
కష్టేఫలి అన్నారు పెద్దలు.. కష్టపడితే తప్పనిసరిగా ఎప్పటికైనా ఫలితం వస్తుంది. మనిషి అన్న తర్వాత ఎవరికైనా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ కష్టాలను ఎదురుక్కొని పోరాడితేనే జీవితం. కష్టాలు ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు వస్తాయి.. రేపు పోతాయి. అందుకే కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొన్నవారే సక్సెస్ఫుల్ అవుతారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అవుతారు. అలా ఎదుర్కొన్నవారే దేనినైనా సాధించగలరు.
ఇక పురుషుల విజయవంతం కావాలంటే సులువు. కానీ ప్రస్తుత కాలంలో మహిళలు ఏ రంగంలోనైనా విజయవంతం కావాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులకు పోటీగా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. చాలా కంపెనీలు మహిళలను ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో మహిళలకు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ పెద్ద వ్యాపారవేత్తలుగా మారుతున్నారు.
ఇప్పుడు అలాంటి ఒక మహిళ కథ గురించి తెలుసుకుందాం. నాసిక్కు చెందిన నవిత లబాడే అనే మహిళ ఒక ప్రమాదంలో తన భర్తను పొగోట్టుకుంది. భర్త పేరు ఆత్మారామ్. ఆయన చిన్న రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ విధి విక్రయించి ఆత్మారామ్ గుండెపోటుతో మరణించాడు. దీంతో నవిత లబాడేకు కుటుంబ పోషణ కష్టమైంది. తన ఇద్దరు పిల్లలను ఎలా పోషించాలో ఆమె అర్థం కాలేదు.
Share your comments