిపు
రాష్ట్రంలో ప్రతి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాలని భావిస్తోంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని…
వరద సాయం గా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కు 50 లక్షల అందించిన నటుడు మహేష్ బాబు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద నష్టానికి తన వంతు సహాయం గా సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిను కలిసి, వరద సహాయం కోసం 50…
దేశంలో తగ్గనున్న కూరగాయలు మరియు పండ్ల ఉత్పత్తి; ఎందుకంటే?
గత ఏడాదితో పోలిస్తే 2023-24లో దేశంలో ఉద్యానవన ఉత్పత్తి స్వల్పంగా 0.65 శాతం తగ్గుతుందని ప్రభుత్వం శనివారం విడుదల చేసిన మూడో ముందస్తు అంచనా లో వెల్లడైంది. మరో వైపు మామిడి, అరటి, నిమ్మ/నిమ్మ,…
'తిరుపతి లడ్డు వివాదం: లడ్డు పంపిణీ ప్రదేశాలలో ల్యాబ్లను ఏర్పాటు చేయాలి : మాజీ మంత్రి ప్రభు
కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు శనివారం తిరుపతి లడ్డూ మరియు ఇతర ప్రసాదాల నాణ్యతను నిర్ధారించడానికి, ప్రసాదం పంపిణీ చేసే ప్రతి బహిరంగ ప్రదేశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్…
తిరుపతి 'లడ్డూ ప్రసాదం' క్వాలిటీ ను పున్నరుద్ధరించాం: టీటీడీ
ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒకటి అయిన తిరుమల తిరుపతి వెంకటేశ్వరా స్వామి లడ్డు లో కల్తీ జరిగిందన్న క్రమమంలో టీటీడీ బోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుపతి 'లడ్డూ ప్రసాదం' క్వాలిటీ ను…
ఆంధ్ర ప్రదేశ్ కు మరోసారి పొంచివున్న భారీ వర్షాలు : వాతావరణ శాఖ అలెర్ట్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు భారీ నష్టాన్ని మిగిలించిన విషయం తెలిసిందే . బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి.…
ముదురుతున్న తిరుపతి లడ్డు వివాదం; దర్యాప్తు పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం పై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, శ్రీవారి భక్తులు ఈ ఘటనపై…
కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే ?
తెలంగాణ రాష్ట్రము ఏర్పడి 10 సంవత్సరాలు దాటినా కొత్త రేషన్ కార్డులకోసం తెలంగాణ రాష్ట్రము లో కుటుంబాలకు నిరీక్షణ తప్పడంలేదు, చాల సంవత్సరాల నుంచి రేషన్ కాదు కొత్త అప్లికేషన్ కోసం ఎదురు చేస్తున్న…
కేవలం వీరికే రైతుభరోసా ;తెలంగాణ వ్యవసాయ మంత్రి కీలక ప్రకటన
రైతు భరోసా ( పాత రైతుబంధు పథకం ) స్థానం లో రైతులకు పెట్టుబడి సాయం అందిచండానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా డబ్బులను కేవలం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే అందించనున్నట్లు…
పీఎం కిసాన్ తో 12 కోట్ల రైతులకి లబ్ధి : బీజేపీ ఎంపీ పురంధేశ్వరి
సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలు కోసం 3 లక్ష కోట్ల రూపాయిలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.…
తిరుపతి లడ్డు లో జంతువుల కొవ్వు ; సీఎం చంద్ర బాబు
గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో నాసిరకం పదార్థాలు మరియు జంతువుల కొవ్వును వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు.…
రుణమాఫీ పై ఆందోళన చేస్తున్న రైతుల అరెస్టును ఖండించిన BRS
రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి రాష్టవ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానట్లు BRS పార్టీ ప్రకటించింది.…
తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన సినీనటుడు చిరంజీవి, వరద సహాయానికి చెక్కులను అందజేసారు
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మెగా స్టార్ చిరంజీవి సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు.…
పురుగుల మందు డబ్బాల తొ రైతుల నిరసన; ఎందుకంటే..
హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలం మాధన్నపేట్ గ్రామానికి చెందిన రైతులు తమ పంటను కొనుగోలు చేసిన విత్తన కంపెనీ డబ్బులు చెల్లించడం లేదని , పురుగుమందుల బాటిల్తో నిరసనకు దిగారు. నామిని వెంకటేష్కు చెందిన…
బాస్మతి బియ్యం మరియు ఉల్లిపాయలపై కనీస ఎగుమతి ధర ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం, ప్రభుత్వం బాస్మతి బియ్యం కోసం టన్నుకు USD 950 కనీస ఎగుమతి ధర (MEP) ను రద్దు చేసింది మరియు ఉల్లిపాయలపై టన్నుకు USD 550 MEPను రెండింటిని రద్దు…
కోటి రూపాయలతో అలంకరించిన గణనాధుడు , ఎక్కడంటే?
అనంత రూపాలతో భక్తులకు దర్శనమిస్తున్న గణనాధుడు కోటి రూపాయలతో వినూత్నంగా అలంకరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ భక్తులు. పాల్వంచలోని రామ్ నగర్ లో తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో 28 సంవత్సరాల…
వరదల కారణంగా 10 వేల కోట్లు నష్టం: సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు మరియు వరదల కారణంగా మొత్తం నష్టం రూ. 10,000 కోట్లకు పైగా వాటిల్లిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నిన్న తెలిపారు.…
పూర్తి కావస్తున్న రుణమాఫీ సర్వే, త్వరలో రైతులందరికీ రుణమాఫీ
రుణమాఫీ కానీ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే దాదాపు యాభై శాతం వరకు పూర్తి కవస్తున్నట్లు సమాచారం, ఆగస్టు నెలలో 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం కొన్ని కారణాలతో కొంత…
భారీ వర్షాలకు 62 వేల ఎకరాలలో పంట నష్టం
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు వరద నీరు వచ్చి చేరడంతో కాకినాడ జిల్లాలో 62 వేల ఎకరాల వ్యవసాయ పొలాలు నీట మునిగి నట్లు ప్రాథమిక సమాచారం.…
ఆంధ్ర - తెలంగాణ రాష్ట్ర లలో వరద నష్టం పై నివేదిక సమర్పించిన కేంద్ర వ్యవసాయ మంత్రి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరియు వరదల కారణంగా వ్యవసాయ పంటలకు ఏ మేరకు నష్టం వాటిల్లిందనే దానిపై వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ బుధవారం హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై…
వరి పంట నష్ట పోయిన రైతులకు ఎకరానికి 10 వేలు: సిఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు బుధవారం ఏలూరులో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.…
MSP చట్టం కోసం కాంగ్రెస్ ' కిసాన్ న్యాయ్ యాత్ర ; MSP పెంచనున్న BJP
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ తన కిసాన్ న్యాయ్ యాత్రను ప్రారంభించనున్న క్రమంలో, అక్కడి బీజేపీ ప్రభుత్వం సోయాబీన్ కనీస మద్దతు ధరను క్వింటాల్కు రూ. 4,800కు పెంచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం నుంచి నిన్న ఆమోదం…
రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక ఐడి కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం; లాభాలు ఏంటి?
వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా రైతులకు ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డును అందించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనునట్లు వ్యవసాయ కార్యదర్శి తెలిపారు.…
రేపు వరద ప్రభావిత ప్రాంతాలలో నష్టాన్ని అంచనా వేయడానికి రానున్న కేంద్ర బృందం
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఈనెల 11న తెలంగాణలో పర్యటించనుంది.…
తెలుగు రాష్ట్రాలలో మరి కొన్ని వందే భారత్ రైలు, రూట్ లు ఇవే!
ఇప్పటికే ప్రారంభించబడిన వందే భారత్ రైలు లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో, మరికొన్ని రూట్ లలో వందే భారత్ రైలు లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు, దానిలో భాగంగానే…
రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు!
రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విశాఖపట్నం తెలిపింది.…
తెలంగాణకు భారీ వర్షాల సూచన!మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ లోని కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే…
గ్రామీణ ప్రాంతాలలో 100 శాతం నీటి కనెక్షన్ ఉన్న రాష్ట్రం గా తెలంగాణ
అధికారిక గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలలో 100 శాతం కుళాయి కనెక్షన్లు ఉన్న రాష్ట్రంగా నిలిచింది.…
పారా ఒలింపిక్ లో మెడల్ సాధించిన దీప్తి జీవన్కు రూ. కోటి నగదు, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన ప్రభుత్వం
పారిస్ పారాలింపిక్స్ కాంస్య పతకం సాధించిన దీప్తి జీవన్జీకి వరంగల్లో కోటి రూపాయల నగదు, 500 చదరపు గజాల స్థలంతో పాటు గ్రూప్-2 సర్వీసెస్లో సముచితమైన పోస్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి…
సెప్టెంబరు 7 మరియు 8 తేదీలలో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు !
రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆయా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.…
తెలంగాణ రైతులను ఆదుకుంటాం:కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ శుక్రవారం తెలంగాణలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించి, రైతులు పంట నష్టం నుండి బయటపడేందుకు రాష్ట్రానికి అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.…
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఘనంగా ప్రారంభమైన గణేశ ఉత్సవాలు
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో శనివారం జరిగిన పూజా కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్మున్సి పాల్గొన్నారు.…
పెన్షన్ లబ్ది దారులకు గుడ్ న్యూస్ ! ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పింఛన్ తీసుకోవచ్చు
పెన్షన్ ల సమయంలో స్వగ్రామాలకు రాలేక ఇబ్బంది పడుతున్న లబ్దిదారులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభావార్త అందించింది రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పింఛన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పించేందుకు ప్రణాలికలు సిద్ధం చేసింది. రానున్న రోజులల్లో…
PM Kisan : పీఎం కిసాన్ పై కీలక అప్డేట్, 18వ విడత డబ్బులు ఎప్పుడో తెలుసా?
PM Kisan 18th tranche: ఇప్పటికే నాట్లు పూర్తి చేసుకున్న రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద వచ్చే ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు , అలాంటి రైతులకు శుభవార్త.…
వరదలతో నష్టపోయిన రైతులను ఫసల్ బీమాతో ఆదుకుంటాం: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఆంధ్ర ప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరదల ద్వారా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు, పంట నష్టపోయిన ప్రతి రైతుకు…
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను మరియు విజయవాడ లో ఏరియాల్ సర్వే నిర్వహించారు.…
నేటి నుంచి వరద బాధితుల ఖాతాల్లో10 వేలు జమ
తెలంగాణ రాష్ట్రంలో వరదల కారణంగ నష్టపోయిన వారికీ తెలంగాణ ముఖ్య మంత్రి ప్రకటించిన విధంగా గురువారం నుంచి వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేస్తామని మంత్రి తుమ్మల బుధవారం తెలిపారు. ఇండ్లు…
రైతులకు ఉచితంగా సోలార్ పంపులు ;సీఎం కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం, రైతులను సంప్రదాయ విద్యుత్ వాడకం నుంచి సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు బుధవారం ఆదేశించారు.…
ములుగు జిల్లా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ధ్వంసమైన అడవిని పరిశీలించిన , అటవీ అధికారులు
ములుగు జిల్లా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ధ్వంసమైన అడవిని గురువారం ,అడవిశాఖ అధికారి CFO ప్రభాకర్ రావు పరిశీలించారు.…
ఆంధ్ర ప్రదేశ్ కు మరోసారి రెన్ అలెర్ట్; విజయవాడలో బురదను తొలగించేందుకు రంగంలోకి ఫెరింజన్లు
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ ప్రకటించింది రానున్న రెండు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…
ములుగు జిల్లాలో గాలి భీభత్సం, 500 ఎకరాలలో నేలకొరిగిన చెట్లు
తెలంగాణలోని ములుగు జిల్లా అడవులను బుధవారం నాడు టోర్నడో లాంటి గాలులు బలంగా వీయడం తో ములుగు జిల్లా మేడారం అడవుల్లోని 500 ల ఎకరాల అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకూలాయి.…
750 కోట్లతో 'అగ్రిసూర్' పథకాన్ని ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
వ్యవసాయ రంగంలో మౌలిక వసతులను మరియు సాంకేతికతను మెరుగుపరచడానికి, అగ్రి స్టార్టప్ల యొక్క ఆవశ్యకతను తెలుపుతూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం రూ.750 కోట్ల ఫండ్ 'అగ్రిసూర్' అనే పథకాన్ని…
తెలంగాణలో భారీ వర్షాలు; యెల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఇప్పటికే కురిసిన వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలంగాణ కు మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లించింది, బుధవారం రాష్ట్రం లోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.…
ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్ రెడ్డి
మహబూబాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆకెరవాగు నది వరద నీటిలో మునిగిన సీతారాం తండాలో వరద నష్టాన్ని పరిశీలించి బాధిత…
పంట కొట్టుకుపోయిన రైతులను ఆదుకోవాలి: ఎంపీ ఈటల
హైదరాబాద్ :వరద ప్రాంతాల్లో సహా ముంపుకు గురైన వ్యవసాయ క్షేత్రాలలో కూడా త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయని ,తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం మీడియాతో జరిగిన సమావేశం లో తెలిపారు.…
వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి 14,000 కోట్లతో 7 పథకాలకు కేంద్రం ఆమోదం
వ్యవసాయ, అనుబంధ రంగాల ఆదాయం మెరుగుపరిచినందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం రూ. 14,000 కోట్ల తో 7 పథకాలను ప్రారంభించాలని కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది.…
వరద బాధిత కుటుంబాలకు పది వేలు సహాయం: సీఎం రేవంత్
ఖమ్మంలోని పోలేపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నేరు నది వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు వరద సహాయం ప్రకటించారు.…
ఖమ్మం:నీట మునిగిన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఖమ్మం నాయకనిగూడెం దగ్గర దెబ్బ తిన్న రోడ్డు, పాలేరు ఏరు ను పరిశీలించిన తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి.…
అన్నిరకాల పంటలు, నేలలకు ఉపయోగపడే రోటావేటర్ టెక్నాలజీతో భారత్లో పంటలకు నేలలను సిద్ధం చేయడంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని నిర్దేశించుకున్న మహీంద్రా
అన్నిరకాల పంటలు, నేలలకు ఉపయోగపడే రోటావేటర్ టెక్నాలజీతో భారత్లో పంటలకు నేలలను సిద్ధం చేయడంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని నిర్దేశించుకున్న మహీంద్రా…
ఆస్తమా ఎలా వస్తుంది? దీనిని ఎలా నిర్ధారించాలి
వర్షాకాలం రావడంతో, ఉన్నటుంది వాతావరణ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పుల వలన ఆస్తమా లాంటి దీర్ఘకాలిక సమస్యలున్నవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో కదా. విలువైన ప్రొడక్టివ్ డేస్ ఎన్నింటినో నష్టపోతారు ఆస్తమా…
మల్లె సాగు యాజమాన్య పద్దతులు మరియు సస్యరక్షణ చర్యలు
పూలలో మల్లెపువ్వు చాలా ముఖ్యమైనది. సువాసన కలిగి ఉండే మల్లెపువ్వును ఇష్టపడని వారుండరు. భారతదేశంలో వాణిజ్యపరంగా మల్లెపూల సాగును రైతులు చేపడుతున్నారు. స్త్రీల అలంకరణలో మల్లెపూలకు ప్రత్యేకమైన స్ధానం ఉంది. దేశవ్యాప్తంగా 40 రకాలకు…
పామ్ఆయిల్, కొబ్బరి తోటల్లో తెల్లదోమను నివారించడం ఎలా?
కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలకు రూగోస్ తెల్లదోమ బెడద రోజురోజుకు తీవ్రతరమౌతుంది. ఇప్పటికే దీని నివారణకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండటంలేదు. గత కొన్నేళ్లుగా దీనివల్ల తీవ్రపంటనష్టం వాటిల్లుతోంది. రూగోస్…
మినుము పంటలు తెగుళ్ల యాజమాన్య పద్ధతులు
తెలుగు రాష్ట్రాలలో మినుమును రబీ, వేసవి పంటగా వరికోతల అనంతరం పండిస్తారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా 15లక్షల టన్నుల మినుము పంట ఉత్పత్తి అవుతుంది. ఖరీఫ్ సీజన్ లో జూన్ 15 నుండి…
వర్షాకాలంలో జీవాల్లో వచ్చే వ్యాధులను నివారించడం ఎలా?
ప్రస్తుత కాలంలో వ్యవసాయం నుండి అధిక లాభాలు ఆర్జించడం కాస్త కఠినతరమనే చెప్పవచ్చు. ఇందుకు తగ్గట్టుగానే రైతులు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధం రంగాల మీద కూడా ద్రుష్టి సారించవల్సిన అవసరం ఎంతైనా ఉంది.…
శరీరంలో అదనపు కొవ్వును తగ్గించే కివి పండు!!
కివి పండు ఆరోగ్యానికి ఒక వరం వంటిది. దీనిలో ఎన్నో రకాల పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కివిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అంతే కాకుండా…
వరిలో జింక్ లోపం తలెత్తకుండా చేపట్టవలసిన చర్యలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి పంట ప్రారంభమయ్యింది. దాదాపు అన్ని చోట్ల, వరి నాట్లు పూర్తయి, పంట పిలకలు దశలో ఉంది. అయితే అధిక శాతం నేలల్లో జింక్ లోపం ఉండటం చేత, వరి…
వ్యవసారంగంలో తెలుగురాష్ట్రాల హవా! రెండు రాష్ట్రాల ర్యాంకులు ఎంతంటే.....
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయిన తరువాత, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో అంచలంచలుగా ఎదిగి, అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన నగరాలకు ధీటుగా, హైదరాబాద్ నగరం సత్తా చాటుకుంటుంది.…
వక్క సాగుతో రైతులకు అధిక లాభాలు
కిళ్ళీ,తాంబూలంలో వినియోగించే వక్కసాగు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులు అధికంగా సాగు చేస్తారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, గోదావరి జిల్లాల రైతులు వక్కసాగును చేపడుతున్నారు. వక్క తోటకు శ్రమ, చీడపీడలు, పెట్టుబడులు,…
పంట నిల్వ సమయంలో పురుగుల బెడదను తగ్గించడం ఎలా?
రైతులు ఆరుగాలం కష్టబడి పంటలు పండిస్తారు. ఇంత శ్రమతో పండించిన పంటను, మంచి ధరకు విక్రయించాలని ప్రతి రైతు యోచిస్తారు. అయితే మార్కెట్ ధరల్లో ఎల్లప్పుడూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇటువంటి సమయంలో కొంతమంది రైతులు…
స్పైసి ఫుడ్ ఎక్కువుగా తింటున్నారా? దీని దుష్ప్రభావాలు ఏమిటి
చాలా మంది స్పైసిగా ఉండే ఆహారం అంటే ఎంతో ఇష్టంగా తింటారు. రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు, స్పైసి ఫుడ్ అడిగిమరి తినే వారి సంఖ్య చాలా ఎక్కువ. స్పైసి ఫుడ్ మీద మక్కువతో ప్రతి రోజు…
గోరుచిక్కుడు సాగులో పాటించవలసిన యాజమాన్య పద్దతులు....
శరీరానికి ఎన్నో పోషకాలు, మరియు ఫైబర్ అందిచే కూరగాయల్లో గోరుచుక్కుడు ఒకటి. గోరుచిక్కుడు నుండి సేకరించే జిగురుకు వాణిజ్య పరంగా కూడా మంచి డిమాండ్ ఉంది. గోరు చిక్కుడు అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని…
రైతులకు అధిక ఆదాయం అందించే కార్పెట్ గ్రాస్ సాగు....
పార్కుల్లోనూ, ఇంటి ముందు చిన్న కాళీ స్థలంలోనూ పచ్చని గడ్డిని పెంచుకుంటే, కళ్ళకు ఇంపుగాను, మనసుకు ఆనందంగానూ ఉంటుంది. కుత్రిమంగా పెంచే కార్పెట్ గ్రాస్ కి ఈ మధ్య కాలంలో ఆధరణ బాగా పెరిగింది.…
పాలను ఎక్కువసేపు నిల్వ చెయ్యడానికి ఈ చిట్కాలు పాటించండి
అందరి ఇళ్లలోనూ కనిపించే ద్రవరూప ఆహారం ఏదైనా ఉందంటే అది పాలు. పాలు మరియు పాలపదార్ధాలు, ఇంట్లో తరచూ ఏదొక అవసరానికి ఉపయోగిస్తాము. అయితే పాలను నిల్వ చెయ్యడం మాత్రం పెద్ద తలనొప్పి అని…
వరిలో కలుపు యాజమాన్యం, నివారణ పద్దతులు
తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్లో విరివిగా సాగయ్యే పంట వరి. ప్రస్తుతం వరి వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల నాట్లు వెయ్యడం పూర్తవగా మరికొన్ని చోట్ల ఇప్పుడే నాట్లు వెయ్యడం ప్రారంభించారు. అయితే…
గింజలు లేని పుచ్చకాయ సాగు, ఖర్చు తక్కువ లాభం ఎక్కువ...
ఒకప్పటిలాగా కాకుండా, ప్రస్తుతం రైతులు కొత్త రకాల పంటల మీద ఆశక్తి చూపిస్తున్నారు. పుచ్చకాయ పంట గురించి చాలా మంది రైతులకు సుపరిచితమే, అయితే పంట నుండి మంచి లాభాలు పొంది, ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి…
శంఖు పూలతో టీ, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది....
చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని, సాధారణ టీ కి బదులుగా, గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ వంటివి తాగుతుంటారు. అయితే వీటి లాగానే బ్లూ టీ కూడా ఉందని మనలో చాలా కొద్దీ…
మునగాకు ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
మనమంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం, అయితే ఆరోగ్యంగా ఉండటం కోసం మనం చెయ్యవలసిన ప్రయత్నం మాత్రం చెయ్యం. మనకొచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చెయ్యగలిగే మందు ఆహారం మాత్రమే. సరైన ఆహారం తీసుకుంటే…
యూరిక్ ఆసిడ్ సమస్యకు సరైన పరిష్కారం ఈ డ్రైఫ్రూట్స్
కిడ్నీల పనితీరు తగ్గితే, శరీరంలో యూరిక్ ఆసిడ్ పెరిగిపోతుంది. ఈ రోజుల్లో యూరిక్ ఆసిడ్ పెరిగిపోవడం అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ యూరిక్ ఆసిడ్ రక్తంలో మరియు శరీరంలో పేరుకుపోయి అనేక…
వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఇవి ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
వెరికోస్ వెయిన్స్ వీటినే తెలుగులో అనారోగ్య సిరలు అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవారిలో సిరలు ఉబ్బి నీలి రంగు ఆకృతిని సంతరించుకుంటాయి. ఈ సిరలు మీ శరీరంలో ఏ భాగంలోనైనా సంభవించవచ్చు ,…
పురుగుమందుల వినియోగం తగ్గిస్తే, పొగాకు మంచి ధర సాధ్యం....
పంటకాలంలో అనేక రకాల చీడపీడలు, వైరస్లు, బాక్టీరియా తెగుళ్లు పంటకు అధిక నష్టం కలిగిస్తాయి. వీటి మూలాన పంట దిగుబడి తగ్గిపోవడమే కాకుండా, దిగుబడి నాణ్యత కూడా దెబ్బతింటుంది. అయితే పంటలో వచ్చే చీడపీడలను…
జామ సాగులో పాటించవలసిన సస్యరక్షణ చర్యలు.....
మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో, తెలుగు రాష్ట్రాల్లో, జామ సాగు చేపడుతున్న రైతుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. జామపండులో అధిక పోషకాలు ఉండటం, శరీరానికి అవసరమైన శక్తిని అందించడం, మరియు వైద్యులు…
వేపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు....
వేపాకులో ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించగలిగే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రతిరోజూ కాలికడుపుతో వేపాకు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే వేపాకులు తినడం చాలా మంచిది.…
పసుపు పంట సాగు పద్దతి మరియు యాజమాన్య చర్యలు....
మన దేశంలో జరిగే అన్ని శుభకార్యాలకు పసుపు తప్పనిసరి. హిందువులు పసుపును మంగళప్రదమైందిగా భావిస్తారు. వేడుకలతోపాటు, వంటల్లో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పసుపును పచ్చ బంగారంగా భావిస్తారు. పసుపు…
రైతు రుణమాఫీ: రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి....
తెలంగాలోని రైతుల రుణబాధలను తగ్గించాలన్న లక్ష్యంతో, రేవంతా రెడ్డి ప్రభుత్వం, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రుణమాఫీని ప్రారంభించింది. రుణమాఫీలో భాగంగా రెండు లక్షల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇప్పటికే రుణమాఫీ రెండు విడతలు…
MonkeyPox: ప్రజల్ని వణికిస్తున్న మంకీఫోక్స్ , వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
2019 లో వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఒక ఊపుఊపేసింది. ఇప్పుడు అదే తరహాలో మంకీపోక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధిని మొట్టమొదటిసారిగా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో గుర్తించగా ఇప్పటికే 13…
మూడు రోజుల పాటు ఈ ఫేస్ ప్యాక్ వాడితే, పార్లోర్ లాంటి గ్లో ఇంట్లోనే....
ఇంట్లో ఏమైనా శుభకార్యాలు, లేదా ఏమైనా ఫంక్షన్లకు వెళ్లాలంటే, బ్యూటీ పార్లోర్ కి వెళ్లి పేస్ ప్యాక్స్ వేయించుకుంటారు. హానికారక కెమికల్స్ తో తయారుచేసిన ఈ బ్యూటీ ప్రోడక్టులు కొన్ని సార్లు స్కిన్ అలెర్జిస్…
పెసర పంటలో పురుగుల ఉదృతి, సకాలంలో నివారించడం ఎలా?
తక్కువ ఖర్చుతో సకాలంలో చేతికి వచ్చే పంట ఏదైనా ఉందంటే అది పెసర పంట. పెసరను ఖరీఫ్లో వర్షాధారిత పంటగా సాగు చేస్తారు. పెసర పంట రైతులకు ఆర్ధికంగా చేయూతనందించడంతో పాటు, భూసారాన్ని కూడా…
భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే 109 విత్తన రకాలు విడుదల
వ్యవసాయ అభివృద్ధిలో విత్తనాభివృద్ధి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాలను అభివృద్ధి చెయ్యవలసి ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే భారత వ్యవసాయ పరిశోధన మండలి(ICAR) 109 విత్తన రకాలను అభివృద్ధి…
వర్షాకాలంలో రోగాలు రాకుందంటే ఈ ఆహారం తినాల్సిందే...
దాదాపు అన్ని సీసాన్లలో వ్యాధులు రావడం అనేది సర్వసాధారణం. వాతావరణంలో ఉన్నటుంది మార్పులు రావడం వలన కొన్ని ఇన్ఫెక్షన్లు మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే వర్షాకాలంలో మాత్రం వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువుగా…
ఆహారంలో ప్లాటిక్ భూతం.... అధ్యనాలు ఏమి చెబుతున్నాయి
ఇప్పటివరకు ప్లాటిక్ భూతం భూమిని, పర్యావరణని దెబ్బతీస్తుందని మనం తెలుసుకున్నాం. అయితే తాజాగా మన నిత్యం వినియోగించే ఉప్పు మరియు చెక్కెరలో కూడా ప్రమాదమైన మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు గుర్తించారు. ఎటువంటి బ్రాండ్…
TS DSC Answer Key 2024: తెలంగాణ డిఎస్సి ఆన్సర్ కీ విడుదల
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరిక్ష నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షకు సంభందించిన ఆన్సర్ కీ విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ…
అన్న క్యాంటీన్ మెనూ: ఆంధ్ర ప్రదేశ్ అన్న క్యాంటీన్ మెనూ మరియు ఇతర వివరాలు
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, కానీ చాలా మందికి ఆ అన్నం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఏపీలో ప్రతి పేదవాడి కడుపు నింపేలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. అతి…
ఏపీలో కొత్త రేషన్ కార్డులు, అర్హతలు ఇవే...
ఆంధ్ర ప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటి వారుకు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అమలు…
సేంద్రియ ఎరువుగా కోళ్ల ఎరువు, భూసారం మెరుగు...
మితిమీరిన రసాయనాల వాడకం వలన భూసారం తగ్గిపోతుంది. రసాయన ఎరువులు మట్టిలోని వైవిధ్యాన్ని దెబ్బతీసి, సాగుకు అనువైన నేలలను సైతం బీడు భూములుగా మారుస్తున్నాయి. వీటి వాడకం కేవలం మట్టి ఆరోగ్యానికే కాకుండా పర్యవరణ…
రైతులకు వరంగా మారిన ప్లాంటిక్స్ అప్, ఒక్క క్లిక్ తో బోలెడు ప్రయోజనాలు
ఈ నవయుగంలో టెక్నాలిజీ లేనిదే ఏ పని సాధ్యపడటం లేదు. దాదాపు అన్ని పనులకు సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడుతున్నాము. టెక్నాలిజీ దాదాపు అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది, అదేవిధంగా వ్యవసాయం మీద…
ప్రపంచ అవయవధాన దినోత్సవం......
మనిషి శరీరంలో ప్రతీ అవయవానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఏ ఒక్క అవయవం సరిగ్గా పని చెయ్యకపోయిన సరే ఆ ప్రాభవం మొత్తం శరీరం మీద పడుతుంది. ఒక మనిషి అవయవ దానం చేస్తే…
మధుమేహానికి యోగాతో చెక్ పెట్టండిలా...
మధుమేహం రావడానికి అనేక కారణాలున్నాయి. ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి కూడా మధుమేహం రావడానికి కారణం కావచ్చు. భవిష్యత్తులో మధుమేహం భారిన పడకుండా జీవనశైలిలో మార్పులతోపాటు, యోగాను కూడా అలవాటు చేసుకోవాలి. యోగా సాధనతో…
APPSC: ఏపీపిఎస్సి కీలక ప్రతిపాదనలు, ప్రక్షాళన, జాబ్ క్యాలెండరు.....
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇందులోని అంతర్గత మార్పులకు సిద్దమయ్యింది. ఏపీపిఎస్సిలో కీలకమైన మార్పులు, చైర్మన్ మరియు ఇతర సభ్యుల ఎంపికకు ఎటువంటి అడంకులు లేకుండా ఉండేదుకు కీలకమైన ప్రతిపాదనలు చెయ్యనుంది. ఆంధ్రప్రదేశ్లో…
MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: హార్డీ, మధ్య ప్రదేశ్
గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో…
కనకాంబరం సాగుతో, రైతులకు కనక వర్షం పక్క
పూల సాగు ఎల్లపుడు లాభదాయకమే. ప్రస్తుతం, పండగలు మరియు పెళ్లిళ్లతో పూల రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. పూలలో కనకాంబరాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కనకాంబరాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో ఇటీవలకాలంలో…
వెల్లుల్లిపాయను ఈ విధంగా వాడారంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది
వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనకి తెలుసు అయితే జుట్టు ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి ఎంతో ప్రయోజకరిగా ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు. ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలిపోవడం అనేది…
సూపర్ ఫుడ్ గా బ్లాక్ రైస్, తెల్ల అన్నం మానెయ్యచ్చా?
మన భారతీయులకు అన్నం ప్రధాన ఆహారం. మన శరీరానికి అవసరమైన పోషకాలు మరియు ఇతర ఖనిజాలు అన్నం ద్వారా అందుతాయి. అయితే ఈ మధ్య కాలంలో బ్లాక్ రైస్ పేరు బాగా వినబడుతుంది. సాధారణ…
సస్యగవ్యతో బంజరు భూమిలో సైతం బంగారం...
పురుగుమందులు మరియు రసాయన ఎరువుల వినియోగంతో మన దేశంలోని ఎంతో భూభాగం బంజరు భూమిగా మారుతోంది. ఇప్పటికే మన దేశంలో ఇప్పటికే 28.7% భూభాగం నిస్సారవంతమైంది. రసాయన ఎరువుల వినియోగం కొనసాగితే భవిష్యత్తులో మరింత…
కాటన్ బడ్స్ చెవిలో పెట్టుకుంటే ప్రమాదమా?
సాధారణంగా చాలా మంది చెవిలోకి నీళ్లు వెళ్ళాయానో లేదా చెవిలో దురదగా ఉందనో చెప్పి చెవిలో కాటన్ బడ్స్ (దూది పుల్లలు పెడుతుంటారు). దీనివలన చాలా ప్రమాదమని వైద్యులు చెబుతుంటారు. నిజానికి చెవి బయట…
వరి పైరులో చీడపీడల నివారణ మరియు ఎరువుల యాజమాన్యం
ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశం మొత్తం వరి ప్రధానమైన పంట. వరి పంట మీద పరిశోధన పెరగడంతో అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలు అందుబాటులోకి వచ్చాయి. మన తెలుగు…
AP E-Crop: ప్రభుత్వం కీలక నిర్ణయం, వాస్తవ సాగుధారులకే ప్రభుత్వ ప్రయోజనాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్య్వవసాయ శాఖ ఇటీవల ఏపి ఈ-క్రాప్ డిజిటల్ వెబ్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. ఇక ఈ వెబ్సైట్లో రైతుల వివరాలు నమోదు చెయ్యవలసి ఉంది. దీని ద్వారా వ్యవసాయ దారులకు బహుళ ప్రయోజనాలు…
జెర్బెర సాగుతో అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు, ఒక్కసారి నాటితే మూడేళ్ళ వరకు పంట
పెళ్లిళ్లు మరియు ఏ ఇతర శుభకార్యాలకైనా అలంకారం చెయ్యాలంటే జెర్బెర పూలు తప్పనిసరి. ఈ పూలకు ఒక్క పెళ్లిళ్ల సీసన్ లోనే కాకుండా అన్ని కాలాల్లోనూ అధిక డిమాండ్ ఉంటుంది. అయితే మార్కెట్లో వీటికున్న…
MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: రైమాల, మధ్యప్రదేశ్...
భారతదేశంలోని వ్యవసాయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న రైతులను గుర్తించి వారిని పురస్కరించడానికి మొదలుపెట్టినవే ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. వ్యవసాయం ద్వారా పది లక్షలకంటే ఎక్కువ సంపాదించే రైతులను మిల్లియనీర్ ఫార్మర్…
కరివేపాకే కదాని తీసిపారేస్తున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి
కూరలకు లేదా ఏమైనా ఇతర వంటకాలకు ప్రత్యేకమైన రుచిని మరియు సువాసనను అందించేది కరివేపాకు. కరివేపాకు లేకుండా చాలా కూరలను ఊహించుకోవడం చాలా కష్టం. అయితే మనలో చాలామంది కూరల్లో కరివేపాకు వస్తే తీసి…
పీటలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
మనషి ఆరోగ్యానికి అతను పాటించే ఆహారపు అలవాట్లు ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం మరియు జీవనశైలి కలిగి ఉండటం తప్పనిసరి, లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్త…
మైదా గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
మైదా దీనినే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా పిలుస్తారు. దీని వాడకం కేకులు, పేస్టరీ, బిస్కెట్ల తయారిలో ఉపయోగిస్తారు. మనమంతా ఎంతో ఇష్టంగా తినే పరోటాలు, చాల రకాల స్వీట్లు, సమోసాలు మైదాను…
వేరుశనగ సాగు , ఖరీఫ్ సాగులో పాటించాల్సిన మెళకువలు
వేరుశనగ ,ఎపి తెలంగాణ లో పండే అత్యంత ముఖ్యమైన నూనె విత్తన పంటలలో ఒకటి. వేరుశెనగ గింజలు దాదాపు 45% నూనె మరియు 25% ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఇవి విటమిన్ బి మరియు…
పట్టు పురుగుల పెంపకం ద్వారా ప్రతి నెల నికర ఆదాయం........
వ్యవసాయం అనగానే మనకు, పొలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి, కానీ వ్యవసాయ రంగంతో అనుభంధం ఉన్న ఎన్నో రంగాల నుండి జీవనాధారం పొందవచ్చు. అటువంటి వాటిలో పట్టుపురుగుల పెంపకం ఒకటి. పట్టు పురుగులు పెంచుతున్న…
రైతులకు హైబ్రిడ్ విత్తనాలు.. వీటితో అధిక దిగుబడులు మరియు లాభాలు..
నేటి కాలంలో సంప్రదాయ విత్తనాల కంటే హైబ్రిడ్ విత్తనాల సాగు బాగా పెరిగింది. ఈ హైబ్రిడ్ విత్తనాలను వాడటం వలన రైతులకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఈ తరహాలో పలమనేరు హార్టికల్చర్ డివిజన్కు చెందిన…
బొప్పాయి విత్తనాలు వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఇప్పుడే చూడండి
బొప్పాయి గింజలు ఆరోగ్య ప్రయోజనాలకు ఉత్తమమైనవని మీకు తెలుసా? బొప్పాయి గింజల గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. బొప్పాయి గింజలు పరాన్నజీవులు మరియు బాక్టీరియాలను తొలగించే సామర్థ్యంతో…
సీతాఫలం మధుమేహానికి మంచిదా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి, దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శాశ్వత పరిష్కారానికి చికిత్స లేనప్పటికీ, ఆహారం మరియు వ్యాయామం వంటి జీవనశైలి మార్పులతో దీనిని బాగా…
రోజూ పప్పు తింటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోండి....
కంది పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన భారతీయ వంటకాల్లో పప్పుకు విశిష్టమైన స్థానం ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పప్పుతో చేసిన ఎన్నో రకాల వంటకాలను ప్రజలు తింటారు. ఇంకా…
రక్త దానం చేసేటప్పుడు ఇవి కచ్చితంగా తెలుసుకోండి - ఎవరు చేయొచ్చు ?
రక్తదానం అనేది చాల మహత్తర మైన కార్యం.అవసరం లో ఉన్నవారికి సరైన సమయం లో రక్త దానం చేస్తే తిరిగి ప్రాణాలను పోసినట్టే. అయితే ప్రతి ఒక్కరు రక్త దానం చేయడానికి అర్హులు కాదు.…
పెరటి చేపల పెంపకం ఎలా?.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
సిటీలలో చాలామంది ఇళ్లల్లో కుక్కులు, పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. పల్లెటూళ్లల్లో అయితే కోళ్లను, బాతులు లాంటివి పెంచుకుంటూ ఉంటారు. అయితే మన ఇంట్లో చేపలను కూడా పెంచుకోవచ్చు. అంతేకాదు దీని ద్వారా బోల్డెండ ఆదాయం…
రోజువారీ జీవితంలో చైనా గులాబీ యొక్క ఉపయోగం
మందార రోసా సినెన్సిస్ లేదా చైనీస్ గులాబీ ఒక సాధారణ పువ్వు. దీనిని ఆసియాలో షూ బ్లాక్ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ పువ్వు చైనా నుండి ఉద్భవించిందో లేదో ఇంకా తెలియదు.…
ఖరీఫ్ చిరుధాన్యాల సాగుకు అవసరమైన మెళుకువలు.....
చిరుధాన్యాలు వీటినే సిరిధాన్యాలు, అని కూడా పిలుస్తారు. ఒక్కపుడు మన పూర్వికులు వీటిని తినే ఎన్నో ఏళ్ళు ఆరోగ్యంగా బతికేవారు. అయితే కాలక్రమేణా ప్రజలు వీటిని ఆహారంగా వినియోగించడం తగ్గించేశారు. దీనితో వీటి సాగు…
జుట్టు రాలిపోవడానికి ముఖ్యమైన కారణం, మరియు నివారణ
ఈ రోజుల్లో అందరిని పీడించే సమస్యల్లో జుట్టు రాలిపోవడం ఒకటి. కొంతమందిలో జుట్టు రాలడం ఎక్కువుగా ఉంటుంది, వీరికి చిన్న వయసులోనే బట్టతలాగా మారడం మనం గమనించవచ్చు. అయితే జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు…
పిల్లల్లో వచ్చే ఊబకాయానికి కారణాలు ఏమిటి?
పెద్దలు చాల మందిలో ఊబకాయం చూస్తుంటాం, అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా ఊబకాయం సమస్యలు పెరిగిపోతున్నాయి. క్రమశిక్షణ లేని ఆహారం, మరియు జంక్ ఫుడ్ కి అలవాటు పడిన పిల్లలో ఊబకాయం…
మిరపలో వచ్చే బాక్టీరియా తెగుళ్లను నివారించడం ఎలా?
వాణిజ్య పంటల్లో మిరపదే ప్రధాన స్థానం. ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అతి పెద్ద మిరప ఉట్పతిదారుగా నిలిచింది. దేశం మొత్తం మీద 50% మిరప ఒక్క ఆంధ్ర ప్రదేశ్ నుండే వస్తుంది. ఆంధ్ర ప్రదేశ్లోని…
మొక్కజొన్నలో అధిక నష్టం కలిగిస్తున్న కత్తెర పురుగు... నివారణ ఎలా?
ధాన్యపు పంటల్లో, వరి మరియు గోధుమ తరువాత అంతటి ప్రాముక్యత ఉన్న పంట ఏదైనా ఉందంటే, అది మొక్కజొన్న. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో, మొక్కజొన్న ప్రధాన ఆహారం. మన దేశంలోని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర,…
జాపనీస్ పుదీనా సాగు విధి విధానాలు...
ఆకుకూరల్లో మంచి సువాసాలను వెదజల్లే పంటలు ఏమిటంటే వెంటనే మనకు గుర్తొచ్చే పేరు పుదీనా. పుదీనాను ఆకుకూరగా మాత్రమే కాకుండా ఎన్నో విధాలుగా విక్రయించుకోవచ్చు. అయితే పుదీనాలో ఎన్నో రకాలు ఉన్నాయి, వాటిలో జాపనీస్…
ఎటువంటి సమస్యలున్నవారు వెల్లులిని తినకూడదు?
వెల్లుల్లికి భారతీయ వంటకాలతో విడదియ్యలేని బంధం ఉంది. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వెల్లుల్లిని ప్రతిరోజు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లిని తినడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది,…
రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? అయితే ఇది ఒకసారి చదవండి.....
పాల పదర్ధమైన పెరుగును ప్రోబయోటిక్ గా పరిగణిస్తారు. పెరుగును తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో కొన్ని రకాల బాక్టీరియా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా పెరుగన్నం తినడం ద్వారా శరీరంలో…
లివర్ సిరోసిస్ లక్షణాలు, మరియు దీనికి కారణాలు.....
శరీరంలోని అతిముఖ్యమైన భాగాల్లో లివర్ ఒకటి. లివర్ పనితీరు బాగుంటేనే, ఆరోగ్యం భాగుండుతుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిక్ పదార్ధాలను వడగట్టడం, మందులను విభజించడం, ప్రోటీన్ల తయారీ, ఇలా లివర్ ఎన్నో పనులను చేస్తుంది. అయితే…
చేపలు, స్కాంపి రొయ్యలు మిశ్రమ వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధ్యం....
ఏకపంట కంటే మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించక, లేదా ఏమైనా కారణాల వలన ఒక పంట పాడైతే రెండో పంట రైతులను ఆదుకుంటుంది. అదేవిధంగా ఆక్వా రైతులకు కూడా…
శనగలో అధిక దిగుబడినిచ్చే రకం... అధిక దిగుబడి సాధ్యం....
పప్పుధాన్యాల్లో శనగ కూడా ఒకటి. ప్రతీ ఏటా రబీ సీజన్లో ఈ పంటను సాగు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ పంటగా కూడా సాగవుతోంది. మన దేశంలో శనగను, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక,…
సోమని సీడ్స్ వారి 'ఎక్స్- 35' హైబ్రిడ్ రకం ముల్లంగి... దీనిని సాగు చెయ్యడం ద్వారా ఎకరానికి 3 లక్షలు పొందే అవకాశం
ఎక్స్-35 హైబ్రిడ్: ఖరీఫ్ సీజన్లో, ముల్లంగి సాగు చేప్పట్టే రైతులు సోమని సీడ్స్ వారు అభివృద్ధి చేసిన ఎక్స్-35 హైబ్రిడ్ రకం ముల్లంగి రైతులకు ఒక ఉత్తమమైన ఎంపిక. ఈ రకం సాగు చేప్పట్టడం…
లీచీ పళ్ళ వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
వర్షాకాలం వచ్చిందంటే పళ్ళ వ్యాపారుల దగ్గర లీచీ పళ్ళు సందడి చేస్తాయి. వీటి రుచి రుచి కాస్త వైవిధ్యంగా ఉంటుంది. ఈ లిచీ పళ్ళు ఎన్నో పోషకాలకు మూలం. వీటిని తినడం ద్వారా శరీరానికి…
బడ్జెట్ తయారీకి మరియు హల్వాకి ఉన్న సంభంధం ఏమిటి?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ విడుదల చేసింది. బడ్జెట్ అనగానే అందరి మదిలో, ఏ రంగానికి ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు అన్న ప్రశ్న తలెత్తడం సహజం. అయితే…
దగ్గు మరియు జలుబా? అయితే ఈ కాషాయలతో చెక్ పెట్టండి.....
వర్షాకాలం, వర్షాలతో పాటు, దగ్గు మరియు జలుబు వంటి ఇన్ఫెక్షన్లను కూడా మోసుకువస్తుంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గడం, మరియు వాతావరణంలో తేమ పెరిగిపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎక్కువుగా ఉంటాయి, వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలంలో…
టమోటాలో వచ్చే సెనగపచ్చ పురుగును నివారించడం ఎలా?
కాయగూరల్లో టమోటాను ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే నిజానికి టమోటా ఒక కాయగూర కాదు, ఇది ఒక పండు, అయినాసరే టమాటా లేకుండ చాలా కూరల్ని ఉహించుకోలేము. ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించే టమాటాను అన్ని…
ఖరీఫ్ కంది సాగులో పాటించవలసిన యాజమాన్య పద్దతులు....
మన తరచూ తినే పప్పు ధాన్యాల్లో కంది ప్రధానమైనది. అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కందిని అధిక విస్తీరణంలో సాగు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్లో 2.80 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, తెలంగాణాలో 2.86…
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం మంచిదేనా?
ప్రస్తుతం అందరి బిజి బిజి జీవితాల్లో, వంట చెయ్యడానికి, గ్యాస్ దగ్గర కొద్దీ సేపు కూడా నించొని పనిచెయ్యలేనివారు, కూడా ఉన్నారు. ఇటువంటి వారి జీవితాల్లో టెక్నాలజీ ముఖ్యమైన ప్రాభవం చూపుతుంది. కాలం మారేకొద్దీ…
ఒత్తిడిని తగ్గించే ముఖ్యమైన మినరల్స్... వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి....
ఒత్తిడి అందరికి సహజమే. ఆందోళన కలిగినప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది, ఈ హార్మోన్ ఒత్తిడికి కారణం. దీర్ఘకాలిక ఒత్తిడి మరియు అధిక కార్టిసోల్ లెవెల్స్ శరీరంలో పోషకాల సమతుల్యతను దెబ్బతియ్యడమే కాకుండా…
TG AGRICET 2024: బీఎస్సి, బీటెక్ అగ్రికల్చర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల....
తెలంగాణ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు 2024-25 విద్యాసంవత్సరానికి గాను అగ్రికల్చర్ బిఎస్సి మరియి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు…
కదిరి వేరుశెనగ రకం... ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం రండి....
రైతులు పంటలు పండించాలంటే అనేక సవ్వళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెట్టుబడి పెరగడం మరియు ఫలసాయం తగ్గడంతో, ఎంతోమంది రైతులు అనాసక్తితోనే వ్యవసాయాన్ని నెట్టుకువస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాలంటే వ్యవసాయంలో నూతన మార్పులు చెప్పటాల్సిన అవసరం…
'ఇప్ప పళ్ళ' సాగుకు కొత్త రకాలు... గిరిజనుల కల్పవల్లి ఈ చెట్టు....
ఇప్ప పళ్ళ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ పళ్ళు దట్టమైన ఆటవి ప్రాంతాల్లో దొరుకుతాయి, ఇప్ప చెట్టును గిరిజనుల యొక్క కలపవల్లిగా భావిస్తారు. ఇప్ప పూలు సువాసనలు వెదజల్లడమే కాకుండా ఎంతోమంది…
పిజ్జా ఎక్కువుగా తింటున్నారా? అయితే మీకొచ్చే ఆరోగ్య సమస్యలివే
పిజ్జా పేరు తెలియనివారు ఎవరున్నారు చెప్పండి. సిటీల నుండి పల్లెటూర్ల వరకు పిజ్జా ప్రస్తావన వినిపిస్తుంది. దీనిని ఒక్కసారైనా తినాలని కొందరు ఆరాటపడితే, మరికొందరు దీనిని తింటూనే కాలంవెల్లదీస్తారు. పిజ్జా మన దేశపు ఆహరం…
రక్తం ఎర్రగా ఉండటానికి కారణమేమిటో తెలుసా?
మానవ శరీరం కొన్ని మిలియన్ కణాలతో రూపొందించబడింది. శరీరం ముందుకు సాగడానికి అనేక సంక్లిష్ట ప్రక్రియలు అవసరం. శరీరంలో లోని ప్రతి అవయవానికి ఏదోఒక ప్రత్యేకత ఉంది. కణాల శక్తిని ఉత్పన్నం చెయ్యడానికి ఆక్సిజన్…
పుట్టగొడుగుల స్పాన్ ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం రండి....
పుట్టగొడుగుల్లో పోషకవిలువలు అనేకం. పుట్టగొడుగుల్లో మాంసాహారంల ఉన్నన్ని పోషకాలు ఉంటాయి, కాబట్టి శాఖాహారులు వీటిని ఎటువంటి భయం లేకుండా తినవచ్చు. మార్కెట్లో పుట్ట గొడుగులు డిమాండ్ పెరుగుతుండడంతో చాలా మంది రైతులు మరియు ఎంతో…
భారత వ్యవసాయ రంగంలో కోనసాగుతున్న టెక్నాలజీ హవా.....
భారత దేశం వ్యవసాయ దేశంగా పరిగణించబడుతుంది. దేశంలో 50% కంటే ఎక్కువ జనాభా జీవనోపాధికి వ్యవసాయన్నే నమ్ముకొని ఉన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో కూడా వ్యవసాయం ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. మన దేశం వ్యవసాయంలో…
MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: వరంగల్, తెలంగాణ
కృషి జాగరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎంఎఫ్ఓఐ సంరిద్ కిసాన్ ఉత్సవ్, తెలంగాణలోని వరంగల్ లో నిర్వహించడం జరిగింది. రైతన్నల ఆదాయం పెంచి వారికి లాభం చేకూర్చడమే ముఖ్య లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.…
బరువు తగ్గడానికి కార్బోహైడ్రాట్లు తక్కువగా ఉండే ఆహారం తినండి.....
ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడేవారు సంఖ్య ఎక్కువైపోయింది. బరువు ఎక్కువుగా ఉంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలేతెందుకు అవకాశం ఉంటుంది. దీనితో చాలా మంది బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.…
Rythu Bhima Scheme: రైతు భీమా దరఖాస్తులకు అవకాశం...మరో ఏడాది పొడగింపు....
తెలంగాణ వ్యవసాయశాఖ రైతు బీమాకు సంబంధించి కీలకమైన ఉత్తర్వులు జారీచేసింది. ఈ భీమా పొందేదుకు అర్హత ఉన్న రైతులు ఆగష్టు 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించి. మరిన్ని స్కీం వివరాలు మీ కోసం....…
బాతులా పెంపకంతో రైతులకు మంచి లాభాలు...
ప్రస్తుతం వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. కోళ్ల ఫారాలు వ్యవసాయం అనుబంధ రంగంలో ఎంతో ముఖ్యమైనది. ఈ త్రోవలులోనే బాతులా పెంపకం కూడా వస్తుంది. కోళ్ల పెంపకం తరవత…
పిల్లల్లో స్మార్ట్ఫోన్ అడిక్షన్ తగ్గించడం ఎలా?
మనకు తెలియకూండానే స్మార్ట్ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఒక 10 నిమిషాలు ఫోన్ మన దగ్గర లేకుంటే ఎదో కోల్పోయిన భావన కలిగేంతలా స్మార్ట్ఫోన్ కి మనం వసమైపోయాం. ముఖ్యంగా చిన్న పిల్లల్లో…
బడ్జెట్ 2024: సాగుకి సాయం... రైతన్నలకు కేంద్రం ఊతం....
ఈ ఏడాది విడుదల చేసిన బడ్జెట్లో కేంద్రం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది అని చెప్పవచ్చు. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు మొత్తం రూ. 1.52 లక్షల కోట్లు…
Budget 2024: వ్యవసాయరంగానికి ప్రముఖ్యత ఎంత?
నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, 2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ విడుదల చేసారు. యూనియన్ బడ్జెట్లో 9 రంగాల గురించి మాట్లాడిన నిర్మల సీతారామన్, వ్యవసాయ రంగంలో ఉత్పాదకతకు మరియు…
పంట దిగుబడిలో పోటాష్ ఎరువుల ప్రముఖ్యత ఎంత?
ఒక పంటను సాగు చెయ్యాలంటే, దాని ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అవసరమైనంత మొత్తంలో అందించాలి. పంట ఎదుగుదలకు మొత్తం మూడు పోషకాలు అవసరమవుతాయి, అవి నత్రజని, భాస్ఫారమ్ మరియు పోటాష్ ఎరువులు. వీటిలో ఏ…
పొద్దుతిరుగుడు సాగులో ఎదురయ్యే చీడపీడల సమస్యలు వాటి నివారణ చర్యలు...
నూనె గింజల సాగులో వేరుశెనగ తరవాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పొద్దుతిరుగుడు. పొద్దుతిరుగుడు పంటను అన్ని కాళ్ళలోనూ సాగు చెయ్యవచ్చు. తక్కువపెట్టుబడి మరియు తక్కువ కాలపరిమితి కలిగిన పంట కాబట్టి ఎంతో మంది…
పొద్దుతిరుగుడు సాగు యాజమాన్య పద్దతుల గురించి తెలుసుకుందాం రండి....
నూనె పంటల్లో వేరుశెనగ తరువాత అంతటి ప్రత్యేకత ఉన్న పంట ఏదైనా ఉన్నదంటే అది పొద్దుతిరుగుడు పంటని చెప్పవచ్చు. వేరుశెనగ తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో పొద్దుతిరుగుడు ఒకటి. వీటి గింజలను నూనెను…
భరించలేని కీళ్ళనొప్పులా? అయితే ఈ ఆహారంతో మటుమాయం....
ప్రస్తుతం వయసుతో సంభంధం లేకుండా ఎంతోమంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ కీళ్లనొప్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కీళ్ళనొప్పులకు మనం తీసుకునే ఆహారం, మరియు శారీరిక శ్రమలేకపోవడం కారణం కావచ్చు. కీళ్లనొప్పులు అశ్రద్ధ…
దేశీపశుగణాల్లో మేలు జాతి రకాల ఏమిటో మీకు తెలుసా?
ప్రస్తుతం ఎంతోమంది రైతులు పాలదిగుబడి ఎక్కువుగా ఉంటుందన్న ఉదేశ్యంతో విదేశీ జాతులను పోషిస్తున్నారు, వీటినుండి పాల దిగుబడి ఎక్కువుగా ఉన్నా, మన దేశంలో వాతావరణ పరిస్థితులును తట్టుకోలేవు, అలాగే విదేశీ జాతి పశువులు ఎక్కువుగా…
రిఫైన్డ్ నూనె కంటే కోల్డ్ ప్రెస్డ్ నూనె మంచిదా? తెలుసుకుందాం రండి....
మనకి మార్కెట్లో రిఫైన్డ్ ఆయిల్ విరివిగా లభిస్తుంది, మిల్లుల వద్ద ఆడించిన నూనెకంటె ఇది తక్కువ ధరకు లభిస్తుంది కాబట్టి, దీనికి గిరాకీ ఎక్కువుగా ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగిస్తే శరీరంలో చెడు కొవ్వు…
సపోటలో వచ్చే చీడపీడలు మరియు వాటి నివారణ చర్యలు....
ఉద్యాన పంటల సాగులో సపోటాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మిగిలిన ఉద్యాన పంటల్లాగా కాకుండా సపోటా తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అందిస్తుంది. సపోటసాగు రైతులకు మంచి ఆదాయ వనరుగా నిలుస్తుంది. అయితే…
పత్తి పంటలో చేప్పట్టవల్సిన యజమాన్య చర్యలు....
ప్రపంచం మొత్తమీద పత్తి ఎక్కువుగా పండేది మన దేశంలోనే. భారతదేశంలో పత్తి అధిక విస్తీరణంలో, వాణిజ్య పంటగా సాగవుతోంది. సుమారు 10 మిలియన్ హెక్టార్లలో సాగయ్యే పత్తి పంట ఎగుమతిలో రెండవ స్థానంలో ఉంది.…
MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: సీహోర్, మధ్యప్రదేశ్...
కృషి జాగరణ్ విశేషంగా నిర్వహించే ఎంఎఫ్ఓఐ సంరిద్ కిసాన్ ఉత్సవ్ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ లోని, సీహోర్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వ్యవసాయ అభివృద్ధి, నూతన ఆవిష్కరణలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.…
చప్పట్లతో ఈ సమస్యలన్నీ మటుమాయం.... ఎలాగో చుడండి
వయసుపైబడే కొద్దీ శరీరంలో ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ రోజుల్లో వయసుతోపాటు వచ్చే సమస్యలు అధికమైపోయాయి. ఈ సమస్యల్లో ఆర్థరైటిస్, కండరాల సమస్యలు, గుండెకు సంబంధించి వ్యాధులు =, జుట్టు రాలిపోవడం మొదలైనవి,…
వీటిని తిన్నారంటే మధుమేహం ఇక మీ కంట్రోల్ లో ఉన్నట్లే....
వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఇంఫెక్షన్లు మరియు అంటు వ్యాధులు ఎక్కువైపోతాయి. ఈ కాలంలో చిన్న పిల్లలు మరియు పెద్దవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ మరియు బీపీ ఉన్నవారికి ఇది ఒక…
బెండ సాగుతో అధిక దిగుబడులు పొందవచ్చు ఎలాగంటే.....
మన భారతీయ వంటకాల్లో బెండకాయకు విశేషమైన స్థానం ఉంది. బెండను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వంటకాల్లో వినియోగిస్తారు. బెండకాయ అన్ని కాలాల్లోనూ పండే పంట. దాదాపు అన్ని రకాల నేలలు బెండకాయ సాగుకు…
కొత్త పద్దతిలో పీతల పెంపకం... లాభదాయకమంటున్న రైతులు...
ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్త జిల్లాలు, రొయ్యలు, చేపల పెంపకానికి పెట్టింది పేరు. ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో ఆక్వా సాగు రైతులు చేపడుతున్నారు. అన్ని యాజమాన్య పద్దతులు సరైన విధంగా పాటిస్తే అధిక…
MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: భోపాల్, మధ్య ప్రదేశ్....
భారతదేశంలోని వ్యవసాయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న రైతులను గుర్తించి వారిని పురస్కరించడానికి మొదలుపెట్టినవే ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. వ్యవసాయం ద్వారా పది లక్షలకంటే ఎక్కువ సంపాదించే రైతులను మిల్లియనీర్ ఫార్మర్…
డిన్నర్ తిన్నవెంటనే పడుకుంటే ఏమవుతుంది?
ప్రస్తుతం ప్రజలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అనారోగ్యకరమైన జీవనశైలి దీనికి ప్రధాన కారణం అన్ని చెప్పవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనప్రమాణాలు కూడా మారుతున్నాయి. ఆరోగ్యం విషయంలో ఆహారం ప్రధానమైన పాత్ర…
ఈ ఆహారపదర్ధాలు కొన్ని దేశాల్లో బ్యాన్....
ఈ మధ్యకాలంలో మన దేశంలోని అతి పెద్ద మసాలా బ్రాండ్లను కొన్ని దేశాల్లో బ్యాన్ చెయ్యడం వలన అవి వార్తల్లో నిలిచాయి. మన దేశంలో కూడా కర్ణాటకలో పాలురసాయన కారకాలు ఉన్నాయని, మంచూరియ మరియు…
నల్లబియ్యం గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు... వీటి సాగు వాలా కలిగే లాభాలు....
వ్యవసాయ జీవనాధారంగా ఉన్న రోజుల నుండి, వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా పరిగణించేలా కాలం మారింది. ఒకప్పుడు వ్యవసాయం చదుకోనివారికే అనుకునేవారు, అదే ఇప్పుడే ఉన్నత చదువులు చదివి, విదేశాలబాట పెట్టినవారు కూడా పొలంబాట పడుతున్నారు.…
పండ్లను ఏ సమయంలో తింటే మంచిది?
రోగాల భారిన పడకుండా, ఆరోగ్యాన్నిచ్చే ఆహారంలో పండ్లు ముఖ్యమైనవి. పండ్లలో శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పళ్లలో ఉంటాయి. వీటిని ప్రతీ రోజు తిండం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు,…
చిగుళ్ల నుండి రక్తమా? అయితే జాగ్రత్త అవసరమే...
శరీరంలో అతిముఖ్యమైన భాగాల్లో పళ్ళు ఒకటి. పళ్ళు లేకుంటే, ఆహారం తినడం, తిన్న ఆహారం జీర్ణం కావడం రెండు కష్టమే. మన తీసుకున్న ఆహారం జీర్ణం కావడం మన నోటి నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి…
అవకాడోతో మానశిక ఆందళనలకు చెక్ పెట్టండి....
కాలం వేగంగా మార్పు చెందుతుంది. మారుతున్న కాలంతోపాటు ఎన్నో రకాల కొత్త రుగ్మతులు మనిషిని చుట్టుముట్టి, ఇబ్బంది పెడుతున్నాయి. శరీరంలో వచ్చే శారీరిక వ్యాధులు సరిపోవన్నట్లు, మానసిక వ్యాధులు కూడా ఎక్కువవుతున్నాయి. మనిషిలోని భయం…
చిన్న వయసున్న పాడి రైతులు పాటించవలసిన జాగ్రత్తలు....
పశుపోషణ చేస్తున్న పాడిరైతులు, కాలానికి అనుగుణంగా ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా లేగదూడలు ఉన్న రైతులైతే మరింత అప్రమత్తంగా ఉండవల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేగదూడలును నిరంతరం పర్యవేక్షిస్తూ, వాటి ఎదుగుదలకు అవసరమైన…
MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: ముషీరాబాద్, వెస్ట్ బెంగాల్
సుమారు 250 మంది రైతుల రాకతో, వెస్ట్ బెంగాల్ లోని ముషిరాబాద్ లో, కృషి జాగరణ్ 'ఎంఎఫ్ఓఐ సంరిద్ కిసాన్ ఉత్సవ్' నిర్వహించిది. భారతీయ లు రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో…
ఫ్రోజెన్ బఠాణీలు తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే ఎందుకంటే.....
ఫ్రిడ్జ్ ల వినియోగం ఎక్కువైనా తరువాత, ఫ్రోజెన్ ఫుడ్స్ కి గిరాకీ అంతకంతకు పెరుగుతుంది. కొన్ని ఆహార పదర్ధాలు కొన్ని సీసాన్లలో మాత్రమే మనకి లభిస్తాయి. అయితే ఆహారని ఫ్రీజ్ చెయ్యడం ద్వారా అన్ని…
నిమ్మగడ్డి టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు తయారీ విధానం....
వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రభలమవ్వడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఈ సమయంలో అంటు వ్యాధులు రాకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఈ వర్షాకాలంలో లెమన్ గ్రాస్ తో చేసిన టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు…
అధిక దిగుబడిని అందించడంతోపాటు, తెగుళ్లను కూడా తట్టుకునే "ఆర్కా రక్షక్" టమాటా
కూరగాయల సాగులో టమోటా సాగు అగ్రగామిగా ఉందని చెప్పుకోవచ్చు. మన దేశంలోని ఎన్నో వేల ఎకరాల్లో టమాటో సాగు జరుగుతుంది. మన వంటకాల్లో కూడా టొమాటకు విడదియ్యలేని బంధం ఉంది. అయితే టమాటా ఈ…
వెర్మికంపోస్ట్ తయారీలో పాటించవలసిన మెళుకువలు....
రసాయన ఎరువుల వల్ల మట్టికి కలుగుతున్న నష్టాన్ని గమనించిన రైతన్నలు, సేంద్రియ పద్దతుల మీద ద్రుష్టి పెట్టడం ప్రారంభించారు. సేంద్రియ ఎరువుల వాడకం వలన మట్టికి మరియు పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. సేంద్రియ…
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏమిటో మీకు తెలుసా?
సన్ స్ట్రోక్ గురించి విన్నాం, ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఏమిటి? అన్న సందేహం మీ అందరికి వచ్చే ఉంటుంది. మనిషి ఉన్నటుంది స్పృహతప్పి పడిపోవడం, కోమాలోకి వెళ్లడం, మొదలైనవి బ్రెయిన్ స్ట్రోక్ పరిణామాలే. నేడు…
ఎక్కువగా ఆలోచిస్తే ఇబ్బంది తప్పదా? ఆలచనలను అదుపులో పెట్టుకోవడం ఎలా?
ఏ పని చెయ్యాలన్నా ఆచి తూచి చెయ్యాలని మన పెద్దలు చెబుతారు. అయితే ఒక్కసారి అధికంగా ఆలోచించడం కూడా ముప్పు తీసుకురావచ్చు. ఆలోచనలు ఎక్కువైతే తల మీద భారం పెరిగిపోతుంది. కొంతమంది ప్రస్తుతం ఏమి…
శరీరంలో సోడియం లెవెల్స్ తక్కువుగా ఉంటే కలిగే ప్రమాదం ఏమిటి?
శరీరం వివిధ పోషకాలు మరియు ఖనిజాల సమ్మేళనం, వీటినుండి శక్తీ లభిస్తేనే శరీరం ముందుకు సాగుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలతో ఏమైనా లోపాలు ఉంటే దాని ప్రభావం పూర్తి శరీరం యొక్క పూర్తి పనితీరు…
వరి సాగులో కొత్త పద్ధతి.... ఖర్చు తక్కువ లాభం ఎక్కువ....
మన దేశంలో అధిక విస్తీరణంలో సాగయ్యే పంట వరి, అంతేకాకుండా వారే భారతీయుల ప్రధాన ఆహారం. అయితే వరి పంటను సాగు చెయ్యడానికి మాత్రం అధికమొత్తంలో నీరు మరియు పోషకాలు అవసరం. వరి పంటకు…
లిప్స్టిక్ తయారీకి వాడే గింజల గురించి మీకు తెలుసా?
మగువుల అందాన్ని పెంచే సాధనాల్లో లిప్స్టిక్ ఒకటి. ఇవి మార్కెట్లో వివిధ రంగుల్లో లభ్యమవుతాయి. అయితే లిప్స్టిక్ పూసిన పెదాల నుండి జాలువారే నవ్వుల గురించి తెలిసిన మనకి వాటిని ఎలా తయారుచేస్తారన్న విష్యం…
MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: బారెయిలీ, ఉత్తర ప్రదేశ్...
వ్యవసాయంలో విశేషమైన కృషి చేస్తున్న రైతన్నలను గుర్తించి వారికి మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా అవార్డుతో సత్కరించడానికి మొదలుపెట్టినవే ఈ ఎంఎఫ్ఓఐ సంరిద్ కిసాన్ ఉత్సవ్ కార్యక్రమాలు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే…
చియా విత్తనాలను ఇలా గనుక తిన్నట్లైతే ఎనలేని ప్రయోజనాలు మీ సొంతం.....
ఈ మధ్యకాలంలో ఆరోగ్యాభిలాషుల్లో ఎక్కువుగా వినిపిస్తున్న పేరు చియా విత్తనాలు. చిన్నగా ఆవాల సైజులో ఉండే ఈ విత్తనాలు ఎనలేని పోషకాల నిధి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. చియా…
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్త పాటించడం ముఖ్యం.....
దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకతో గత నెల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు సైనస్ మరియు ఇతర వ్యాధులు ప్రభలమవుతాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్త పాటించడం…
పుదీనా సాగుకు అనువైన రకాలు...
మారుతున్న కాలానికి అనుగుణంగా, రైతులు సంప్రదాయ పంటలను వదిలి కొత్త రకాల పంటలు చేప్పట్టవల్సిన అవసరం ఉంది. మన దేశంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి మరియు గోధుమ పంటలకు మార్కెట్లో డిమాండ్ అధికంగా…
Andhra Pradesh: ఈ నెల 23 నుండి పొలం పిలుస్తుంది కార్యక్రమం మొదలు
వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి మెరుగైన యాజమాన్య పద్దతులతోపాటు, నూతన సాగు విధానాన్ని జతచేర్చడం చాలా అవసరం. దీనికోసం వ్యవసాయ నిపుణులు మరియు మరియు సాగుదారులు కలిసికట్టుగా పనిచెయ్యడం చాలా అవసరం. ఈ లక్ష్యాన్ని…
సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి? ఎందుకంత ప్రాధాన్యత....
అధికంగా వాడుతున్న పురుగుమందులు మరియు రసాయన ఎరువుల మూలంగా భూమి గొడ్డుబారిపోతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని సంవత్సరాల్లో భూమి పంటలు పండించడానికి పనికిరాకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితిలో సేంద్రియ వ్యవసాయం మానవాళిలో…
నేలపై కూర్చొని తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఈ బిజీ ప్రపంచంలో పని ఒత్తిడితో ఎప్పుడు ఎలా తింటున్నామో మనకే తెలీదు. ఒకప్పుడు చక్కగా కింద కూర్చొని అరిటాకులో వడ్డించుకొని ప్రశాంతంగా భోజనం తినే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడేమో డైనింగ్ టేబుళ్ల…
కోళ్లకు వచ్చే కొక్కెర తెగులును అరికట్టడం ఎలా?
గత దశాబ్డా కాలంలో మాంశం వినియోగం ఎన్నో రేట్లు పెరిగింది. ప్రోటీన్లు మరియు పోషకాలు సంవృద్ధిగా ఉండటంతో కోడి మాంశం, మరియు గుడ్లకు డిమాండ్ చాలా రేట్లు పెరిగింది, దీనితో కోళ్లఫారాలు లాభసాటిగా మారాయి.…
పంట వేర్లకు నీటిని నేరుగా అందించే "స్వర్ భూగర్భ డ్రిప్"
వాతావరణ మార్పులతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో, రైతులు నీటిని బోదెల్లో పారించే పద్దతిని విడిచి డ్రిప్ పద్దతి వైపు ఆశక్తి చూపుతున్నారు. కూరగాయలు మరియు పండ్ల తోటల్లో డ్రిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాగు నీటిని…
చౌడు సమస్యను పరిష్కరించే బాక్టీరియా!!!
పంటలు బాగా పెరిగి మంచి దిగుబడి రావడానికి, ఉదజని సూచిక 6.5-7.5 మధ్యలో ఉండాలి, దీనికన్నా తక్కువ లేదా ఎక్కువ ఉన్నాసరే పంట ఎదుగుదల తగ్గిపోవడం జరుగుతుంది. మట్టిలో లవణాల శాతం ఎక్కువగా ఉంది,…
చిన్న వయసులో జుట్టు తెల్లబడటానికి కారణాలు మరియు నివారణ చర్యలు....
వయసుపైబడే కొద్దీ జుట్టు తెల్లబడటం సహజం, అయితే కొంత మందిలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ప్రస్తుతం చాలా మందికి ఇది అతిపెద్ద సమస్యగా మారింది. అయితే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి అనేక…
తెల్లబియ్యంతో వండిన అన్నం ఎక్కువుగా తింటున్నారా? అయితే ఇది చదవండి....
భాతదేశంలోని ప్రజలకు అన్నం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మరీముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రజలకు మూడు పూట్లా అన్నమే ఆహారం. ఉదయం అల్పహారం నుండి రాత్రి భోజనం వరకు అన్నం లేకుండా గడవదు. పోలిష్…
బాస్మతీ బియ్యానికి అంత ప్రత్యేకత ఎందుకు....
పెళ్లిళ్లు,శుభకార్యాలు, ఇలా అన్ని ప్రత్యేక సందర్భాల భోజనాల్లో బాసుమతి బియ్యంతో చేసిన వంటకం ఉండాల్సిందే. పొడవైన మెతుకులు, మనసుకు హత్తుకునే సువాసన, తెల్లని ముత్యాలాంటి మృదువైన అన్నం ఇవి బాస్మతి బియ్యం యొక్క లక్షణాలు.…
నిద్రలేమికి చెక్ పెట్టేందుకు ఈ అలవాట్లను అలవరచుకోండి.....
నిద్ర సుఖమెరుగదు అంటారు, అయితే చాలా మంది సుఖవంతమైన నిద్ర కోసం ఎన్నో ఇక్కట్లు పడుతుంటారు. నిద్రలేమితో బాధపడేవారికి శరీర సమస్యలతోపాటు, మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. రాత్రి మంచం మీద వాలిన వెంటనే…
MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: శివ్పూరి, మధ్య ప్రదేశ్....
భారతదేశంలోని వ్యవసాయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న రైతులను గుర్తించి వారిని పురస్కరించడానికి మొదలుపెట్టినవే ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. వ్యవసాయం ద్వారా పది లక్షలకంటే ఎక్కువ సంపాదించే రైతులను మిల్లియనీర్ ఫార్మర్…
ఇకపై సూక్ష్మ రుణాలు రూ.2 లక్షలకు మించి తీసుకోవడం కుదరదు....
చాలా మంది ప్రజలు, చిన్న చిన్న అవసరాల కోసం కొద్దీ పాటి రుణాలను తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి రుణాలను సూక్ష్మ రుణాలని వీటిని జారీచేసే సంస్థల్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలని పిలుస్తారు. పెద్ద రుణాలతో…
FAO: తీవ్రమైన కరువు గుప్పెట్లో "గాజా' ప్రజలు...
గత కొన్ని నెలలుగా గాజాలో నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితుల గురించి మనకి తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ మరియు గాజా మద్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశం మొత్తం…
west Bengal: వ్యవసాయ ఉత్పాదకతను పెంచే దిశగా MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ నిర్వహణ.....
భారతీయ వ్యవసాయ రూపురేఖలు మార్చే విధంగా, వ్యవసాయానికి ఊతమిచ్చి, రైతుల ఆదాయం పెంచే దిశలో ఈ ఎంఎఫ్ఓఐ కిసాన్ సంరిద్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు, ఒక ప్రాంతానికో లేదా ఒక రాష్ట్రానికో…
జుట్టు బాగా పెరగడానికి ఈ సూపర్ ఫుడ్ ట్రై చేసి చుడండి....
చాలామంది జుట్టు రాలిపోవడం, లేదంటే సరిగ్గా పెరగకపోవడంతో తెగ ఇబ్బంది పడుతుంటారు. తిరిగి మల్లి జుట్టు పెరగడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు, అయినాసరే కొన్ని సార్లు ఫలితం లభించకపోవచ్చు. జుట్టు బలంగా పెరగడంలో పోషకాహారం…
బడ్జెట్లో, రైతన్నలకు మేలు చేసే ఈ అంశాలపై ప్రభుత్వం ద్రుష్టి పెట్టాలి
2024 లోకసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డిఏ ప్రభుత్వం, మూడోసారి కూడా తమ ప్రభుత్వాని ఏర్పాటు చేసింది. మోడీ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన తరువాత, ప్రవేశపెట్టబోయే మొదటి బడ్జెట్ పై సర్వత్ర ఉత్కంఠ…
నల్లతుమ్మ చెట్టు ఆ సమస్యలన్నిటికీ చెక్ పెడుతుంది....
మన చుట్టూ ఉండే చెట్లు సాధారణంగా కనిపించిన వాటిలో ఎనలేని ఔషధవిలువలు ఉంటాయి. కొన్ని రకాల మొక్కలు కలుపు మొక్కలుగా కనిపించినా వాటి ప్రత్యేకత గురించి తెలుసుకుంటే మాత్రం, నివ్వెరపోవాల్సిందే. ప్రజలు ఆయుర్వేద వైద్యం…
మూత్రం రంగు దేనిని సూచిస్తుంది?
కిడ్నీలు మన రక్తంలోని వ్యర్ధాలను శుభ్రంచేసి మూత్రం రూపంలో బయటకి పంపుతాయి. మూత్రం యొక్క రంగు ఆధారంగా శరీరంలోని ఎన్నో ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. మూత్రంగా ఆధారంగా మన శరీరం ఎటువంటి పరిస్థితిలో ఉందొ…
శరీరంలో విటమిన్-డి లోపం ఉందని నిర్ధారించడం ఎలా?
ఎముకల పటుత్వానికి మరియు అనేక శరీర కార్యకలాపాలకు విటమిన్-డి ఎంతో అవసరం. ఈ విటమిన్-డి లోపిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. మారుతున్న జీవన ప్రమాణాలు మరియు ఇతర కారణాల వలన ప్రస్తుతం చాలా మందిలో…
గోరుచిక్కుడు లో వచ్చే ప్రధానమైన తెగుళ్లు, మరియు వాటి నివారణ చర్యలు
తీవ్రమైన కరువుపరిస్థితులను పరిస్థితులను తగ్గుకోగలిగే పంటలు ఏమిటంటే వెంటనే అందరు చిరుధాన్యాల పేరు చెబుతారు. అయితే కూరగాయ పంటలలో, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే పంటలు చాలా తక్కువుగా ఉంటాయి. గోరు చిక్కుడు తీవ్ర…
వర్షధార పంటగా గోరుచిక్కుడు... ఎలాగో తెలుసుకుందాం రండి .....
తీవ్రమైన కరువుపరిస్థితులను పరిస్థితులను తగ్గుకోగలిగే పంటలు ఏమిటంటే వెంటనే అందరు చిరుధాన్యాల పేరు చెబుతారు. అయితే కూరగాయ పంటలలో, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే పంటలు చాలా తక్కువుగా ఉంటాయి. గోరు చిక్కుడు తీవ్ర…
ఏ పంట ఎప్పుడు వేసుకోవాలి.....
వర్షాకాలం ప్రారంభమవ్వడంతో రైతులంతా ఖరీఫ్ సీసన్ కోసం సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది వరితో పాటు మిగిలిన అన్ని పంటలు వెయ్యడానికి రైతులు సంసిద్ధమవుతున్నారు. అయితే ఏ పంట ఎప్పుడు వెయ్యాలి…
MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర : మోహనా, గ్వాలియర్, మధ్య ప్రదేశ్...
కృషి జాగరణ్ వినూత్న పద్దతిలో ప్రారంభించిన ఎంఎఫ్ఓఐ వీవీఐఎఫ్ కిసాన్ భారత యాత్ర రథం భారతదేశమంతటా తిరిగి రైతులు పలకరిస్తూ వస్తుంది. ఒకప్పుడు రైతులను రాజుగా కొలిచేవారు, కానీ కాలక్రమేణా రైతులకు రావాల్సిన గుర్తింపు…
ఖరీఫ్ పంటలును ఏ సమయంలో సాగు చెయ్యాలి.....
నైరుతి రుతుపవనాల రాకతో రైతులు ఖరీఫ్ పంటలు సాగు చెయ్యడం ప్రారంభించారు. అయితే ఖరీఫ్ పంటలో సాగు చేసే పంటలను ఏ సమయంలో సాగు చెయ్యాలని అవగాహనా లేక ప్రతిఏటా ఒకే పంటను సాగు…
Budget 2024: ఈ సారి ఈ అంశాలపై ద్రుష్టి సారించాల్సిందే....
ఈ ఏడాది జరిగిన లోకసభ ఎన్నికల్లో, ఎన్డిఏ ప్రభుత్వం విజయఢంకా మోగించి, మూడోసారి తమ ప్రభుత్వాని ఏర్పరుచుకుంది. ప్రధాన మంత్రి. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ సారి కూడా ఆర్ధిక మంత్రిగా నిర్మల సీతారామన్…
కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?
ఆహారపు అలవాట్లు మారుతున్నందున శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువుగా ఉండటం ప్రస్తుతం అందరిని బాధిస్తున్న సమస్య, కొలెస్ట్రాల్ పెరగడం మూలాన గుండె సంభందిత వ్యాధులు కూడా ఎక్కువయ్యాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్…
వర్షాకాలంలో వచ్చే కంటి ఇన్ఫెక్షన్లు కట్టడి చెయ్యడం ఎలా?
ఇప్పటివరకు ఎండలతో మండిపోయిన రాష్ట్రాలకు వర్షాకాలంతో కాస్త ఉపసం లభించింది, అయితే వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు మరియు అంటువ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ సమయంలో జలుబు, దగ్గు, మరియు కంటి ఇన్ఫెక్షన్ల వంటివి…
MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: సియోని, మధ్యప్రదేశ్...
మధ్య ప్రదేశ రాష్ట్రంలోని సియోని కృషి విజ్ఞాన్ ప్రాంగణంలో, జూన్ 05, 2024న , మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా సంరిద్ కిసాన్ ఉత్సవ్ నిర్వహించడం జరిగింది. కృషి జాగరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే…
రాత్రిపూట తినడం మానేశారు అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.....
ప్రస్తుతం చాలా మంది డైటింగ్ అన్న పేరుతో రాత్రిపూట పూర్తిగా తిండి మానేస్తున్నారు. ఇలా చెయ్యడం ద్వారా బరువు తగ్గుతాం అని అందరూ అనుకుంటారు. అయితే అది నిజం కాదు. రాత్రి పూట తిండి…
రోగాలపై "దొండ" యాత్ర.....
మన తరచు వాడే కూరగాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు మరియు ఫైబర్ సమావృద్ధిగా లభ్సితాయి. కూరగాయలు ఇంత ఆరోగ్యకరమైనవి కాబట్టే అన్నం కంటే కూరగాయలు…
అధిక దిగుబడి పొందేందుకు భూసార పరీక్షలు చెయ్యించడం తప్పనిసరి
మత్తిలేనిదే వ్యవసాయం లేదు, అలాగే మనిషి మనుగడ కూడా ఉండదు. వివిధ ప్రాంతల్లోని వాతవరణ పరిస్థితులకు అనుకూలంగా ఈ మట్టి లోని తత్త్వం మారుతూ ఉంటుంది. అలాగే మట్టి రకాన్ని బట్టి పోషకవిలువలు కూడా…
గులాబీ సాగ... రైతుల ఆదాయానికి బహుబాగు....
పూల సాగు ఎప్పుడూ లాభదాయకమే. పండగలు మరియు పూజల సమయంలో పూల ధరలకు రెక్కలొస్తాయి. జులై నెల వచ్చిందట ఇంక వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి. ఖరీఫ్ పంటగా పూలు సాగు చేద్దాం అనుకున్న…
పెరుగుతున్న డెంగీ ఫీవర్ కేసులు.... డెంగీ రాకుండ పాటించవలసిన చర్యలు.....
వర్షాకాలం మొదలయ్యింది, ఈ సీసన్ ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. వర్షాకాలంలో వేగంగా వ్యాప్తి చెందే వ్యాధులు డెంగీ జ్వరం కూడా ఒకటి. వర్షాకాలంలో దోమల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణం ఉంటుంది. డెంగీ రావడానికి…
క్యారెట్ సాగులో కనిపించే తెగుళ్లు...వాటి నివారణ చర్యలు....
ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో క్యారెట్ ఒకటి, భూమిలో పెరిగే ఈ కూరగాయకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ కి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే క్యారెట్ పంట సాగు చెయ్యాలంటే…
అధిక దిగుబడినిచ్చే సాంబమసూరి వరి వంగడం.... ఎందుకంత ప్రత్యేకం....
వరిసాగులో దిగుబడి తగ్గి, రైతులంతా మంచి దిగుబడినిచ్చే వరి వంగడాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సాంబ మసూరి రకం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. సాంబ మసూరి సన్న బియ్యం ఇచ్చే వరి వంగడం. అధిక…
కేజ్ కల్చర్ చేపల పెంపకం... ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ.....
పొడవైన సముద్ర తీరం మరియు అనేక మంచి నీటి వనరులు ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నాయి. ఈ వనరుల సహాయంతో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుంది. చేపలు మరియు రొయ్యలు పెంపకానికి మరియు ఎగుమతికి కోస్తా…
చౌడుభూముల్లో సైతం పెరిగే చెరుకురకాలు....
మన భారత దేశంలో అధిక విస్తీరణంలో సాగు చేసే వాణిజ్య పంటల్లో చెరుకు పంట ఒకటి. ప్రతి ఏటా దాదాపు 30 మిలియన్ టన్నుల చెరుగు ఉత్పత్తవుతుంది. అన్ని రకాల వాతావరణాలు మరియు మట్టికి…
ఈ పళ్లలో చెక్కెర ఎక్కువుగా ఉంటుంది... డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్త....
ఆరోగ్యంగా ఉండటానికి పళ్ళు ఎంతగానో దోహదపడతాయి. సహజసిద్ధంగా తియ్యగా ఉండే పళ్లలో, సహజసిధమైన చెక్కర ఉంటుంది. మనం ఉపయోగించే చెక్కెరతో పోలిస్తే పళ్లలోని చెక్కెరలో కొంత వ్యత్యాసం ఉంటుంది. పళ్ళు తియ్యగా ఉండటంతో వాటిలో…
ఫ్రిడ్జ్ లో పెట్టికుడని పళ్ళు ఏమిటో మీకు తెలుసా?
మార్కెట్ నుండి పళ్ళు తీసుకురాగానే వాటినే వెంటనే ఫ్రిడ్జ్లో పెడుతుంటారు, అందరి ఇళ్లలోనూ ఇదే పరిస్థితి. పళ్ళను ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా అవి ఎక్కువు కాలం నిలువఉండటమే కాకుండా తినేసమయానికి ఫ్రెష్ గా ఉంటాయని…
పాలతో ఈ ఆహారం ఎట్టిపరిస్థితిలోను తినకూడదు......
పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలలో ఉండే పోషకవిలువలు ప్రోటీన్లు, మరియు విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలులోని కాల్షియమ్ మరియు ఇతర పోషకాలు ఎముకు పుష్టికి మరియు కండరాల శక్తిని పెంచి…
వర్షాకాలంలో పాలదిగుబడి తగ్గకుండా ఉండేదుకు పాటించవలసిన చర్యలు......
ఈ ఏడాది నమోదైన అధిక ఉష్ణోగ్రతలతో, వాతావరణం అట్టుడికిపోయింది. జూన్ నెల నుండి కురుస్తున్న వర్షాలతో ప్రజలు తిరిగి మళ్ళి ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే పశువుల పోషకదారులకు వర్షాకాలం కాస్త గడ్డు కాలమనే చెప్పవచ్చు, ఈ…
MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: హరిద్వార్, ఉత్తరాఖండ్
కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే MFOI ఉత్సవం ఈ రోజు ఉత్తరాఖండ్ హరియానాలో చోటుచేసుకుంది. ఎంతోమంది ప్రతిభావంతులైన రైతులు మరియు వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని, తమ అనుభవాలను పంచుకున్నారు.…
వరి కొయ్యలను తగలబెడితే జరిగే నష్టం గురించి మీకు తెలుసా?
ఖరీఫ్ లేదా రబిలో వరి పంటను సాగు చేసిన తరువాత, వరి కొయ్యలను తగలబెడుతూ ఉంటారు. ఈ పద్దతి కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరి సాగు చేసే అన్ని రాష్ట్రాల్లో…
గురక వస్తుందా? అయితే ఈ సింపుల్ చిట్కాలతో నివారించవచ్చు...
చాలామందిని ఈ గురకసమస్య బాధపెడుతోంది. గురక ఉన్నవారికి మాత్రమే కాకుండా పక్కవారి నిద్రని కూడా భంగం కలిగిస్తుంది. చాలా మంది గురకును తేలికగా తీసుకుంటారు, ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. గురకు ఉన్నవారు…
పాదాలు పగిలిపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను ప్రయత్నించి చుడండి.....
పాదాలు పగుళ్లు ఎంతోమందిని వేదించే సమస్యల్లో ఒకటి. పురుషులలో కంటే స్త్రీలలో పాదాల పగుళ్లు ఎక్కువుగా కనబడతాయి. పాదాల అడుగు భాగంలో పగుళ్లు ఏర్పడటం చేత నొప్పి మరియు మంట వస్తూ ఉంటుంది. పగుళ్లు…
వర్షాధార పరిస్థితుల్లోనూ తట్టుకొని నిలబడగలిగే వరి రకాలు
వరి భారతీయులకు ప్రధాన ఆహారం. ప్రపంచంలో దాదాపు 45% మంది జనాభా వరినే ప్రధాన ఆహారంగా స్వీకరిస్తున్నారు. మన దేశంలో అధిక సాగు విస్తీర్ణం కలిగిన పంటల్లో వరి ప్రధమ స్థానంలో ఉంది. అయితే…
బయోచార్ కంపోస్ట్.... ఉపయోగాలు ఏమిటి?
వ్యవసాయంలో ఎరువులు మరియు పురుగుమందులు వలన కలిగే హానిని గురించి తెలుసుకున్న రైతులు క్రమక్రమంగా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో ఈ మధ్య బయోచార్ వినియోగం బాగా పెరిగింది. పంట…
తెలంగాణ: రైతు రుణమాఫీకి రంగం సిద్ధం...వీరికి మాత్రం వర్తించదు..
రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధమయ్యింది. రైతులకు లాభం చేకూర్చాలన్న ఉదేశ్యంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న రైతు రుణమాఫీకి సంబంధిచిన విధివిధానాలను మంగళవారం విడుదల చెయ్యనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి…
ఉడికించి తినవలసిన కూరగాయలు ఇవే.....
బరువు తగ్గించుకోవాలి మరియు ఆరోగ్యంగా ఉండాలని చాలామంది కూరగాయలను సలాడ్స్ లాగా తినడం మామూలైపోయింది. చాలా మంది క్యారెట్, బీట్రూట్ మరియు టమాటో వంటి కూరగాయలను పచ్చిగానే తినడానికి ఇష్టపడతారు అయితే ఇలా తినడం…
పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు.....
పశువుల్లో వచ్చే అంటువ్యాధుల్లో గాలికుంటూ వ్యాధి ముఖ్యమైనది. ఈ వ్యాధినే ఇంగ్లీష్లో ఫుట్ అండ్ మౌతే డిసీస్ అనికూడా పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన పశువులు నోటిలోను మరియు కాలి గిట్టల మధ్య ఫుల్లు…
మాములు నడకతో పోలిస్తే '8' ఆకారంలో నడిస్తే లాభాలు ఎక్కువ...
వాకింగ్ శరీరానికి చాలా అవసరం. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాలు నడవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి, అయితే ఈ నడకలో కూడా కొన్ని పద్దతుల ద్వారా రేటింపు లాభాలను పొందవచ్చు. నడిచేటప్పుడు…
మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే వెంటనే తీసెయ్యండి లేదంటే పాములు వస్తాయి....
ఒత్తిడితో కూడుకున్న జీవితానికి గార్డెనింగ్ చెయ్యడం ద్వారా మంచి ప్రశాంతత మానశిక ఆనందం కలుగుతాయి. చాలా మంది తమ ఇళ్లవద్ద ఉన్నస్థలాన్ని మొక్కలపెంపకం కోసం కేటాయిస్తారు. ఈ గార్డెన్ని అనేక రకాల మొక్కలతో నింపేస్తారు.…
బొప్పాయి నారుమల్లో పెంచే రైతులు పాటించవలసిన జాగ్రత్తలు....
మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బొప్పాయి పంటను విరివిగా సాగుచేస్తున్నారు, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో దీని సాగు లాభదాయకం. మేలైన యజమాన్య చర్యలు మరియు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటను పండిస్తే మంచి లాభాలు…
అధిక దిగుబడనిచ్చే కొర్ర రకాల సాగు యాజమాన్యం...
ప్రధాని నరేంద్ర మోడీ చిరుధాన్యాల పంటలు సాగు చెయ్యాలని ఇచ్చిన పిలుపుతో దేశంలోని ఎంతో మంది రైతులు వీటిని సాగు చెయ్యడం ప్రారంభించారు. చిరుధాన్యాల్లో కొర్రలకు ప్రత్యేక స్థానం ఉంది, ముఖ్యంగా షుగర్ ఉన్నవారు…
ఎన్నో రోగులకు ఈ ఆకు ఒక దివౌషధం....
మన చుట్టు ఉండే ఎన్నో మొక్కలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి, కానీ వాటి ఉపయోగాలు తెలియక వాటిని పీకి పడేస్తూ ఉంటాం. అటువంటి ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలో తిప్పతీగ…
కృషి జాగరణ్ సంరిద్ కిసాన్ ఉత్సవ్ 2024: ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పుర్
ఎప్పటినుండో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సంరిది కిసాన్ ఉత్సవ్ ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పుర్ కృషి విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. రైతుల వ్యవసాయ అనుభవాలను పంచుకునే…
AP: రైతుభరోసా అమలులో కీలక మార్పులు....
2024, ఆంధ్ర ప్రదేశ్లో జరిగిన సార్వత్రక ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, పథకాల అమలులో కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మర్చి, ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. దీనితోపాటుగా…
చిన్న పిల్లల్లో నులిపురుగులు రావడానికి కారణాలు ఏమిటి?
పిల్లలో తరచు ఎదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతూనే ఉంటుంది, పిల్లలు శుభ్రత పాటించకపోవడం దీనికి ప్రధాన కారణం. చిన్న పిల్లలో ఎక్కువుగా గమనించే సమస్యల్లో నులిపురుగుల సమస్య కూడా ఒకటి. ఈ నులిపురుగులు…
దానిమ్మలో వచ్చే మచ్చ వ్యాధి తెగులును గుర్తించి నివారించడం ఎలా?
ఈ మధ్యకాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దానిమ్మ సాగు బాగా పెరిగింది, ఈ పంటను వాణిజ్య పరంగా సాగు చేస్తున్న రైతులు మంచి దిగుబడి సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదని వైద్య…
అంతరపంటలు సాగు చెయ్యడం వలన కలిగే ప్రయోజనాలు....
నైరుతి రుతుపవనాలు పలకరించడంతో ఖరీఫ్ సాగు మొదలయ్యింది, ఈ ఏడాది వర్షాలు ఎక్కువుగా ఉంటాయని తెలియడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగునీటి కాలువలకు నీటిని ఇవ్వడం ప్రారంభించారు. సాగు నీరు మరియు…
30 ఏళ్ళు దాటినా మొగవారు బెండకాయ నీరు తాగాలి.... ఎందుకంటే?
మనం తరచు వినియోగించే కూరగాయల్లో బెండకాయ ఒకటి. బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి చెప్పేవారు, ఎందుకంటే ఈ విధంగానైనా పిల్లతో బెండకాయ తినిపించి దీనిలోని పోషకాలు వారికి అందేలా చెయ్యాలని. బెండకాయలో ఎన్నో…
బోనస్ లభించే సన్నాలు జాబితా సిద్ధం....
తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో సన్న రకం వరి వంగడాలు పండించే రైతులకు బోనస్ అందిస్తామన్న విష్యం తెలిసిందే. దీనికి సంభందిచిన సన్న రకం వరి వంగడాల జాబితాను ప్రభుత్వం విడుదల…
రైతులకు ప్రయోజనం కలిగించే కొన్ని పథకాల ఇవే.....
దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే రైతులకు పెట్టుబడి సహాయం అవసరం ఉంది. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చింది, పంటలకు పెట్టుబడి సాయం, పంట భీమా మరియు రైతులకు…
ప్రతిరోజు సైకిల్ తొక్కడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
ప్రస్తుతం కార్లు మరియు బైకుల వినియోగం చాలా పెరిపోయి రోడ్డు మీద సైకిల్ కనిపించని పరిస్థితి వచ్చింది. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ మీద వెళ్లే సమయంలోనే మనిషి ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు కారులు…
సోయాబీన్ సాగులో పాటించవలసిన యాజమాన్య పద్దతులు...
మాంసాహారం తినలేనివారికి, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందించడంలో సోయాబీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ శర్మ మరియు ఎక్కువ లాభాలు కలిగించే పంటల్లో సోయాబీన్ ఒకటి. సోయాబీన్ పంట లెగ్యుమ్ జాతికి చెందిన ,మొక్క కాబట్టి…
భారతదేశంలో ఒక వ్యక్తి ఎంత భూమిని కొనుగోలు చెయ్యచ్చు....
ప్రతి మనిషి తానూ కస్టపడి కూడబెట్టిన డబ్బును పెట్టుబడి పెట్టి లాభం పొందాలి అనుకుంటాడు, ప్రస్తుత కాలంలో భూమిని మించిన గొప్ప పెట్టుబడి లేదు. భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడు లాభదాయకమే అంటారు.…
గుండెపోటు నుండి కోలుకున్న తరువాత తప్పకుండా ఇవి పాటించండి.....
గుండెపోటు రావడానికి అనేక కారణాలున్నాయి, అయితే ఈ మధ్య కాలంలో గుండెపోటు భారిన పడేవారు మరియు గుండెపోటుతో మరణించేవారు సంఖ్య ఎక్కువుగా మారింది. చిన్న వయసు ఉన్నవారిలో కూడా ఈ గుండెపోటు సమస్యలు ఎక్కువయ్యాయి.…
ఒత్తిడిని తగ్గించే ఆయుర్వేద పానీయాలు ఏమిటో మీకు తెలుసా?
ఈ మధ్యకాలంలో ఒత్తిడి అందరికి ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఒత్తిడి కారణంగా ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం బాగుండాలంటే మనసును మరియు మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జీవితంలో ఒడిదుకులని సమర్ధవంతంగా…
లివర్ ఆరోగ్యాన్ని కప్పుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి....
మన శరీరం ఆరోగ్యం బాగుండాలంటే కాలేయ పనితీరు బాగుండాలి. లివర్ మన తీసుకునే ఆహారంలో గ్లూకోస్, విటమిన్లు మరియు ప్రోటీన్లు వంటి పోషకాలను, శరీరానికి అవసరమైన విధంగా మారేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి హానికారకమైన…
పత్తి పంటలో గులాబీ పురుగు నివారణ చర్యలు.....
భారత దేశంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంటల్లో పత్తి ప్రధానమైంది. ఇక్కడ పండించే పత్తికి మన దేశంతోపాటు ఇతర దేశాల్లో కూడా ఎంతో డిమాండ్ ఉంది. మిగిలిన పంటలతో పోలిస్తే పత్తిలో పురుగులు…
మెట్టపంటల సాగుకు మల్చింగ్ లాభదాయకం....
సాధారణ బోదె పద్దతికి స్వస్తి చెప్పి, ప్రస్తుతం ఎంతో మంది రైతులు మెట్ట సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మెట్ట సాగు కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు మరియు పూల సాగుకి అనుకూలంగా ఉంటుంది. మెట్ట సాగు…
ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్నాక్స్ ఏమిటో తెలుసా?
శరిరంలో కండరాల నిర్మాణానికి మరియు అనేక ఇతర అవసరాలకు ప్రోటీన్ల అవసరం చాలా ఎక్కువుగా ఉంటుంది. ఈ ప్రోటీన్లు మనం తీసుకునే ఆహారం ద్వారా లభిస్తాయి. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ద్వారా ప్రతిరోజు…
YSRHU Admission: హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల దరఖాస్తుకు గడువు పొడిగింపు....
ఆంధ్ర ప్రదేశ్లోని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో దరఖాస్తుకు గడువును జులై ఆరు వరకు పొడింగించేందుకు యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పాసైన విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం. వృత్తి…
ఆర్గానిక్ విధానంలో పండిన పండ్లను గుర్తించడం ఎలా?
వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న రసాయన మందుల వినియోగం, పర్యావరణంతో పాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో కీడు కలిగిస్తుంది. వీటికి ప్రత్యామ్న్యాయంగా ఆర్గానిక్ ఆహార పదార్ధాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి, ఆర్గానిక్గా పండిన ఆహారం తినేందుకు…
అధిక దిగుబడితో పాటు తెగుళ్లను తట్టుకునే ఆర్కా రక్షక్ టమాటో సాగు .....
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా చేపట్టే కూరగాయల సాగులో టమాటో ఒకటి. మన ఆహారంలో టమాటో ఎప్పటినుండో ఒక భాగమైపోయింది. కూరలు మరియు పచ్చళ్ళ తయారీకే కాకుండా, సాస్ తయారీలో కూడా టొమాటను వినియోగిస్తూ…
కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.... తినడం సాధ్యమా?
రోజువారీ ఆహారంలో ధాన్యాలు మరియు పప్పు దీనిసులు ఎంత అవసరమో, కూరగాయలు కూడా అంతే అవసరం, వైద్యనిపుణులు కూడా అన్నం కన్నా ఎక్కువమొత్తంలో కూరలు తినాలని సూచిస్తారు. శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, మరియు…
బ్లాక్ సాల్ట్ తో ఎనలేని ప్రయోజనాలు....
భారతీయ వంటకాలకు ఉన్న ప్రత్యేకతే వేరు, వంటచెయ్యడానికి ఉపయోగించే ప్రతీ పదార్థంలోనూ ఎదో ఒక ఆరోగ్యం ప్రయోగానం ఉంటుంది, ఒక్కమాటలో చెప్పాలంటే మన ఆహారంలో రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు. ఎన్నో…
సాధారణ దగ్గు మరియు టీబీ దగ్గుకు మధ్య తేడాను గుర్తించడం ఎలా?
ప్రపంచంలో ఎంతో మంది ఈ టీబీ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. టీబీ దీనినే క్షయ వ్యాధి అని కూడా అంటారు, ఈ వ్యాధి ఉపిరితిత్తులకు సోకుతుంది, మరియు ఒకరినుండి మరొకరికి సోకె ఇన్ఫెక్షన్ లక్షణాలు…
వ్యవసాయ డ్రోన్లతో యువతకు ఉపాధి అవకాశాలు.....
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి, వ్యవసాయ యాంత్రీకరణ పనుల్లన్నిటిని సులభతరం చేసి రైతులకు సమయాన్ని మరియు డబ్బును ఆధా చేస్తున్నాయి. ప్రస్తుతకాలంలో వ్యవసాయంలో విస్తృతంగా వినియోగిస్తున్న డ్రోన్లు కూడా ఈ…
భోజనం చేసిన తరువాత కనీసం 10 నిమిషాలైన్ నడవాలి ఎందుకంటే.....
తినగానే కూర్చోవడం లేదంటే పడుకోవడం మనలో చాలా మందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది, అయితే ఇలా చెయ్యడం చాలా ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మరియు మెరుగైన ఆరోగ్యం ఉండాలంటే…
కోళ్లఫారం పెట్టడానికి 50% సబ్సిడి 50 లక్షల రుణం.... ఎలాగో చుడండి
కోళ్ల పరిశ్రమకు గ్రామీణ ప్రాంతాలు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోని ఎంతోమంది రైతులు కోళ్లఫారాలను నెలకొలిపి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే కోళ్లఫారం మొదలుపెట్టేందుకు ప్రారంభ పెట్టుబడి ఎక్కువుగానే ఉంటుంది. ఫారం…
ఖరీఫ్ ఉల్లిసాగుకు నారుమడి పెంపకం చేపట్టడం ఎలా?
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు, అందుకేనేమో భారతీయ వంటకాల్లో ఉల్లిపాయను ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆహార ప్రయోజనాలతోపాటు ఎన్నో ఔషధగుణాలు ఉల్లిపాయిలో ఉన్నాయి. ఉల్లిపాయను మార్కెట్లో కూడా మంచి డిమాండ్…
స్టార్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని లాభాలు... గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది...
మనిషి ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి ఆహారం కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోగాలు రాకుండా ఆరోగ్యకరంగా ఉండేందుకు శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, కొవ్వలు, పీచు పదార్ధాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఇలా చాల రకాల పోషకాలు…
అసలు సికిల్ సెల్ అనేమియా అంటే ఏమిటి? ఎందుకంత ప్రమాదకరం?
సికిల్ సెల్ అనేమియా అనేది జన్యుపరమైన వ్యాధి, ఇది తల్లిదండ్రుల నుండి పిల్లలకి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో ఎన్నో రకాల ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తడం సహజం. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చెయ్యడానికి…
MFOI VVIF కిసాన్ భారత్ యాత్ర: బాస్ఐ, మహీంద్రాఘర్, హర్యానా....
కృషి జాగరణ్ వినూత్న పద్దతిలో ప్రారంభించిన ఎంఎఫ్ఓఐ వీవీఐఎఫ్ కిసాన్ భారత యాత్ర రథం భారతదేశమంతటా తిరిగి రైతులు పలకరిస్తూ వస్తుంది. ఒకప్పుడు రైతులను రాజుగా కొలిచేవారు, కానీ కాలక్రమేణా రైతులకు రావాల్సిన గుర్తింపు…
వానాకాలంలో పెసర సాగు చేపడుతున్నారు? అయితే ఈ పద్దతులు పాటించండి....
ఈ మధ్య కాలంలో తృణధాన్యాల సాగు రైతులకు ఆసరాగా నిలుస్తుంది. వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో కృషిచేస్తుంది. 2024-25 ఖరీఫ్ సీజన్ పంటలకు అందిస్తున్న…
ఖరీఫ్ 2024-25 కనీస మద్దత్తు ధర పెంపు.... ఆమోదం తెలిపిన కేంద్రం....
ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా, 2024-25 మార్కెటింగ్ సీజన్లోని అన్ని ఖరీఫ్ పంటల మద్దతు ధరల పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2024 లోకసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎండిఏ ప్రభుత్వం,…
ఒక్క నెలలో రెట్టింపైన ఉల్లి ధర.... ఎగుమతి సుంకంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి....
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు, అయితే తాజాగా పెరుగుతున్న ఉల్లి ధరలు వినియోగదారుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. గడించిన 15 రోజుల్లో ఉల్లిపాయ ధర 40% ఎగబాకింది, ఈ పరిస్థితి…
లివర్ ఆరోగ్యం బాగుండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి....
మనిషి శారీరంలో అతిముఖ్యమైన భాగాల్లో లివర్ ఒకటి. మనిషి ఆరోగ్యంగా ఉంటాలంటే లివర్ పనితీరు సర్రిగా ఉండాలి. ప్రతి రోజు మనం ఆహారం ద్వారా తీసుకున్న ప్రోటీన్లు జీర్ణమై శరీరానికి అందాలంటే లివర్ విడుదల…
రాక్ సాల్ట్ లేదా సాధారణ ఏది ఆరోగ్యానికి మంచిది?
ఎంత పెద్ద కోటీశ్వరుడైన ఉప్పు లేని ఆహారం తినడు అన్నది ఒకప్పటి మాట, ఇప్పుడు ట్రెండ్ మారింది, ఉప్పు ఉన్న ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని ప్రచారం ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతుంది, దీనికి…
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.... రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి....
తాజాగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్డిఏ ప్రభుత్వం విజయఢంకా మోగించి, వరుసగా మూడోసారి విజయం సాధించింది. మూడో సారి ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ, మొదటి సంతకం కిసాన్ సమ్మాన్ నిధి…
పత్తి పంటలో అనువైన అంతర పంటలు.....
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువుగా సాగయ్యే వాణిజ్య పంటల్లో పత్తి పంట ఒకటి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎంతోమంది రైతులు పత్తి సాగుకు సన్నద్ధమవుతున్నారు. సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లైతే పంట దిగుబడి…
నాణ్యమైన పంట దిగుబడికి పోటాష్ అవసరం ఎంత?
పంట దిగుబడి పెరగడానికి మరియు నాణ్యమైన ఉత్పత్తిని పొందడానికి, పంట యజమాన్య పద్దతులతోపాటు ఎరువుల వినియోగంలో కూడా సరైన జాగ్రత్తలు పాటించాలి. పంటకు అవసరమైన పోషకాలను అందించే ఎరువులను రెండు రకాలుగా విభజిస్తారు, స్థూలపోషకాలు…
వరి యాంత్రికరణతో ఇక కూలీలా కొరతకు చెప్పండి బై..బై ...
ప్రపంచంలో ఆధునికత అతివేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నవీనయుగం వ్యవసాయానికి ఒక కొత్త, బంగారు శకంగా పరిగణించవచ్చు. మునపటి లాగ వ్యవసాయ అవసరాలకు కూలీలా మీదే ఆధారపడాలన్న అవసరం నేడు లేకుండా పోతుంది. దాదాపు…
వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఇవి ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
వెరికోస్ వెయిన్స్ వీటినే తెలుగులో అనారోగ్య సిరలు అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవారిలో సిరలు ఉబ్బి నీలి రంగు ఆకృతిని సంతరించుకుంటాయి. ఈ సిరలు మీ శరీరంలో ఏ భాగంలోనైనా సంభవించవచ్చు ,…
ప్లేట్లెట్ కౌంట్ పెంచే అద్భుతమైన ఆహారం....
సాధారణంగా చాలా మంది అస్వస్థతకు గురైనప్పుడు, వారి రక్తంలో ప్లేటెలెట్ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. పరిస్థితి మారీ విషమిస్తే ఒక్కోసారి ప్రాణాలుకోల్పోయే ప్రమాదం ఉంటుంది, ఇటువంటి సమయాల్లో దాతల నుండి సేకరించిన ప్లేటెలెట్స్ ఎక్కిస్తారు.…
సుస్థిరవ్యవసాయానికి 'కాబి' అందిస్తున్న డిజిటల్ టూల్స్.... వాడకం చాలా సులభం.....
ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎక్కువుగా ఎదురుకుంటున్న సమస్యల్లో అధికమవుతున్న పురుగుమందుల వినియోగం ఒకటి. రసాయన మందులు, ఎరువులు పర్యావరణానికి తీరని నష్టాన్ని వాటిల్లేలా చేస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు, ఒకవైపు ప్రభుత్వ సంస్థలు మరోవైపు…
భారత దేశ రైతుల విజయాలకు కారణమవుతున్న మహీంద్రా ట్రాక్టర్లు
ప్రతి కథకు ఎదో ఒక ప్రారంభం ఉంటుంది, ఈ కథ మహారాష్ట్ర, చింద్వాడాలోని ఒక చిన్న గ్రామంలో మొదలయ్యింది. ఆ గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పరస్రామ్ యాదవ్ అనే ఒక రైతు ఉన్నాడు.…
ICMR: శిశువులకు ఇవ్వవలసిన ఆహారంలో పాటించవలసిన జాగ్రత్తలు.....
అప్పుడే పుట్టిన చంటి పిల్లలకు పాలే ఆహారం అనుకుంటారు అందరు, అయితే అది నిజం కాదు. పిల్లలకు పాలతో పాటు ఇతర పోషకాలను కూడా అందిచాలి. ఇవి వారి ఎదుగుదలలో ఎంతో దోహదపడతాయి. తల్లితండ్రులు…
నిమ్మసాగుకు అనుకూలమైన నేలలు ఏమిటో తెలుసుకోండి....
వేసవికాలం వచ్చిందంటే చాలు నిమ్మకు డిమాండ్ పెరిగిపోతుంది. పులుపు రుచితో ఉండే నిమ్మకాయలో విటమిన్-సి అధికంగా ఉంటుంది , ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. కోవిడ్ సమయంలో నిమ్మకాయలు విపరీతమైన గిరాకీ ఉండేది.…
కౌజుపిట్టలా పెంపకం... కూసింత ఖర్చుతో లాభాల పంట...
మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచుల్లో కూడా కొత్త మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా మాంసాహారులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కోడి మాంశంతో పాటు కౌజు పిట్టల మాంసానికి కూడా గిరాకీ పెరిగింది.…
పశుపోషణకు అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలు ఇవే....
వర్షాకాలం వచ్చిందంటే పాడిరైతులు మరియు జీవాల పెంపకందారులు, వాటికి మేత అందించడం కఠినతరంగా మారుతుంది. ఈ సమయంలో పశువులకు అవసరమైన పోషకాలతో కూడిన మేతను అందించడం కష్టతరమే కాకుండా, రైతులకు ధన భారం కూడా.…
వంట నూనెను నిల్వచేసుకోవడం ఎలా?
ఏదైనా ఆహారాన్ని సిద్ధం చెయ్యడానికి, అవసరమైనవాటిలో ముఖ్యమైనది వంట నూనె. వంట నూనె లేకుండా వంట చెయ్యడం దాదాపు అసాధ్యం. వంటగదిలో దీని అవసరం ఎక్కువ కాబట్టి దీనిని అందుబాటులో ఉంచుకోవాలనుకుంటారు, ఇలా కొంతమంది…
సులభంగా తయారుచేసుకోగలిగే ఈ కషాయాల ద్వారా మీ దిగుబడి డబల్....
ఈ మధ్యకాలంలో పంటల్లో పురుగుమందులు మరియు రసాయన ఎరువులు వినియోగం ఎక్కువవ్వడం వల్ల మట్టిలోని సారం క్షిణిస్తూ వస్తుంది, అంతేకాకుండా ఇటువంటి రసాయనాల ద్వారా పండిన ఆహారం తినడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు…
MFOI VVIF కిసాన్ భారత్ యాత్ర: చక్రి దాద్రి, హర్యాన
కృషి జాగరణ్ వినూత్న పద్దతిలో ప్రారంభించిన ఎంఎఫ్ఓఐ వీవీఐఎఫ్ కిసాన్ భారత యాత్ర రథం భారతదేశమంతటా తిరిగి రైతులు పలకరిస్తూ వస్తుంది. ఒకప్పుడు రైతులను రాజుగా కొలిచేవారు, కానీ కాలక్రమేణా రైతులకు రావాల్సిన గుర్తింపు…
పెన్షన్లో కొత్త మార్పులు.... జులైలో రూ.7000 పెన్షన్.....
ఆంధ్ర ప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, కొన్ని కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు, అందులో భాగంగా, టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం, సామజిక…
కర్భుజా గింజలతో 5 అద్భుతమైన ప్రయోజనాలు.... అవేమిటో చూసేదం రండి.....
వేసవి ఉష్ణం నుండి తప్పించుకోవడానికి కర్భుజా ఎంతో మేలు చేస్తుంది, దీనిని జ్యూస్ మరియు సలాడ్లో కలుపుకొని తినడమే మనకు తెలుసు అయితే కార్భుజా గింజల్లో కూడా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని…
నాటుకోళ్ల పెంపకానికి అనువైన రకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రస్తుతం పౌల్ట్రీ కోళ్ల పెంపకం మొదలుపెట్టిన తరువాత నాటు కోళ్ల పెంపకం కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. పౌల్ట్రీ కోళ్లు కొద్దీ కాలంలోనే ఎదిగి, ఎక్కువు మొత్తంలో గుడ్లు పెడతయి అయితే నాటు కోళ్లు పెరగడానికి…
భారత దేశంలో వక్క సాగు ఎలా చేస్తారో తెలుసుకుందాం......
భోజనం చేసాక తినే కిల్లి దగ్గరనుండి, అతిధులకు ఇచ్చే తాంబులం వరకు అన్నిటికి వక్క అవసరం ఉంటుంది. సాంప్రదాయ అవసరాలకు మరియు అనేక ఆచార సంభంధమైన కార్యక్రమాల్లో వక్కకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.…
గుమ్మడి పూల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
గుమ్మడి పూలు చూడటానికి ప్రత్యేకంగా, ఆకర్షనియ్యంగా కనిపించే ఈ పూలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి, అంతేకాదు ఎన్నో సాంప్రదాయ వంటకాల్లో కూడా ఈ పూలు ఒక భాగం. మునపటి రోజుల్లో ఈ…
బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మేలైనదో తెలుసా?
ఎల్లకాలం మార్కెట్లో సమావృద్ధిగా లభించే పళ్లలో బొప్పాయి ఒకటి. ఒకపుడు బొప్పాయి కేవలం పెరటి పండుగనే ఉండేది, అయితే దీనిలోని పోషకవిలువలు గుర్తించిన ప్రజలు కాలక్రమేణా దీనిని అధికంగా వినియోగించడం ప్రారంభించారు. డిమాండ్ పెరగడంతో…
శరీరంలో ఫైబర్ లోపిస్తే కలిగే ప్రమాదం....
మన దైనందన జీవితం సజావుగా సాగాలన్న మరియు ఆరోగ్యంగా ఉండాలన్న ఎన్నో రకాల పోషకాలు అవసరం. ఈ పోషకాలు మనం తీసుకునే ఆహారం నుండి లభిస్తాయి. ఈ పోషకాల్లో ఫైబర్ ఎంతో ముఖ్యమైనది. ఫైబర్…
బ్లాక్ క్యారెట్ తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు....
క్యారెట్ మన ఆహారంలో ఒక భాగం. క్యారెట్ తో ఎన్నో రకాల వంటకాలు తయారుచెయ్యవచ్చు. కూరల్లోనూ, సలాడ్స్ మరియు కూరలు, జ్యూస్లు ఇలా ఎన్నో రకాలుగా క్యారెట్ని వినియోగిస్తుంటాం. క్యారెట్లో రుచితోపాటు ఎన్నో పోషక…
అల్లంలో వేరుకుళ్లు తెగులు అరికట్టాలా? అయితే ఈ పద్దతిని అనుసరించండి..
భారతీయ వంటకాల్లో అల్లానికి ఉన్న ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాశ్మీర్ నుండి కన్య కుమారి వరకు అల్లానికి ఎంతో ఆధారణ ఉంది. అల్లం కేవలం వంటకాలకే పరిమితం కాదు, దీనిలో ఎన్నో ఔషధ గుణాలు…
బ్రొకోలీని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.....
చూడటానికి అచ్చం కాలీఫ్లవర్ లాగానే ఉంటుంది బ్రోకలీ అయితే రెండిటి మధ్య ఎంతో వ్యతాసం ఉంది. ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ బ్రొకోలీని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అధిక నీటిశాతం…
వర్షాకాలం వరిలో వచ్చు చీడపీడలు మరియు వాటి కారణాలు....
వరి పంటను మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశమంతటా ప్రధానంగా సాగుచేస్తారు. ధాన్యం భారతీయుల యొక్క ప్రధాన ఆహారం, అలాగే ప్రపంచంలోనే ధాన్యం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత దేశం రెండొవ…
ఖరీఫ్ సీజన్లో పత్తిని ఆశించే ప్రధానమైన చీడపీడలు మరియు వాటి కారణాలు....
వాణిజ్య పంటగా పరిగణించే పత్తిని, మన తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగుచేస్తారు. ముఖ్యంగా తెలంగాణలోని నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం, మరియు వరంగల్ ప్రాంతాల్లో పత్తిపంటను విస్తృతంగా సాగుచేస్తారు. ప్రతిఏటా ఎన్నో లక్షల ఎకరాల్లో దీనిని…
పచ్చిరొట్ట పైర్లు సాగుచేయ్యండి.... భూసారాన్ని పెంచండి....
రోజురోజుకు పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ద్వారా భూమిలోని సారం తగ్గి, మట్టి జీవాన్ని కోల్పోతుంది. ఎక్కువ దిగుబడి ఆశించాలనుకున్న రైతులు, విచక్షణ రహితంగా ఎరువులను వాడుతూ మట్టికి ఎంతో హాని తలపెడుతున్నారు. మట్టిలోని…
హైబ్రిడ్ సొర సాగుచేస్తున్నారు? అయితే ఈ పద్ధతి పాటిస్తే డబ్బే డబ్బు...
మన తెలుగు రాష్ట్రాల్లో విస్తృతం సాగయ్యే, తీగజాతి పంటల్లో సొరకాయ పంట ఒకటి. ఖరీఫ్ సీజన్లో సాగయ్యే పంటల్లో సొరకాయకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి, రైతులకు అధిక లాభాలు ఆర్జించేందుకు వీలుంటుంది. వీటిని…
వ్యవసాయ యూనివర్సిటీలలో ఆన్లైన్ కోర్సులు.... ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రస్తుతం ఎంతోమంది యువత, వ్యవసాయ యొక్క విశిష్టతను గుర్తించి దీనివైపుగా అడుగులువెయ్యసాగారు. కంప్యూటర్ ఉద్యోగాలు వదిలి పల్లె బాట పట్టి వ్యవసాయంలో అపూర్వ విజయాలు సాధించిన ఘనులెందరినో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే…
జెర్బరా పూల సాగు... ఆదాయం బహు బాగు....
పెళ్లిళ్లు మరియు పండుగ సీసన్ వచ్చిందంటే పూలకు గిరాకీ పెరిగిపోతుంది. స్టేజి డెకరేషన్ లో ఉపయోగించే పూలలో జెర్బారా పూల్ ముఖ్యమైనవి. రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యమైన పూలను సాగుచేసినట్లైతే మంచి లాభాలు…
ఈ ఆహారంతో సెలీనియం లోపాన్ని జయించడండి...
ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి, మనం తినే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారంలోని పోషకాలు మరియు ఇతర ఖనిజాలు శరీర పనితీరును పెంచి రోగాల భారిన పడకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ఆరోగ్యం బాగుండాలి అని…
అసలు తలసేమియా వ్యాధి అంటే ఏమిటి? ఈ వ్యాధి ఎందుకు వస్తుంది?
ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్దవారివరకు ఎన్నో వ్యాధులు తలెత్తుతున్నాయి. వాటిలో కొన్ని వయసురీత్యా మరియు వాతావరణ పరంగా వచ్చేవైతే మరికొన్ని జనుపరంగా వచ్చే వ్యాధులు. వాతావరణ పరంగా వచ్చే వ్యాధులకు చికిత్స…
రైతులకు శ్రమ తగ్గించి వారి డబ్బును ఆదా చేస్తున్న కొన్ని నూతన పనిముట్లు.....
మారుతున్న కాలంతోపాటు మనం కూడా మరవలసి ఉంటుంది. మరీముఖ్యంగా వ్యవసాయంలో ఈ మార్పు ఎంతగానో అవసరం, పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి, ఈ మార్పు యాంత్రికరణతో సాధ్యపడుతుంది.…
ఆయిల్ పామ్ కల్టివేషన్: ఒక్కసారి పెట్టుబడితో 30 ఏళ్ళవరకు ఆదాయం.....
వ్యవసాయం ఒక జూదం. పెట్టినపెట్టుబడి తిరిగివస్తుందా? రాదా? అన్న సంకోచం రైతులను ఎప్పుడు కలవరపెడుతుంది. కొన్ని సార్లు భిన్నమైన వాతావరణ పరిస్థితులకు పంట మొత్తం దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే…
ఎముకలు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ ఆహారం తీసుకోండి....
ఒక టెంట్ నిలబడాలంటే, కర్రలు ఎంతవసరమో శరీరం నిలబడాలన్నకూడా ఎముకలు అంతే అవసరం. ఎముకలు శరీరానికి ఒక ఫ్రేంవర్క్ లాగా పనిచేసి, శరీరానికి సపోర్ట్ ఇస్తాయి. అయితే శరీరపనితీరు బాగుండాలన్న, మన ముందుకు కదలాలన్న…
సగ్గుబియ్యం ఎలా తయారవుతుందో తెలుసుకుందాం రండి....
స్వీట్లంటే ఇష్టం ఉన్నవారికి సగ్గుబియ్యం గురించి తెలియకుండా ఉండదు. ఎన్నో పండగల్లో ఈ సగ్గుబియ్యం ఒక భాగం. పండగ సమయాల్లో ఉపవాస దీక్ష చేపట్టేవారు, సాగుబియ్యంతో చేసిన వంటకాలు తినడానికి ఇష్టపడతారు, ఎందుకంటే సగ్గుబియ్యం…
ఇంగువలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీకు తెలుసా?
మనం ఆహారంలో వాడే అనేక పదార్ధాల్లో ఇంగువ ఒకటి, దీనినే అసెఫాటోడియా అని కూడా పిలుస్తారు. ఇంగువ ఒక ఘాటైన సుగంధద్రవ్యం, దీని వాసన ఎంతో ఘాటుగా ఉండటం మూలాన దీనిని తినడానికి ఇష్టపడరు,…
అప్పుడే పుట్టిన లేగదూడలను సంరక్షించుకోవడం ఎలా?
ఈ మధ్య కాలంలో పాడి పరిశ్రమ మల్లి తిరిగి ఊపిరి పోసుకుంటుంది, రైతుల ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపడం దీనికి ప్రధాన కారణం. ఆర్గానిక్ వ్యవసాయానికి పాడి పరిశ్రమ ఊతం వంటిది. ప్రకృతి వ్యవసాయాన్ని…
మునగసాగులో అధిక దుగుబడినిచ్చే రకాలు ఇవే...
భారతీయ వంటకాల్లో మునగకాయకు ఇప్పడు కాదు ఎప్పటినుండో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మునగ చెట్టులో దాదాపు అన్ని భాగాలకు ఏదొక ప్రయోజనం ఉండనే ఉంది. మన వంటకాల్లో భాగమైన మునగకాడల్లో మరియు ఆకుల్లో…
ఎత్తుమడుల మీద పంటను నాటుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు.....
ఇప్పటివరకు సూర్యుడు తన ఉగ్రరూపాన్ని చూపాడు. భరించలేని ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లకల్లోలం అవుతున్న వేళ నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి చేరి, వర్షాలను కురిపిస్తూ, ప్రజలకు ఊరట కలిగిస్తున్నాయి. ఎల్-నినో ప్రభావం కారణంగా ఇప్పటివరకు…
కాల్షియమ్ సంవృద్ధిగా లభించే పళ్ళు ఇవే....
ఎముకుల పటుత్వానికి మరియు దంతాల ఆరోగ్యానికి కాల్షియమ్ చాలా కీలకం, కాల్షియమ్ మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి, ఈ కాల్షియమ్ ఎన్నో రకాల ఆహారపదార్దాలలో మనకు లభిస్తుంది, వాటిలో పాల ఉత్పత్తుల్లో ఈ…
రానున్న వర్షాకాలంలో కూరగాయల రైతులు పాటించవలసిన చర్యలు....
మనం ఆహారంగా తినే ధాన్యం మరియు తృణధాన్యాలతో పాటు, కూరగాయలు కూడా ఎంతో అవసరం. కూరగాయల్లో మనకు అవసరమైన పోషకాలు అన్ని సంవృద్ధిగా లభిస్తాయి. మనదేశంలోని, ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్ర…
వర్షాకాలంలో అరటి పంటలో పాటించాల్సిన యాజమాన్య పద్దతులు.....
భారత దేశంలో అరటి పంటకు ఎంతో ప్రాధాన్యత ఉంది, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అరటి పంట సాగు విరివిగా జరుగుతుంది. దాదాపు ఏడాది మొత్తం అరటి పంట నుండి దిగుబడి సాదించవచ్చు కాబట్టి…
భారీ వర్షాల సమయంలో బొప్పాయి తోటల్లో పాటించవలసిన చర్యలు:
మన దేశంలోని ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు వర్షాల మీదే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు పంటల సాగుకి అవసరమైనప్పటికీ, అధిక వర్షాలు పంట నష్టాన్ని మిగల్చవచ్చు, అధిక వర్షాలకు పొలంలో నీరు నిలిచి మొక్కలో అనేక…
భారీ వర్షాల సమయంలో మామిడి తోటలో పాటించవలసిన చర్యలు
మన దేశంలోని ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు వర్షాల మీదే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు పంటల సాగుకి అవసరమైనప్పటికీ, అధిక వర్షాలు పంట నష్టాన్ని మిగల్చవచ్చు, అధిక వర్షాలకు పొలంలో నీరు నిలిచి మొక్కలో అనేక…
వెలగపండు వెలకట్టలేని ఆరోగ్య నిధి...
మిగిలిన పళ్లతో పోలిస్తే వెలగ పండు కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది, పైగా దీనిని తినేవారి సంఖ్యా కూడా తక్కువే, కేవలం వినాయకచవితి పండల్లో మాత్రమే వెలగపండును ఉపయోగిస్తారు. అయితే నిపుణుల ప్రకారం వెలగపండులో ఎన్నో…
MFOI VVIF కిసాన్ భారత్ యాత్ర: దళంవాలా, జింద్, హర్యానా
రైతులు వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి, వారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి కృషి జాగరణ్ విశిష్టమైన మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డులను బహుకరించడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రాముఖ్యత భారత దేశ…
ఇంటివద్దే ఆర్గానిక్ ఎరువును తయారుచేసుకోవడం ఎలా?
రసాయన ఎరువుల ద్వారా భూమికి జరుగుతున్న హానిగురించి మనందరికి తెలుసు. రైతులు రసాయన ఎరువులను ఎక్కువుగా వినియోగించడం మనిషి ఆరోగ్యానికి కూడా ఎంతో హానివాటిల్లుతుంది. అయితే చాల మంది ఈ దుష్ప్రభావాలను గుర్తించి, ఇంటివద్దే…
ICMR: పప్పుదినుసులతో వంట చేసేటప్పుడు పాటించవలసిన జాగ్రతలు ఇవే.....
మొక్కల ద్వారా లభించే ప్రోటీన్ పొందడానికి తృణధాన్యాలు ఒక చక్కటి వనరు. మనం సాధారంగా తినే పప్పుదినుసుల్లో, మినప్పప్పు, పెసరపప్పు, కంది పప్పు, సెనగపప్పు వంటివి ముఖ్యమైనవి. వీటితో అనేక రకాల వంటకాలు చేసుకుంటాం.…
మనం తాగే నీరు మంచిదో కాదో గుర్తిచడం ఎలా?
మనిషి ఆహారం లేకుండా బ్రతకగలడేమో కానీ నీరు లేకుండా మాత్రం బ్రతకలేడు. మన శరీరంలో దాదాపు 80% నీటితోనే నిండి ఉంటుంది. అయితే ప్రస్తుతం కాలుష్యం పెరుగుతున్న కారణంగా, నీటిలో కలుషితాలు కూడా పెరిగిపోతున్నాయి.…
ఆంధ్ర ప్రదేశ్: పంట నష్టపోయిన రైతులకు వారి ఖాతాల్లో డబ్బు జమ....
అందరి కళ్ళు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పైనే ఉన్నాయి. జూన్ 4 తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న తీవ్ర ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. కౌంటింగ్ కి ఒక్కరోజే ఉండగా, రెండు ప్రధాన పార్టీలు…
World Milk day 2024: ప్రపంచ పాల దినోత్సవం
ఈ రోజు ప్రపంచ పాల దినోత్సవం. మనిషి తీసుకునే ఆహారంలో ప్రదమైన పాత్ర పోషిస్తాయి పాలు. కేవలం ఆహారపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పాలను దేవుళ్ళ ఆహారంగాను…
చామంతిపూల సాగు మరియు యాజమాన్య పద్దతులు....
జూన్ మాసం వచ్చిందంటే పండగల సీసన్ ప్రారంభమయినట్లే. ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి పూల వినియోగం ఎంతో ఉంటుంది. పూలకు భారత మార్కెట్లతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది కాబట్టి…
విటమిన్-బి12 లోపానికి ఈ పళ్లతో చెక్ పెట్టండి......
మనకు అవసరమైన అతిముఖ్యమైన విటమిన్లలో, బి12 విటమిన్ ఒకటి. విటమిన్ బి12 ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి, ఈ విటమిన్ శరీరంలో కండరాల అభివృద్ధికి మరియు ఎముకుల పటుత్వానికి దోహదపడుతుంది. శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా…
నల్లమిరియాల్లో కొన్ని ప్రత్యేక రకాలా గురించి తెలుసుకుందాం....
భారతీయుల వంటకాల్లో మరియు మాసాలలో మిరియాలకు విశిష్టమైన స్థానం ఉంది. వీటిలో నల్ల మిరియాలు వాటి ఘాటుకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి అందుకే వీటిని సుగంధద్రవ్యాల్లో రాజుగా పరిగణిస్తారు. ఈ నల్ల మిరియాలను కేరళ,…
కుదిరితే ఇన్స్టంట్ నూడిల్స్ కి జర దూరంగా ఉండండి...
ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లేముందు లేదంటే అర్ధరాత్రి ఆకలి వేసినప్పుడో, కడుపు నింపుకోవడానికి ముందుగా గుర్తుకువచ్చేవి ఇన్స్టంట్ నూడిల్స్, కేవలం చిన్న పిల్లలేకాకుండా పెద్దవారికి కూడా, నూడుల్స్ ని ఇష్టపడతారు. మిగిలిన ఆహారపదార్దాలతో పోలిస్తే,…
వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధులను అరికట్టడం ఎలా?
దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వర్ష కాలం పశువులు మరియు జీవాల పెంపక దారులకు ఒక గడ్డు కాలం వంటిది. ఈ కాలంలో గొర్రెలు మరియు మేకలు రోగాలకు గురయ్యే అవకాశం ఎక్కువుగా ఉంటుంది,…
'విటమిన్-పి' గురించి ఎప్పుడైనా విన్నారా?అయితే ఇప్పుడు తెలుసుకోండి
డాక్టర్లు కానీ న్యూట్రిషనిస్ట్లు ఎవరైనాసరే విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారం తినమని సూచిస్తారు. విటమిన్లు ఆరోగ్యంగా ఉండటానికి మరియు శరీర పనితీరుకు ఎంతగానో తోడ్పడతాయి. ఈ విటమిన్ల్ లోపం కనుక తలెతిన్నట్లైతే ఎన్నో తీవ్రమైన…
ఈ చిట్కాలతో ఇక మీకు కళ్లజోడుతో అవసరం ఉండదు.....
ఈ డిజిటల్ యుగంలో దాదాపు అన్ని పనులకు చేతిలో సామర్ట్ఫోన్ ఉంటె సరిపోతుంది. సామర్థ్ఫోన్ మన అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకువచ్చి అన్ని పనులను సులభతరం చేసింది. అయితే స్మార్ట్ఫోన్ లేదా డిజిటల్ గాడ్జెట్స్ వల్ల…
రైతు భరోసా అమలులో మరోకీలక నిర్ణయం..
తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగా రైతు భరోసాలో సీలింగ్ విధించిందని మనందరికి తెలిసిన విషయమే. తాజాగా ఈ సీలింగ్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు…
రహదారిపై ఉండే లైన్లకు అర్థం ఏమిటో తెలుసా?
రహదారిపై ప్రయాణం సుఖమయంగా మరియు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది, అందుకేనేమో ప్రజలు టోల్ టాక్స్ ఉన్నాసరే రహదారిమీద ప్రయాణించాలని అనుకుంటారు. రహదారిపై ప్రయాణం ఎంత సులభతరమైన మార్గమధ్యంలో కనిపించే కొన్ని సంకేతాలను…
ఎండలతో విసిగిపోయిన ప్రజలకు తీపి కబురు....
భారతదేశమంత ఎండలతో భగ్గుమంటుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. శీతల ప్రాంతాలైన జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో…
నవధాన్యాల సాగు..... మీ భూమికి బాగు.....
ప్రస్తుత కాలంలో రైతులు అధిక దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో, అధిక మొత్తంలో ఎరువులు వినియోగిస్తున్నారు, ప్రభుత్వం ఎరువుల మీద భారీగా సబ్సిడీ కల్పిస్తున్నందున వీటి వినియోగదారుల సంఖ్యా కూడా భారీగానే ఉంది. అధిక మొత్తంలో…
బీరకాయను మీ ఆహారంలో చేర్చుకొని... మరియు ఈ లాభాలన్నీ పొందండి...
దాదాపు అన్ని సీసాన్లలో మార్కెట్లో కనిపించే కూరగాయల్లో బీరకాయ ఒకటి. బీరకాయ ఎన్నో పోషకాలకు నిలయం. దీనిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. బీరకాయలో శరీరానికి అవసరమైన అతిముఖ్యమైన పోషకాలు…
ఎయిర్ కండీషనర్ ఈ విధంగా వాడినట్లైతే మీ కరెంటు ఆదా అవుతుంది...
ఈ ఏడాది వేసవి కాలంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు, ప్రతిరోజు ఉష్ణోగ్రత 40 డిగ్రీలకంటే ఎక్కువేకానీ తక్కువ ఉండటం లేదు. ఇంకా రాత్రి వేళల్లో కూడా ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటువంటి…
మొక్కజొన్నను ఆశించే చీడపీడలు మరియు వాటి నివారణ చర్యలు...
మన తెలుగు రాష్ట్రాల్లో వరి తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన పంటల్లో మొక్కజొన్న ఒకటి. మొక్కజొన్న ఉత్పాదకత మిగిలిన పంటలతో పోలిస్తే చాల ఎక్కువ. అయితే మొక్కజొన్న ఎదిగే సమయంలో అనేక చీడపీడలు ఆశించేందుకు…
మొక్కజొన్న పంట సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించండిలా
మన తెలుగు రాష్ట్రంలోని రైతులకు మొక్కజొన్న యాజమాన్య పద్దతుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరి తరువాత విస్తృతంగా సాగు చేసే పంటల్లో మొక్క జొన్న ఒకటి. దీనిని ఖరీఫ్ పంటగా సాగుచేస్తారు, నీటి…
రసాయనాలతో పళ్ళను పండేలా చెయ్యడం ప్రమాదకరం- ఎఫ్ఎఫ్ఎస్ఏఐ
పళ్ళ వ్యాపారాలు మరియు డీలర్లు ఎవరైనా సరే హానికారక రసాయనాలతో పండిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సాఫ్ట్య్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీచేసింది. ఈ విష్యం…
పాన్ మరియు ఆధారను లింక్ చేసారా? ఆ రోజే చివరి గడువు....
బ్యాంకుల ద్వారా భారీ మొత్తంలో లావాదేవీలు జరపడానికి పాన్ కార్డు చాల కీలకం. పాన్ కార్డు కలిగి ఉన్నప్రతి ఒక్కరు తమ ఆధార కార్డుతో లింక్ చేసుకోవడం తప్పనిసరి. దీనికి సంబంధించి ఆదాయపు పన్నుశాఖ…
కొలెస్ట్రాల్ తగ్గించుకోవడనికి 6 చక్కని ఆహారపదార్ధాలు ఇవే....
ప్రస్తుత రోజుల్లో, ఆహారపు అలవాట్లలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని వలన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూనెతో చేసిన వంటకాలు ఎక్కువగా తినడం మూలాన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. ప్రపంచంలో…
ప్రపంచ ఆకలి దినోత్సవం: కోటి విద్యలు... కూటి కొరకే....
ఆకలిని అతిపెద్ద భూతంగా భావిస్తారు, ప్రపంచంలో ఎంత పెద్ద ధనవంతుడైన, ఎంత పేదవాడైన సరే ఆకలి ముందు అంత ఒక్కటే, మనషి అహర్నిశలు కష్టించేది, ఈ జానెడంత పొట్టను నింపుకోవడానికి. ఆకలి విలువ తెలిసిన…
బ్లడ్ క్యాన్సర్ రాబోయేముందు కనిపించే లక్షణాలు:
క్యాన్సర్ ఎంత ప్రాణాంతకమైన వ్యాధో మనందరికీ తెలుసు. ప్రపంచంలో సంభవించే అనేక మరణాలకు ఈ క్యాన్సర్ వ్యాధి కారకం. శరీరంలో ఎన్నో భాగాలకు ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ సోకినా…
ISF వరల్డ్ సీడ్ కాంగ్రెస్ 2024: కృషి జాగరణ్ కు లభించిన విలువైన గౌరవం....
ఇంటర్నేషనల్ సీడ్ ఫెడరేషన్ (ISF) మే 27 నుండి మే 29 వరకు, నెథర్లాండ్లోని, రొట్టెర్థం నగరం ప్రపంచ సీడ్ కాంగ్రెస్ పేరిట సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి వ్యవసాయ…
మీ బ్లడ్ గ్రూప్ బట్టి మీకు వచ్చే వ్యాధులను నిర్ధారించవచ్చు! ఎలాగో చూడండీ....
ప్రతి మనిషికి ఒక్కో రకం బ్లడ్ గ్రూప్ ఉంటుంది, బ్లడ్ గ్రూప్లలో ముఖ్యమైనవి ఎ,బి,ఓ మరియు ఎబి రకాలు. ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు మరియు సర్జరీ సమయంలో రక్తం అవసరం అయినప్పుడు పేషెంట్ బ్లడ్…
ఖరీఫ్ సీసన్ 2024: ఆంధ్రలో సాగు విస్తీర్ణం ఎంత? దిగుబడి ఎంత?
మరికొద్ది రోజుల్లో మే నెల పూర్తికావస్తోంది, ఖరీఫ్ సీసన్ పంట మొదలవ్వడానికి ఇంకా కొద్దీ రోజులు మాత్రమే ఉంది. దాదాపు రెండు నెలల పాటు ఖాళీగా ఉన్న పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకునే సమయమిది. మరోపక్క…
పిల్లల్లో కనిపించే ఈ లక్షణాలు థైరాయిడ్ లక్షణాలు కావచ్చు....
ఇప్పటివరకు పెద్దవారికి మరియు వయసు పైబడినవారికి మాత్రమే వస్తాయనుకున్న దీర్ఘకాలిక వ్యాధులు ఇప్పుడు చిన్న పిల్లల్లోనూ వస్తున్నాయి, ఈ పరిస్థితి ఎంతో బాధాకరం. చిన్న పిల్లలో వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల్లో థైరాయిడ్ ఒకటి. పిల్లల్లో…
బొప్పాయిలో వైరస్ వ్యాధిని ఎలా నియంత్రించాలి?
ప్రస్తుతం రైతులకు అధిక లాభాలు తెచ్చిపెడుతున్న పంటల్లో బొప్పాయి ఒకటి. మిగిలిన ఉద్యాన పంటల్లాగా కాకుండా నాటిన కొద్దీ రోజుల్లోనే దిగుబడిని అధించగల పంట బొప్పాయి. ఒకప్పుడు బొప్పాయిని కేవలం పెరటి పంటగానే భావించేవారు,…
ఆక్సిటోసిన్ పాలను తాగి మీ ఆరోగ్యం మన్నుపాలు చేసుకోవద్దు...
సంపూరణ ఆహారం అంటే కార్బోహైడ్రాట్లు, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు లభ్యమయ్యే ఆహారం, పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణించవచ్చు. పాలలో అనేక పోషకాలకు మూలం. అయితే మనం తాగే పాలుకూడా స్వచ్ఛమైనవై ఉండాలి. స్వచ్చమైన పాలు…
రారండోయ్ 'దొండ' సాగు చేపడదాం....
రైతులకు నికర ఆదాయం అందించే పంటల్లో దొండ పంట ఒకటి, అంతేకాదు ఈ పంట ఎక్కువకాలం దిగుబడిని కూడా ఇవ్వగలదు. దొండకాయలో పోషకవిలువలు ఎక్కువుగా ఉండటం మరియు సులభంగా జీర్ణమయ్యే గుణం కలిగిఉంటడం మూలాన…
నాన్-స్టిక్ ప్యాన్లు ఉపయోగిస్తున్నవారు ఈ జాగ్రత్తలు పాటించండి.....
మునపటిరోజుల్లో ఇప్పటిలాగా గ్యాస్ స్టవ్ లు లేవు, కేవలం కర్రపొయ్యలు మరియు మట్టి పాత్రలు మాత్రమే ఉండేవి. మట్టి పాత్రల్లోనే వాడుకుని వాటిలోనే తిన్న వారే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారు, కానీ కాలం మారుతున్నకొద్దీ…
ఎల్లపుడు ఏసీ గదుల్లోనే ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి....
అసలే వేసవి కాలం బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు తక్కువ లేదు. ఇటువంటి సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి, పోనీ ఇంట్లోనే ఉండమంటే, ఉక్కపోతతో సతమతమవ్వాల్సిందే. ఇటువంటి సమయంలో ఏసీ ఒక అత్యవసర వస్తువుగా…
మిణుగురు పురుగుల గురించి తెలుసుకుందాం రండి...
రాత్రి వేళల్లో చుక్కలే భూమిమీదికి దిగువచ్చి మెరుస్తున్నాయా అన్నట్లు మిణుగురు పురుగులు దర్శనమిస్తాయి. ఈ సమస్త భూమండలం ఎంతో వైవిధ్యమైనది. ఎన్నో అద్భుతాలకు ఈ ప్రపంచం నిలయం. అటువంటి అద్భుతమైన ప్రాణుల్లో మిణుగురు పురుగులు…
విత్తన నిల్వలో పాటించవలసిన జాగ్రత్తలు
ఆరోగ్యకరమైన పంట మరియు అధిక దిగుబడి పొందడం కోసం మేలైన విత్తన రకాన్ని ఎంచుకోవడం చాల కీలకం. విత్తనంలో ఏమైనా చీడపీడలు ఉంటే అవి పంట సమయంలో భారినష్టాన్ని మిగులుస్తాయి. సాధారణంగా రైతులు విత్తన…
ఏంటి మెంతుల్లో ఇన్ని ఆరోగ్య ప్రయోగాజనాలు ఉన్నాయా !!
భారతీయ వంటకాలు ఎన్నో సుగంధద్రవ్యాలకు, మాసాలకు మూలం. ఇక్కడి వంటకాల్లో వాడే ప్రతిదీ ఏదోవిధంగా ఆరోగ్యం చేకూర్చేదే . మెంతులు వంట దీనిసుల్లో ఒకటి. మెంతాల్లోని విభిన్నమైన రుచి వంటకాలకు ప్రత్యేక రుచిని అందిస్తుంది.…
ఉదయాన్నే మునగాకు నీటిని తాగడం వలన కలిగే ప్రయోజనాలు....
ముల్లకాడలతో వంటకాలు చేసుకొని తింటారన్న విష్యం అందిరికి తెలుసు, కానీ మునగ ఆకులతో కూడా అనేక రకాల రకాల వంటకాలు చేసుకోవచ్చు అన్న విష్యం మనలో కొద్దీ మందికి మాత్రమే తెలుసు. మునగాకుతో వంటకాలు…
తేనెను ఇలా కనుక తీసుకుంటే ప్రయోజనాలు ఎన్నో...
తేనెను ఇష్టపడనివారంటు ఉండరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు తేనే అంటే ఇష్టం లేని వారు ఉండరు. తేనే అమోఘమైన రుచి కలిగి ఉండటంతో పాటు ఎన్నో పోషకాలకు నిలయం. తేనెకు మార్కెట్లో అధిక…
డ్రైవింగ్ లైసెన్స్: ఇక ఆర్టీఓ అవసరం లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్
మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే చాల పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముందుగా స్టేట్ ఆర్టీఓ వెబ్సైటు లో లేదా కేంద్ర ప్రభుత్వం వాహన్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి, తరువాత వారు పెట్టె…
కిసాన్ క్రెడిట్ కార్డు: అంటే ఏమిటి? ఎవరు పొందవచ్చు?
సాధారణంగా ఎంతో మంది రైతులు, వ్యవసాయ అవసరాల నిమ్మిత్తం డబ్బును అరువుగా తీసుకుంటారు. ఈ అప్పు బ్యాంకుల నుండి రుణాల రూపంలో, ఇంకా పల్లెటూరులో షావుకారుల దగ్గర నుండి పొందుతారు. కొన్ని సమయాల్లో సరైన…
తెలంగాణ: కేవలం ఆ వడ్లకు మాత్రమే బోనస్... ఆందోళనలో రైతులు...
ఎన్నికల హామీలో భాగంగా, తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధాన్యానికి 500 రూపాయిల బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఈ బోనస్ ను అమలు…
world Tea Day: నేడు ప్రపంచ టీ దినోత్సవం... రోజుకు ఎన్ని కప్పులు టీ తాగాలి..
మనం నిత్యం సేవించే పానీయాల్లో టీ ప్రధానమైనది. టీ భారతీయుల ఫేవరెట్ డ్రింక్ గా పరిగణించబడుతుంది. ఎంతో మంది భారతీయుల రోజు మొదలయ్యేది టీ తోనే. మన దైనందన జీవితంలో టీ యొక్క విశిష్టత…
టమాటాలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.... అవేమిటో చుడండి...
వంటకాల్లో టొమాటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా టొమాటకు విశిష్టమైన ప్రత్యేకత ఉంది. టమాటా పోషకాలకు ఘనీ వంటిది, దీనిని అనేక రకాల…
విటమిన్ బి12 సప్లిమెంట్స్ తో ప్రతికూలతలు... అవేంటో చుడండి....
శరీరం సమర్ధవంతంగా పనిచెయ్యడానికి విటమిన్లు ఎంతో కీలకం. ఇవి మొత్తం 13 వాటిలో విటమిన్ బికి చెందినవి ఎనిమిది విటమిన్లు, వీటిని బి కాంప్లెక్స్ విటమిన్స్ అనికూడా పిలుస్తారు. వీటిలో విటమిన్ బి మన…
ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారా? అయితే ఇలా చేసి చూడండి
నిద్ర మనిషికి అవసరం మాత్రమే కాదు అంది ఒక భాగం. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరంటే మంచం మీద వాలగానే నిద్రపోయేవారు. కానీ ఈ అదృష్టం అందరికి దక్కదు. కొంతమంది ఎంత అలసిపోయిన సరే…
వేసవికాలంలో వాటర్ ఆపిల్ తినండి... ఆరోగ్యం సంరక్షించుకోండి...
వాటర్ ఆపిల్ వీటినే మనం గులాబీజామకాలు అనికూడా పిలుస్తాం. వీటిని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు, పేరేదైనాసారె వీటిని తినడం ద్వారా లభించే పోషకాలు మాత్రం ఒకటే. ఇవి సాధారణంగా వేసవి కాలంలో…
ఈ సారి మంచి వర్షాలు... ఇంక రైతులకు పండగే...
ఖరీఫ్ సీజన్లో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి, ఆ సీసన్ లో వచ్చే దిగుబడి ఆధారపడి ఉంటుంది. వర్షాలు అధికంగా కురిసిన, లేదా తక్కువ పడినా అంత మంచిది కాదు. దీని వల్ల పంట నష్టం…
పరిశుభ్రత లేని ఆహారం.... తిన్నారంటే ఆరోగ్యం హాం..ఫట్
ఈ రోజుల్లో నాణ్యమైన ఆహారమే కరువైపోయింది. కుటుంబంతో కలిసి ఆహారం తిందాం అని బయటకి వెళ్లినవారికి ఆహారంతో పాటు ఆనారోగ్యం కూడా అదనంగా లభిస్తుంది. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్రమైన వంట గదులు, కల్తీ…
సేంద్రియ వ్యవసాయంలో ఎరువుల వాడకం, నీటి యాజమాన్యం
ప్రస్తుతం పాటిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల నేలకు మరియు పర్యావరణానికి ఎంతో కీడు కలుగుతుంది. ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఈ నష్టాన్ని అరికట్టవచ్చు. సేంద్రియ వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు…
కిడ్నీ స్టోన్స్ అంటే ఏమిటి? అవి రాకుండా నివారించుకోవడం ఎలా?
మనిషి శరీరంలో అతిముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు మన శరీరానికి ఫిల్టర్లు అని పిలుస్తారు, ఎందుకంటే వాటర్ ఫిల్టర్ ఎలా ఐతే నీటిలోని మలినాలను శుభ్రం చేస్తుందో, కిడ్నీ కూడా రక్తంలోని వ్యర్ధాల్ని…
ఆహార భద్రతలో కీలక పాత్ర పోషించనున్న బయోఫోర్టిఫైడ్ ఫుడ్స్....
భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం. హరిత విప్లవం తరువాత దేశ ఆహార అవసరాలకు సరిపోయేటంత ఆహారం ఉత్పత్తి చేస్తున్నాం కానీ, పౌష్టికాహార లోపంతో ఇంక వెనకబడే ఉన్నాం. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ (FAO)…
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు
తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని చోట్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల రాకతో వాతావరణం చల్లబడిందని ప్రజలు ఆనంద పడుతున్నారు, కానీ కొంతమంది రైతులకు మాత్రం ఈ వర్షాలు బాధని మిగిల్చాయి. అకాల…
వెల్లుల్లిని ఈ విధంగా తింటే బోలెడన్ని ప్రయోజనాలు...
మనం తరచూ తినే మసాలా వంటకాల్లో వెల్లులి ఒక భాగం. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వెల్లులి రుచి చాల వైవిధ్యంగా ఉంటుంది కనుక దీనిని తినడానికి మక్కువ చూపారు. అయితే వెల్లుల్లి తినడం…
పీఎం కుసుమ: ఈ స్కీం ద్వారా మీ ఆదాయం డబల్...
సోల సిస్టం ద్వారా, రైతులందరికీ తమ వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ అందించాలని, కేంద్ర ప్రభుత్వం 2019 లో ఈ పీఎం కుసుమ్ స్కీం మొదలుపెట్టింది. ప్రతి రైతుకు సోలార్ పంప్ సౌలభ్యాన్ని అందించే…
ఇండియన్ మసాలాలపై నిషేధం విధించిన మరోదేశం....
భారత దేశం మసాలా వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉత్పత్తయ్యే మసాలాలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయులతో పాటు, వేరే దేశ ప్రజలు కూడా మన వంటకాలు…
ఆంధ్ర ప్రదేశ్: మే 31 తరువాత రాష్ట్రానికి రుతుపవన సూచన
ఎండల వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్రానికి వాతావరణ శాఖ, చల్లబడే కబురు అందించి. జూన్ మొదటివారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది. దీని వలన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో మగ్గిపోతున్న…
"మైగ్రేన్" సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు పాటించండి
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఎంతో మందిని బాధిస్తున్న సమస్య మైగ్రేన్. మైగ్రేన్ సమస్య ఉన్నవారికి తల బద్దలవుతునంత నొప్పి కలుగుతుంది. ఇంతటి తల నొప్పితో ఏ పనిమీద సరిగ్గ శ్రద్ధపెట్టలేరు. మన దేశంలో…
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.... ఇప్పుడు ఇండియాలోనూ సాగు....
వేసవి కాలం వచ్చిందట అందరు ఎదురుచూసేది మామిడి పళ్లకోసమే. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు మామిడిపళ్ళను ఇష్టపడనివారు ఎవరు ఉండరు. అయితే మనం తినే మామిడి పళ్ళ ధర 100-200 రూపాయిల లోపై…
జమ్మూలో అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
వేసవి కాలం వచ్చిందంటే, ఎండవేడి నుండి తప్పించుకోవడానికి చలి ప్రదేశాలకు వెళ్ళాలి అన్న ఆలోచన రావడవం సహజం. జమ్మూ కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్, షిమ్లా వంటి ప్రాంతాల్లో మండు వేసవిలోనూ, సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి,…
MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర : బల్బెహ్ర , కైతల్, హర్యానా
రైతులు వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి, వారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి కృషి జాగరణ్ విశిష్టమైన మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డులను బహుకరించడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రాముఖ్యత భారత దేశ…
ఇడియట్ సిండ్రోమ్: అసలేంటి ఈ వ్యాధి? ఎందుకంత ప్రమాదకరం?
మనుషులను ఏదొక వ్యాధి పటిపీడించడం సర్వసాధారణం. మారుతున్న కాలానికి అనుగుణంగా రోజుకొక కొత్త వ్యాధి పుట్టుకొస్తుంది. కొన్ని శారీరక వ్యాధులైతే మరికొన్ని మానసికంగా ఇబ్బందికి గురిచేస్తాయి. అటువంటి మనషిక వ్యాధుల్లో ఈ ఇడియట్ సిండ్రోమ్…
హెచ్ 1 బి వీసా నిరుద్యోగులకు అమెరికా తీపికబురు
ప్రపంచం మొత్తం ఐటీ కంపెనీలు కోత విధిస్తున్నాయి. ఈ లేఆఫ్ ప్రభావం అమెరికా మీద కూడా పడింది. అమెరికాలోని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్,…
పన్నీర్ స్వచ్ఛమైనదా? కాదా? తెలుసుకోవడం ఎలా?
పన్నీర్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారివరకు అందరికి పన్నీర్ తో చేసిన వంటలంటే ఎంతో ఇష్టం. పన్నీరులో పోషకవిలువలు కూడా ఎక్కువే, మాంసాహారం తిననివారికి పన్నీర్…
థాయిలాండ్ రాజధానికి పొంచిఉన్న ముప్పు.. ఇది దేనికి సంకేతం?
ప్రపంచమంతా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో, సముద్ర మట్టాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతి ఏడాది సముద్రంలోని నీరు సగటున 0.14 ఇంచుల పెరుగుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సముద్రతీర ప్రాంతాల్లోని పట్టణాలు ముంపుకు…
ఈ హైవేకి షార్ట్కట్లే కాదు... మలుపులు కూడా ఉండవు
సుధూర ప్రాంతాలకు ప్రయాణం చెయ్యాలంటే హైవే పై ప్రయాణం సజావుగా సాగుతుంది. మాములు మార్గాల కంటే హైవే మీద ప్రయాణిస్తే గమ్య స్థానాలకు వేగంగా చేరుకోవచ్చు. సాధారణంగా హైవే మీద మలుపులు చాల తక్కువ,…
MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: కారఉండి, కైతల్, హర్యానా
రైతులు వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి, వారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి కృషి జాగరణ్ విశిష్టమైన మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డులను బహుకరించడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రాముఖ్యత భారత దేశ…
వేసవిలో కీరా పంట సాగు... శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువ
మండుటెండలకు తట్టుకోలేక, ప్రజలు తమ దాహార్తిని తీర్చుకోవడనికి పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తింటుంటారు. శరీరానికి అవసరమైన నీటితో పాటు ఇతర పోషకాలను అందించే కూరగాయల్లో కీరా దోషకాయ ముందుటుంది.కీరా వేసవి తాపాన్ని తట్టుకోగలిగే శక్తిని…
టీ, కాఫీలు ఎక్కువుగా తాగుతున్నారా? అయితే ఈ విష్యం తెలుసుకోండి.
చాల మంది టీ, కాఫిలు అధిక మొత్తంలో తాగుతారు, వీటిని తాగకుంటే చాల మందికి రోజు ప్రారంభంకాదు. కొంతమంది అదేపనిగా తాగేవారు ఉన్నారు. అయితే టీ లేదా కాఫీ ఎక్కువగా తాగితే ఎంత ప్రమాదమో…
భారతదేశ ఆహార భద్రతకు వ్యవసాయ యాంత్రీకరణ కిలకపాత్ర పోషిస్తుంది: అశోక్ అనంతరామన్, సిఓఓ, ACE
నిత్యం పరిణామం చెందే రంగాల్లో వ్యవసాయం ఒకటి. దేశ జనాభా రేటుంపు వేగంతో పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తేర్చేందుకీ వ్యవసాయంలో కొత్త మార్పులు తీసుకురావడం ఎంతో కీలకం. వ్యవసాయ యాంత్రీకరణ…
అరటిపండు తొక్కల ప్రత్యేకత మీకు తెలుసా?
సాధారణంగా అరటిపండు తిన్న తర్వాత తొక్కను బయట పడేస్తాం అయితే దీనిలో ఉండే పోషకవిలువలు మీకు తెలిస్తే పొరపాటునకూడా దీనిని బయట పడెయ్యారు. అరటి తొక్కల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు…
కూరలో కరివేపాకును తీసిపడేస్తున్నారా? దీని ప్రయోజనాలు తెలిస్తే ఇలా చెయ్యరు
మన దేశ వంటకాల్లో కరివేపాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, విశిష్టమైన స్థానం సంపాదించుకుంది. కొన్ని వాటి ప్రత్యేక రుచి రావడానికి కరివేపాకు దోహదపడుతుంది. వంటకాలకు రుచి, సువాసన అందించడంతో పాటు, కొన్ని ఔషధ గుణాలు…
పప్పుదినుసుల వృథాను తగ్గించాలి: ఐసిఏఆర్ నేషనల్ స్టీరింగ్ కమిటీ
తృణ ధాన్యాలు నిలువ చేసే సమయంలో వృథాను తగ్గించి ఆహార భద్రత పెంచాలనే అంశం మీద చర్చిండానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఆధ్వర్యంలో నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యలు సమావేశమయ్యారు. పంట కోత…
వాడండి స్థిల్ పవర్ టిల్లర్... మరియు పొందండి మెరుగైన పనితీరు, రేటింపు దిగుబడి
ప్రవేశపెడుతున్నాం కొత్త స్థిల్ పవర్ పవర్ టిల్లర్, అధునాతన డిజైన్, వాడటానికి తేలికగా ఉంటూ, శక్తివంతమైన పనితీరు కనబరుస్తూ, మీ వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించడంలో సహాయపడుతుంది.…
మొక్కజొన్న పంట యాజమాన్యం
మన దేశంలో, ధాన్యం, గోధుముల తర్వాత ఎక్కువుగా సాగు చేసే పంట మొక్క జొన్న. ఇక్కడే పండే మొక్క జొన్న విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. మొక్క జొన్నలో అనేక పోషక విలువలు, కార్బోహైడ్రేట్లు,…
MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: లూనవాడా, మహిసాగర్, గుజరాత్
రైతులు వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి, వారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి కృషి జాగరణ్ విశిష్టమైన మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డులను బహుకరించడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రాముఖ్యత భారత దేశ…
జ్ఞాపక శక్తీ తక్కువ ఉన్నవారికి సూపర్ ఫుడ్స్ ఇవే.....
చాల మంది ప్రతిదీ తొందరగా మర్చిపోతుంటారు, కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాలన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇబ్బంది పడుతుంతారు. జ్ఞాపక శక్తిలోపం అనేది వయసుతో పాటు పెరుగుతూవస్తోంది, కానీ చాల మందికి వయసుతో సంభంధం లేకుండా…
ఎదుటివారి మైండ్ కంట్రోల్ చేసే డ్రగ్
ప్రపంచంలో చాల మంది మత్తుమందుకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, మరీముఖ్యంగా యువత ఈ వ్యసనాన్ని అలవరచుకుని, ఈ మత్తు నుండి బయటపడలేక ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇటువంటి వారికోసం ప్రభుత్వం రీహాబిలిటేషన్…
ఆకాశంలో రంగుల తుఫాను... భయబ్రాంతులకు గురైన ప్రజలు
ప్రపంచం ఎన్నో అద్భుతాలకు నిలయం. ఇటువంటి అద్భుతమే ఆకాశం ఉన్నటుంది కావడం. ప్రపంచంలో అనేక చోట్ల ఇప్పుడు ఈ వింత కనబడుతుంది. వీటిని చుసిన కొంత మంది జనం ఆనందంతో ఫోటోలు వీడియోలు తీసి…
మొలకలు(స్ప్రౌట్స్) తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలలో చుడండి
ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారమే ప్రధానం అన్నారు మన పెద్దలు. మంచి ఆహరం తీసుకుంటూనే మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారంతో పాటు, వ్యాయామం కూడా అవసరం. ఎటువంటి శారీరిక వ్యాయామం…
వరిపంటను ప్రధానంగా వేదించే కలుపు నివారణ చర్యలు
భారతీయులకు వరి ప్రధాన ఆహరం. దేశంలోని అత్యధిక భూభాగంలో సాగు చేయబడే పంటగా వరి ప్రాధాన్యత సంతరించుకుంది. వరి సాగుచేస్తున్న ప్రధానంగా ఎదుర్కునే సమస్య కలుపు. పంటను పట్టిపీడించే చీడపీడలతో పాటు, కలుపు ప్రధాన…
పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీం రూ. 333 డిపోసిట్ తో 17 లక్షలు మీ సొంతం
ఎంతో మంది భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు పొదుపుచేస్తూ ఉంటారు, ఇటువంటి వారికి పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఎన్నో స్కీమ్స్ చింతలేని ఇన్వెస్ట్మెంట్ మార్గాన్ని కల్పిస్తుంది. పోస్ట్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా…
ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు ఇవే....
మనం రోజు తినే ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవడం ఎంతో కీలకం. ఫైబర్ మన ఆహారం జీర్ణం కావడంలో తోడ్పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండటం వలన, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్…
SBI క్రెడిట్ కార్డుదారులకు ఇకపై ఆ బెనిఫిట్స్ ఉండవు.....
ప్రభుత్వరంగ బ్యాంకు సంస్థల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. దేశంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్థగా ఎస్బిఐ గుర్తింపు పొందింది. అయితే ఎస్బిఐ చేసిన కొన్ని కీలక మార్పులు క్రెడిట్…
వేసవిలో ఏసీ మెయింటనెన్స్ ఎలా చేసుకోవాలి....
ఒక పక్క ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలు మార్కును అందుకోవడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండ వేడి తప్పించుకునేందుకు ఏసీ ఒక నిత్యావరస వస్తువుగా మారిపోయింది. ఏసీ కొనుక్కోవడం ఒకెత్తితే దానిని మెయింటన్ చెయ్యడం…
జంక్ ఫుడ్ ఎక్కువుగా తింటున్నారా? అయితే కాస్త జాగ్రత్త
ఈ మద్య కాలంలో జంక్ ఫుడ్ వినియోగం ఎక్కువైపోయింది. ఆన్లైన్ ఫుడ్ అప్స్ వచ్చిన తరువాత, సులభంగా ఆహరం ఆర్డర్ చేసుకునే సౌలభ్యం ఉండటంతో జంక్ ఫుడ్ కి బానిసలుగా మారుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంకంటే…
భారత దేశంలో నిషేధించబడిన ఆహార ఉత్పత్తులు ఏమిటో తెలుసా?
ప్రపంచంలో ఎక్కడలేనటువంటి విధంగా భారత దేశంలో వైవిధ్యం విరాజిల్లుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో, భారత దేశంలో అనేక మతాల వారు, కలిసికట్టుగా జీవించే దేశంలో. ఒక్క సంస్కృతిలోని కాదు ఆహార విధివిధానాల్లోనూ వైవిధ్యం…
ఛాయ్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్... తగ్గిన తేయాకుల దిగుబడి
భారతీయులకు ఎంతో ప్రీతికరమైన పానీయాల్లో మొదట ఉండేది ఛాయ్. టీ లేదా ఛాయ్ ని భారతీయుల ఫేవరెట్ డ్రింక్ అని కూడా పిలుస్తారు. రోజు ఆరభించినప్పటినుండి సాయంత్రం పడుకునే వరకు ఏదో విధంగా టీ…
నిబంధనలకు అతీతంగా ఆహార ఉత్పత్తులు తయారుచేస్తే కఠిన చర్యలు తప్పవు ...... ఎఫ్ఎస్ఎస్ఏఐ
పోయిన నెల ఇండియాలో ప్రముఖ మసాలా ఉత్పత్తులను, సింగపూర్ సహా మరికొన్ని దేశాలు బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇండియా నుండి ఎగుమతి చేసుకున్న మసాలా ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకమైన, పురుగుమందులు ఉండటం వలన…
MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: కనిపల్, కురుక్షేత్ర, హర్యానా
రైతులు వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి, వారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి కృషి జాగరణ్ విశిష్టమైన మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డులను బహుకరించడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రాముఖ్యత భారత దేశ…
బీరకాయతో "స్క్రబ్బర్" తయారీ.... పర్యావరణానికి ఎంతో మేలైనది
ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏమి లేదు, కాస్త శ్రద్ధతో ఆలోచిస్తే వృధా అనుకున్న దానితో కూడా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ తరహాలోనే ఈ మధ్య కాలంలో బీరకాయ పీచుతో చేసిన స్క్రాబ్బర్లు…
పొట్టలో గ్యాస్ సమస్య ఉందా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
బస్సులో ప్రయాణిస్తున్నపుడు లేదంటే ఏమైనా పనిచేస్తున్నప్పుడు, ఉన్నటుంది పొట్ట పట్టేసినట్టుగా ఉంది, గ్యాస్ బయటకు వస్తుంది, ఈ పరిస్థితిలో పక్కవారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. గ్యాస్ సమస్య రావడానికి అనేక కారణాలున్నాయి, అయితే ఆహార…
రాష్ట్రంలో వాతావరణ విశేషాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి....
తెలుగు రాష్ట్రాల్లో చాల చోట్ల కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం కాస్త చల్లబడిందని చెప్పవచ్చు. ఏప్రిల్ నెల మొదటి నుండి ఎండలు విపరీతంగా ఉండటం వలన ప్రజలు ఇళ్ల నుండి బయటకు కాలు పెట్టాలంటే ఆలోచించవలసిన…
కోడి గుడ్డు తినడం వలన లభించే ప్రయోజనాలు
ఇది వరకు టీవీ చూసే సమయంలో "గుడ్డును తినండి శక్తిని పెంచండి" అనే స్లోగన్ తో ఒక యాడ్ వచ్చేది. అధిక శక్తీ మరియు శరీరానికి అవసరమైన ప్రొటెయిన్ లు గుడ్డు ద్వారా లభిస్తాయని…
జాజికాయ, జాపత్రి. ఎలా వస్తాయో మీకు తెలుసా?
తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఆహారాల్లో బిర్యానీ కూడా ఒకటి. దీనినే కొన్ని చోట్ల పలావ్ అని కూడా అంటారు. బిరియాని తయారీలో ఎన్నో రకాల మసాలాలు మరియు సుగంధ ద్రవ్యాలు వాడటం వలన…
నెయ్యితో చెడు కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు
మన పూర్వికులు మనకు వారసత్వంగా అందించిన ఆహారంలో ఎన్నో ఔషధ గుణాలు పొందుపరచబడి ఉన్నాయి. కానీ పాశ్చాత్య దేశాల సంస్కృతిని అలవర్చుకుని మనం కూడా వారి ఆహారానికి అలవాటు పడుతున్నాం. మన పూర్వికులు ఆహారని…
తెలంగాణ: రైతులకు శుభవార్త... రైతుబంధు డబ్బులు జమ....
పంటకు సాయం చేకూర్చేందుకు అందించే రైతు బందు డబ్బులు తమ ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయి అని రైతులంతా ఆశగా ఎదురుచూస్తున్న వేళా, తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న…
వేసవిలో పెంచుకోదగ్గ పెరటిపంట రకాలు
పూర్వం ప్రతి ఇంటికి వెనుక భాగంలో విశాలమైన పెరడు ఉండేది, ప్రజలు ఈ పెరట్లో పాడి పశువుల్ని, తమ కుటుంబానికి కావాల్సిన కూరగాయల్ని పండించేవారు. రోజులు మారుతున్న కొద్దీ, అపార్టుమెంట్లు, కమ్యూనిటీ హౌస్ లు…
రాష్ట్రంలో నేటి వాతావరణ సమాచారం
నెల రోజుల నుండి అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో, వడగాల్పులతో ప్రజలు సతమతమవుతున్నారు. సూర్యుని వేడి జ్వాలల్లో మగ్గుతున్న ప్రజలకు, నేటి నుండి నాలుగు రోజుల పాటు కురవనున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించనున్నాయి.…
మైదా గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
మైదా దీనినే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా పిలుస్తారు. దీని వాడకం కేకులు, పేస్టరీ, బిస్కెట్ల తయారిలో ఉపయోగిస్తారు. మనమంతా ఎంతో ఇష్టంగా తినే పరోటాలు, చాల రకాల స్వీట్లు, సమోసాలు మైదాను…
నో డైట్ డే: ఎంతకావాలంటే అంత తినండి
ఈ రోజు అంతర్జాతీయ నో డైట్ డే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, స్టార్లు, యాక్టర్ల ఫిసికల్ అప్పీరెన్స్ చూసి వారిలాగా ఉండాలి అనే ఆలోచన ఎక్కువఅవుతుంది. స్లిమ్ గా ఉండటం, ఫెయిర్…
AP: టెన్త్ క్లాస్ పూర్తిచేసిన విద్యార్థులకు చక్కటి అవకాశం... ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్......
ఆంధ్ర ప్రదేశ్లో 10 వ తరగతి పూర్తయ్యి పరీక్షా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. తర్వాత ఏమిటని విద్యార్థులు, మరియు తల్లితండ్రులు సంకోచంలో ఉంటారు. ఇటువంటివారందరు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీ…
చెంచా లాగా ముక్కు ఉన్న పక్షిని ఎప్పుడైనా చూసారా?
ప్రపంచం అద్భుతాల సమాహారం..... అన్వేషించాలి కానీ ఎదో ఒక ఆసక్తికరమైన విష్యం వెలుగులోకి వస్తూనే ఉంటుంది. భూమి మీద ఎన్నో రకాల జీవరాసులు జీవిస్తున్నాయి. మనకు తెలిసినవి కొన్నైతే.. తెలియనివి ఇంకెన్నో.... విభిన్న జీవరాసులలో…
ఉదయాన్నే కాళీ కడుపుతో ఈ ఆహరం తినకండి......
ఉదయాన్నే తినే బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పహారం రోజు మొత్తం ఉత్సాతంతో పనిచేసే శక్తిని ఇస్తుంది. ఏదైనా కారణం చేత బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఆ రోజంతా డల్ గా నిరుత్సహాంగా ఉంటుంది. అందుకే…
వేసవి కాలం జీవాల పెంపకంలో పాటించవలసిన జాగ్రత్తలు
ప్రస్తుతం ఎర్ర మాంసానికి డిమాండ్ అధికంగా ఉండటంతో, ఎంతో మంది గొర్రెలు, మేకలు పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు జీవాల పెంపకాన్ని కులవృత్తిగా భావించే వారు. ఇప్పుడు జీవాల పెంపకానికి లభిస్తున్న ఆదరణను…
కూరగాయల్లో రసం పీల్చు పురుగుల నుండి సస్యరక్షణ చర్యలు
దేశంలో పంటల వైవిద్యం పెరిగినప్పుడే ఆహార భద్రత కూడా పెరుగుతోంది. రైతులంతా కేవలం ధాన్యం లేదా పప్పు దినుసుల మీదనే ద్రుష్టి పెడితే ఆహార కొరత మరియు పోషక కొరత ఏర్పడుతుంది. రైతులంతా సీసన్…
మహీంద్రా ట్రాక్టర్స్ వ్యవసాయానికి 'ఉత్తమమైన భాగస్వామి'
తమిళనాడు ప్రాంతం పచ్చని పొలాలకు,ఆహ్లదకరమైన వాతావరణకి పెట్టిందిపేరు. ఈ ప్రాంతంలో రైతుల తమ వ్యవసాయాన్ని మరింత సస్యశ్యామలంగా మార్చుకునేందుకు, మహీంద్రా అందిస్తున్న నూతన సాధనాలను అధునాతన ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు…
40 లక్షల మంది "హ్యాపీ కస్టమర్స్" తో కొత్త శకానికి నాంది
మహీంద్రా ట్రాక్టర్లు ప్రారంభించి 60 వార్షికలు పూర్తిచేసుకున్న సందర్భంలో ఈ సంస్థ మరొక్క మైలురాయిని చేరుకుంది. 40 లక్షలకంటే ఎక్కువ మందికి తమ ఉత్పత్తుల ద్వారా సేవలు అందించి వారి మొఖంలో చిరునవ్వుకు కారణం…
ద్రాక్ష తోట నుండి అపారవిజయం
అధునాత సాంకేతికతను ఉపయోగించి ఒక వ్యవసాయ కుటుంబం, ప్రతి ఏడాది అత్యధిక లాభాలు ఎలా పొందగలిగిందో ఇప్పుడు తెలుసుకోండి.…
ఆంధ్ర ప్రదేశ్ పెన్షన్స్: చివరి దశకు చేరుకున్న పెన్షన్ల పంపిణి... వీరికి మాత్రం ఇంటివద్దే
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నోకల కోడ్ అమలులో ఉన్నందున, వాలంటీర్లు పెన్షన్ పంపిణి కార్యకలాపాల్లో పాలుపంచుకోరాదని ఎలక్షన్ కమిషన్ ఉతర్వులు జారీచేసింది. దీని కారణంగా పోయిన నెల సచివాలయాలు వద్ద పెన్షన్ పంపిణి చేసారు. అయితే…
దేశంలో పెరుగుతున్న నీటి కష్టాలు... పరిష్కారం లాభించేనా?
వేసవి కాలం కావడంతో దేశంలో నీటి కష్టాలు రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. చాల ప్రాంతాల్లోని ప్రజలు కనీస అవసరాలకు నీరు అందక తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. ఇంక పశు పోషకులకు, వ్యవసాయదారులకు, ఈ నీటి ఇబ్బందులు…
MFOI అవార్డులు వ్యవస్యానికి కొత్త అర్ధం చూపుతాయి: ప్రో. రమేష్ చాంద్
కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన MFOI 2024 అవార్డుల కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా, NITI ఆయోగ్ సభ్యులు. ప్రో. రమేష్ చాంద్ నియమితులయ్యారు. ఈ మహత్తర కార్యక్రమానికి అద్యక్షత వహించడం తనకు చాల…
మట్టి సంరక్షణ: మట్టిని పరిరక్షించుకోవడం మన బాధ్యత!!
మట్టిని పంచభూతాల్లో ఒకటిగా భావిస్తారు, మత్తిలేనిదే జీవం లేదు. మనం తినే ఆహరం మట్టినుండే పుడుతుంది. మానవమనుగడకు ఇంతలా తోడ్పడుతున్న మట్టిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా వ్యవసాయంలో మట్టిదే ప్రధాన…
కివిని ఈ విధంగా తింటే బోలెడన్ని లాభాలు
ఆనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే ప్రతి రోజు పళ్ళను తినాలి. అంతర్జాతీయ రవాణా మెరుగుపడిన తర్వాత ఎన్నో రకాల ఫలాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కివి ఒకటి, కివి పండు భరత్ దేశానికి…
పొగాకు లద్దెపురుగు నివారణ చర్యలు
పొగాకు పండించే రైతులకు ప్రధాన సమస్య పొగాకు లద్దెపురుగు, దీనినే స్పాడోప్తురా లెప్తురా అని కూడా పిలుస్తారు. ఈ పురుగు పొగాకు పంటను ఆశించి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. దీని నివారణ చర్యల…
MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: మనసా, గాంధీనగర్, గుజరాత్
రైతులు వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి, వారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి కృషి జాగరణ్ విశిష్టమైన మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డులను బహుకరించడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రాముఖ్యత భారత దేశ…
చెరుకు రసం ద్వారా ఇన్ని ప్రయోజనాలు అని తెలిస్తే రోజూ తాగుతారు
ఒకప్పుడు వేసవి కాలంలోనే లభించే చెరుకు రసం,ఈ రోజుల్లో కాలంతో పనిలేకుండా చెరుకు రసం అన్ని కాలాలలోనూ సులభంగా లభ్యమవుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చెరుకు రసం సంజీవినిలా అలసటను మొత్తం దూరం చేస్తుంది.…
ఉల్లి ఎగుమతుల మీద నిషేధం ఎత్తేసిన కేంద్రం.....
దాదాపు అన్ని భారతీయ వంటకాల్లోనూ ఉపయోగించే కూరగాయ ఏదైనా ఉంది అంటే అది ఉలిపాయ అని చెప్పవచ్చు. ఉల్లిపాయ పండించడంలో భారత దేశం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ పండించిన ఉల్లిపాయలను అనేక దేశాలకు…