Agripedia

"కంది" అద్భుత వెరైటీ ... ఎకరానికి 30 క్వింటాలు దిగుబడి..

Srikanth B
Srikanth B
"కంది" అద్భుత వెరైటీ ... ఎకరానికి 30 క్వింటాలు దిగుబడి
"కంది" అద్భుత వెరైటీ ... ఎకరానికి 30 క్వింటాలు దిగుబడి

ఉత్తరప్రదేశ్ వారణాశి జిల్లాకు చెందిన శ్రీ ప్రకాష్ సింగ్ రఘువంశీ అనే రైతు ఎకరానికి అత్యధిక దిగుబడి ఇచ్చే రకాన్ని అభివృద్ధి చేసారు .అర్హర్ సీడ్స్ వారి కుద్రత్ లలిత అనబడే ఈ రకం కంది ఎకరానికి గరిష్టంగా 30 క్వింటాలు దిగుబడిని ఇస్తుందని,కంది పంటను ఆశించే కీటకాలు మరియు తెగుళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ , బీహార్ ,మహారాష్ట్ర ,గుజరాత్ రైతులు సాగు చేసి అత్యధికంగా దిగుబడులు పొందుతున్నారని రైతు శ్రీ ప్రకాష్ సింగ్ రఘువంశీ తెలిపారు .

అర్హర్ సీడ్స్ కుద్రత్ లలిత ప్రత్యేకతలు :

సేంద్రియ విధానంలో సాగు చేసినా అధిక దిగుబడి ఇస్తుంది .

దీన్ని గింజలు గుండ్రంగా వుండడం ద్వారా మిల్లింగ్ చేసే సమయంలో తక్కువ తరుగు పోతుంది .

కుద్రత్ లలిత రకం పప్పు అత్యంత రుచికరంగా ఉంటుంది .

మారిన తేదీ జూన్ 1 న రైతు భరోసా విడుదల ... కౌలు రైతులకు కూడా రైతు భరోసా !

అర్హర్ సీడ్స్ కుద్రత్ లలిత వెరైటీని ఎప్పుడు నాటుకోవాలి ?
పంట కాలం -210 రోజులు
హెక్టార్ 10-15 కిలోలు విత్తనాలను అవసరం .
జూన్ 20 నుండి జూలై 30 వరకు విత్తనాలు విత్తుకోవచ్చు .
సాలు సాలుకు మధ్య 75 సెం.మీ. దూరం పాటించాలి .

మొక్క కు మొక్క కు మధ్య 30 సెం.మీ. పాటించాలి .

ఉత్తరప్రదేశ్ , బీహార్ ,మహారాష్ట్ర ,గుజరాత్ రైతులు సాగు చేసిన రైతులు అత్యధిక దిగుబడులు పొందుతున్నారు . ఈ రకం విత్తనాలు కావాల్సినవారు ఫోనే : 9839253974, 9580246411 ద్వారా సంప్రదించి మీ ఇంటి వద్దకే విత్తనాలను తెపించుకోండి , శాంపిల్ తెపించి చూడాలనుకునే రైతులు కూడా పైన సూచించబడిన ఫోన్ నెంబర్ కు ఒక్క కాల్ చేయడం ద్వారా కొరియర్ ద్వారా శాంపిల్ అందిస్తారు .

మారిన తేదీ జూన్ 1 న రైతు భరోసా విడుదల ... కౌలు రైతులకు కూడా రైతు భరోసా !

Related Topics

check pm kisan status

Share your comments

Subscribe Magazine