News

పొలంలో మాయమైన బావి.. వెతికి పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించిన కర్ణాటక రైతు?

KJ Staff
KJ Staff

సాధారణంగా పొలంలో పంట నాశనం చేయడం, లేదంటే ఏదైనా విద్యుత్ తీగలను దొంగలించడం వంటి సర్వసాధారణమైన ఫిర్యాదులు ఇదివరకు పోలీసులకు ఎన్నో చేరాయి. కానీ తాజాగా ఓ రైతు చేసిన ఫిర్యాదు చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఇంతకీ ఆ రైతు చేసిన ఫిర్యాదు ఏమిటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ రైతు ఏం చేసాడో తెలుసా.. ఎవరో తన పొలంలో బావిని దొంగలించారు అని ఫిర్యాదు చేశాడు.పొలంలో బావి మాయం కావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం...

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తాజాగా తన అభిమానులతో లైవ్ లో చిట్ చాట్ నిర్వహించింది. అందులో చాలామంది నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు శ్రీముఖి ఫన్నీ గా తనదైన స్టైల్లో సమాధానాలిస్తూ అందరినీ ఆకట్టుకుంది.ఇందులో చాలామంది శ్రీముఖి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా సంధించారు. ముఖ్యంగా శ్రీముఖి వివాహం,ప్రేమ ఈ విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇక అదే లైవ్ చిట్ చాట్ లో శ్రీముఖిని నెటిజన్ అక్క నీకు ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను నీకు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ పెళ్లి చేసుకుంటావా... అని అడిగాడు. అభిమాని అడిగిన మాటలకు శ్రీముఖి ముసి ముసి నవ్వులు నవ్వుతూ తనదైన స్టైల్లో ఎవరు ఆ జోడి అంటూ రిప్లై ఇచ్చింది. ఇలా ఎంతో ఆసక్తికరంగా సాగిన శ్రీముఖి లైవ్ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share your comments

Subscribe Magazine