
Srikanth B
Srikanth Banothu is an aspirant writer, The author did his master's from the Central University of Tamil Nadu in Mass communication and graduated in BSc (science ).
వినియోగదారులకు శుభవార్త : తగ్గనున్న వంట నూనె ధరలు!
రోజు రోజు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు శుభవార్త అందించండి ప్రభుత్వం . అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు తగ్గు ముఖం పడుతున్న వేళ వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం…
రైతుల ఖాతాల్లో 1,180 కోట్లు.. చురుకుగా ధాన్యం కొనుగోళ్లు !
రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ ఐకేపీ సెంటర్ ల ద్వారా చురుకుగా కొనసాగుతుందని .. నిధులను విడుదల చేయడంలో ఎటువంటి జాప్యం లేదని పౌర సరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు .…
గింజ రాల్చని వరి! తుఫాను, వడగళ్ల వానలకు సైతం తట్టుకుని నిల్చిన ఈ వరి రకం గురించి తెలుసా..
సాధారణంగా, తుఫానులు, వడగళ్ల వానలకు వరి ధాన్యాలు కూలిపోయి నష్టాన్నీ కలిగించే అవకాశం ఉంది, అయితే దేశీ రకాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలవని నిరూపించబడ్డాయి. అనూహ్యంగా కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోవడం చర్చనీయాంశం…
రాష్ట్రంలో 4 రోజులు మోస్తరు వానలు ..
రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచనలు జారీ చేసింది , రానున్న శని ,ఆది ,సోమ వారాలలో రాష్ట్రవ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు కురిసే…
బ్యాంక్కు వెళ్లకుండా క్యూ లైన్లలో నిలవకుండా రూ.2 వేల నోట్లు డిపాజిట్ చేసుకోండిలా!
మీ దగ్గర 2000 రూపాయల నోట్లు ఉన్నాయా? డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు వెళ్లే టైమ్ మీకు ఉండట్లేదా? బ్యాంకు వద్ద పొడవైన క్యూలలో వేచి ఉండడాన్ని మీరు అసహ్యించుకుంటున్నారా? అలా అయితే, మీకు ప్రత్యామ్నాయం…
కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో కొత్త పథకం.. కేబినెట్ ఆమోదం
నిల్వ సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశం మొత్తం మీద ఆహార ధాన్యాలను నిల్వ చేసేందుకు వినియోగించే గిడ్డంగుల ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించాలని నిర్ణయించారు.…
మధ్యాహ్న భోజనంలో బిర్యానీ, కిచిడీ..స్కూల్ ఓపెన్ అయిన రోజే అమలు !
మరి కొన్ని రోజులలో పాఠశాలలు మొదలు కానున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది . రాబోయే విద్య సంవత్సరం 2023-24 విద్య సంవత్సరానికి మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వెజ్ బిర్యానీని ,కిచిడీని…
భోజనం చేసిన తర్వాత నడవటం మంచిదేనా? ఈ విషయంలో నిజమెంత.. ఇప్పుడే చదవండి..
నడక అనేది మన ఆరోగ్యానికి మేలు చేస్తుందనిచాలా మంది ప్రజలు భవిస్తూ ఉంటారు. అయితే, ఈ నడవడానికి రోజులో సరైన సమయంఏది అంటే ఒక్కొక్కరు ఒక్కొకటి చెబుతారు.…
ఈ తప్పులు చేస్తే మీ మొబైల్ హ్యాక్ అవ్వడం ఖాయం..ఇవి చేయకండి..
ఆధునిక ప్రపంచంలో, మొబైల్ ఫోన్ హ్యాకింగ్ ప్రమాదం గణనీయంగా పెరిగింది. ఫోన్ కాల్లు చేయడం, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించడం, ఫారమ్లను పూరించడం మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను బ్రౌజ్ చేయడం వంటి రోజువారీ కార్యకలాపాలు…
వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రారంభం .. జూన్ 7 వరకు పూర్తి !
2023-24 సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైనది .. దారిద్య రేఖ దిగువన ఉన్న కుటుంబ పెద్దకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే పోషణ భారం కుటుంబం పై పడకుండా ఉండేందుకు…
నేడు వైస్సార్ యాత్ర సేవాపథకం క్రింద రైతులకు ట్రాక్టర్లు ,హార్వెస్టర్ ల పంపిణి
జూన్ 2న నేడు చుట్టుగుంట సెంటర్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ట్రాక్టర్లు, అత్యాధునిక వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్నారు. 26 జిల్లాల రైతులకు 2,550 ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను సీఎం…
ఉద్యోగం మానేసి డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం మొదలుపెట్టి లక్షలు సంపాదిస్తున్నా వ్యక్తి..ఎంత లాభమో తెలుసా?
పంజాబ్కు చెందిన రామన్ ఉద్యోగం మానేసి డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం ప్రారంభించాడు. నేడు ఏటా లక్షలు సంపాదిస్తున్నాడు. రామన్ ఈ పండును సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాడు.…
బ్యాంకులో నకిలీ 2000 నోట్లు మార్చడానికి ప్రయత్నించిన వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు
బ్యాంకులో నోట్ల మార్పిడి ప్రక్రియను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. నకిలీ నోట్లతో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. నకిలీ కరెన్సీని డిపాజిట్ చేసేందుకు రెండోసారి బ్యాంకుకు చేరుకున్నాడు.…
కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి రూ.159,660 కోట్ల విలువైన వరిని ఎంఎస్పికి కొనుగోలు
ఎంఎస్పి వద్ద వరి సేకరణ కోసం రైతులకు చెల్లింపుల పంపిణీ వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇవ్వడానికి మరియు రైతులకు న్యాయమైన నష్టపరిహారాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తుంది.…
రైతు భరోసా ,పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసిన సీఎం జగన్ .. రాకుంటే ఈ నెంబర్ కు కాల్ చేయండి !
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త అందించారు ముఖ్యమంత్రి జగన్... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం గ పీఎం కిసాన్ ను కలుపుకొని సంవత్సరానికి 3 మూడు దఫాలలో 13500 రూపాయలను ఆర్థిక సాయంగా…
దోసకాయ పంటలో ప్రధాన తెగుళ్లు మరియు వ్యాధులు..మంచి దిగుబడుల కోసం నివారణ మరియు సస్యరక్షణ
జాయెద్ సీజన్లో దోసకాయ ప్రధాన పంట. దోసకాయ సాగు నుండి ఎక్కువ దిగుబడి అవసరమైతే, సాగు సమయంలో హానికరమైన కీటకాలు మరియు వ్యాధులను నియంత్రించడం చాలా అవసరం.…
భారీగా తగ్గిన గ్యాస్ సీలిండర్ ధరలు .. సిలిండర్ పై రూ . 83 తగ్గింపు !
ప్రతి నెలలో చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తూవుంటాయి అదేమాదిరిగా .. జూన్ 1న కూడా గ్యాస్ ధరలను సవరించాయి . వాణిజ్య LPG ధరలను గ్యాస్ సిలిండర్ కు రూ . 53.…
తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు.. జూన్ 1వ తేదీ నుండి కొత్త రేట్లు అమలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ఉదయం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త అందించింది. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించింది.…
గుడ్ న్యూస్: ఏపీలో నేటి నుండే పింఛన్ల పంపిణీ ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ పించదారులకు శుభవార్త చెప్పింది. నేటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వృద్ధులకు వైఎస్ఆర్ పెన్షన్లను పంపిణీ చేసే బాధ్యతను తీసుకోనుంది.…
జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు జూన్ 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే 22 రోజుల పాటు జరగనున్నాయి మరియు అంగరంగ వైభవంగా జరగాలని భావిస్తున్నారు.…
ఆంధ్రప్రదేశ్ లో పెరగనున్న భూముల ధరలు.. ఏ ప్రాంతంలో ఎంత అంటే ?
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో భూముల మార్కెట్ విలువను పెంచడానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం జూన్ 1 నుండి అమలులోకి రానుంది మరియు వివిధ ప్రాంతాలలో భూమి యొక్క మార్కెట్ విలువ…
రైతులకు శుభవార్త : రైతులఖాతాలో నేడే రైతుభరోసా డబ్బులు..స్టేటస్ చెక్ చేయండి ఇలా !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం గ పీఎం కిసాన్ ను కలుపుకొని సంవత్సరానికి 3 మూడు దఫాలలో 13500 రూపాయలను ఆర్థిక సాయంగా అందిస్తుంది . 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మొదటి…
జూన్ 1 నుంచి కొత్త రూల్స్... మారే కీలక అంశాలు ఇవే ?
భానుడి భగ భగలు .. అకాల వర్షాలు , భిన్న వాతావరణం మధ్య మే నెల ముగిసింది . రేపటినుంచి కొత్త నే జూన్ ప్రారంభమ కానుంది ఒక విధంగా చెప్పాలంటే వర్షాలకాలం లో…
పంక్చర్ మాఫియా: గిరాకీ పెంచడం కోసం కొత్త తరహాలో మోసాలు.. ఆలస్యంగా వెలుగులోకి
దేశంలో వివిధ రకాల మాఫియాలు బాగా పెరిగిపోయాయి. కానీ మీరు ఎప్పుడైనా పంక్చర్ మాఫియాను గురించి మీకు తెలుసా?…
ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ)-2023 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండిలా!
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఇటీవలే 2023లో అడ్మిషన్ కోసం ఆలిండియా ప్రవేశ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది.…
రెండో విడత గొర్రెల పంపిణీ జూన్ 5 నుండే ప్రారంభం..
తెలంగాణలోని గొల్ల కురుమలకు తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రెండో విడత గొర్రెల పంపిణీ జూన్ నెల 5వ తేదీ నుండి చేయనున్నట్లు తెలిపారు.…
విద్యార్థులకు శుభవార్త: సీఎం చేతుల మీదుగా స్కూళ్ల ప్రారంభం రోజే విద్యా కానుక గిఫ్ట్..
విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏపీలోని పాఠశాలలకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభమైన విషయం మనకి తెల్సిందే.…
రానున్న రెండు రోజులు భారీ వర్షాలు ... వాతావరణశాఖ హెచ్చరికలు జారీ !
రానున్న రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది . రాష్ట్ర వ్యాప్తంగా బుధ ,గురు వారాలలో గంటకు 30-40…
రైతులకు శుభవార్త: సబ్సిడీతో ఆర్బికేలా ద్వారా విత్తనాల పంపిణీ ప్రారంభం..
సోమవారం నుంచి సబ్సిడీ వేరుశనగ విత్తనాల కేటాయింపు ప్రారంభమైంది. కళ్యాణదుర్గం మండలానికి చెందిన పాలవాయి ఆర్బీకేలో ఈ వేరుశెనగ విత్తనాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విత్తనాల పంపిణీని మంత్రి ఉషశ్రీ చరణ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు.…
జులై లో రైతుబంధు .. కొత్త దరఖాస్తు వల్ల ఆలస్యం ..!
రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబంధు డబ్బులకోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు జూన్ నెలలో రైతు బందు వస్తుందని కొన్ని మీడియా కధనాలు వెల్లడించిన్నపటికి రైతుబంధు డబ్బులు జూన్ నెలలో వచ్చే అవకాశాలు తక్కువ…
"కంది" అద్భుత వెరైటీ ... ఎకరానికి 30 క్వింటాలు దిగుబడి..
ఉత్తరప్రదేశ్ వారణాశి జిల్లాకు చెందిన శ్రీ ప్రకాష్ సింగ్ రఘువంశీ అనే రైతు ఎకరానికి అత్యధిక దిగుబడి ఇచ్చే రకాన్ని అభివృద్ధి చేసారు .అర్హర్ సీడ్స్ వారి కుద్రత్ లలిత అనబడే ఈ రకం…
భూసార పరీక్షతో రైతులకు కలిగే లాభాలు, పాటించాల్సిన ప్రమాణాలు
మట్టి పరీక్షలో పంటల పెరుగుదలకు పోషకాలు భూమిలో ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. దాని బట్టి ఏ పంట వేస్తె బాగా సాగు అవుతుంది అని ఒక అంచనాకి రావచ్చు. భూసార పరీక్షతో రైతుకు…
వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఫ్రీగా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు..
ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఏడాది ముందుగానే తన ప్రచారాన్ని ప్రారంభించి వచ్చే ఎన్నికలకు చురుగ్గా వ్యవహరిస్తున్నారు.…
ఆధార్ కార్డు అప్డేట్ కు కొద్దీ రోజులే గడువు .. అప్డేట్ చేసుకోండి ఇలా !
భారతదేశంలో అత్యున్నత గుర్తింపు కార్డుగా అన్ని ప్రభుత్వ పథకాలకు అన్ని రకాల లావాదేవీలకు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడే ఒకే ఒక పత్రం ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు జారీ చేసి చాలా సంవత్సరాలు…
జూన్ 3 వ వారంలో పీఎం కిసాన్ విడుదల ..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 14వ విడత కోసం రైతులు ఆశక్తిగా ఎదురుచుస్తున్నారు ఫిబ్రవరిలో ప్రధాని మోదీ 13వ విడతను విడుదల చేసారు , మీడియా కథనాల ప్రకారం ఇప్పుడు రైతుల…
ఇంటర్మీడియేట్ అర్హతతో నేవీలో జాబ్స్..1,365 అగ్నివీర్ పోస్టులు.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
మీరు ఇంటర్ ఉత్తీర్ణత సాధించారా? అయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి. ఇండియన్ నేవీ ప్రస్తుతం 1,365 అగ్నివీర్ స్థానాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది.…
తుఫాను హెచ్చరిక: ఉత్తర భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో సూపర్ సైక్లోన్ హెచ్చరిక జారీ..
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, నేటి నుండి రాబోయే కొద్ది రోజుల వరకు భారతదేశంలోని వివిధ నగరాల్లో సూపర్ సైక్లోన్ హెచ్చరిక జారీ చేయబడింది. మే నెల ముగియడానికి ఒక రోజు మాత్రమే మిగిలి…
మారిన తేదీ జూన్ 1 న రైతు భరోసా విడుదల ... కౌలు రైతులకు కూడా రైతు భరోసా !
మే 30 న రైతు భరోసా విడుదల కోసం ఎదురుచూస్తున్నా రైతులకు మరో రెండు రోజులు రైతు భరోసా కోసం వేచి చూడాల్సివుంది , రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ నిధులతో కలిపి…
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు హోల్డర్లకు శుభవార్త.. వచ్చే నెల నుండే పంపిణీ ప్రారంభం
2023 సంవత్సరాన్ని ఐక్య రాజ్య సమితి "మిల్లెట్ ఇయర్ " చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే . భారతదేశమ్ చొరవతో ఐక్య రాజ్య సమితి చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో ఇప్పటికే…
నేడే రైతు భరోసా విడుదల ... డబ్బులు వచ్చాయో లేదో చెక్ చూసుకోండి ఇలా ?
రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ నిధులతో కలిపి రైతుభరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రైతులకు మూడు విడతలలో రూ . 13500 ను పెట్టుబడి సాయంగా అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి…
మత్స్య రైతులకు శుభవార్త: 'సాగర్ పరిక్రమ'ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
మత్స్య రంగ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలా అండమాన్లో "సాగర్ పరిక్రమ" యొక్క ఆరవ దశను ప్రారంభించారు.…
రూ . 2000 మార్చేటప్పుడు జాగ్రత్త .. ఎవరైనా మోసంచేస్తే ..ఇలా చేయండి !
రూ . 2000 నోట్లను చలామణినుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం ప్రజలలో చాల సందేహాలు నెలకొన్నాయి , దీనినే అదనుగా భావించిన కేటుగాళ్లు ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారు ప్రజలను లేనిపోని అపోహలు…
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్:రీల్స్ చేస్తే డబ్బులు.. పూర్తి వివరాల కోసం ఇప్పుడే చూడండి
రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రతికూల పరిణామాలపై వ్యక్తులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఒక ప్రత్యేకమైన చొరవను రూపొందించారు.…
కొత్త ఐకానిక్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ..
ఈ పవిత్రమైన హాళ్లలో జరిగే శాసనసభ సమావేశాల కోసం దేశం ఎదురుచూస్తుండగా, కొత్త పార్లమెంటు భవనం భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది…
ఏడవ అంతర్జాతీయ వట్టివేరు సదస్సు థాయ్లాండ్లో ప్రారంభం ...
వట్టివేరు (విఐసివి-7) - ఏడవ అంతర్జాతీయ సదస్సు నేడు థాయ్లాండ్లోని చియాంగ్ పట్టణంలో ప్రారంభమైనది . ఈ సదస్సు వట్టివేరు గ్రస్స్ టెక్నాలజీ మీద పని చేసే పరిశోధకులు , వట్టివేరు కు సంబందించిన…
రైతులకు రూ.4,953 కోట్లు పంట రుణ నిధులను నిధులు మంజూరు ..
వైఎస్సార్సీపీ పరిపాలన రైతు భరోసా ద్వారా వ్యవసాయంలో పెట్టుబడికి మద్దతునిస్తోంది మరియు వారి పంట దిగుబడిని విక్రయించే వరకు రైతులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది.…
రేపే రైతుభరోసా .... డబ్బులు రాకుంటే ఎం చేయాలి ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం గ పీఎం కిసాన్ ను కలుపుకొని సంవత్సరానికి 3 మూడు దఫాలలో 13500 రూపాయలను ఆర్థిక సాయంగా అందిస్తుంది . 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మొదటి…
టీడీపీ మినీ మేనిఫెస్టో..భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు 6 ప్రధాన హామీలు
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు 2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా కీలక ప్రకటనలు చేశారు.…
ఎల్లో అలర్ట్:రానున్న నాలుగు రోజులు భారీవర్షాలు ...
రాష్ట్రంలో ఎండలు ఉక్కపోతలతో అల్లడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురును అందించింది. రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ జారీ చేసింది…
యెల్లో అలెర్ట్: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలో అధికం
వాతావరణ శాఖ రాష్ట్రంలో నాలుగు రోజుల వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో మొదటి రెండు రోజులు రాష్ట్రం అంతటా వర్షాలు కురుస్తాయని…
'రైతుబంధు' కొత్త దరఖాస్తుల స్వీకరణ ..!
రైతుబంధు పథకం కింద కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు పెట్టుబడి సాయం గ అందిస్తున్న రైతు బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి డి ఏ ఓ(DAO )…
రైతుల ఆశలన్నీరుణ'మాఫీ'పైనే.. ఎన్నికల ముందు అయిన రుణమాఫీ జరిగేనా ?
ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక అంశంగా వున్నా రుణమాఫీ .. ఎన్నికల తరువాత మరుగున పడింది. నాలుగు దఫాలలో రుణమాఫీ చేస్తామన ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు దాటినా కేవలం రెండు దఫాలు మాత్రమే…
ఖరీఫ్ కు అనువైన అల్లం పంట.. అధిక దిగుబడులు పొందడానికి యాజమాన్య పద్ధతులు
మన దేశంలో అల్లం సాగు 2 లక్షల 15 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సాపేక్షంగా దాదాపు 25 వేల ఎకరాల్లో అల్లం సాగు ఉంది.…
విద్యార్థులకు గమనిక: ఏపీ ఎంసెట్ 'కీ' విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంజినీరింగ్తోపాటు వ్యవసాయం, ఫార్మసీ రంగాల్లో ప్రవేశ పరీక్షలకు ప్రాథమిక 'కీ'లను అందుబాటులోకి తెచ్చారు.…
3 రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ..
భారత వాతావరణ శాఖ (IMD) 2023 నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్ నుండి సెప్టెంబర్) కోసం దాని నవీకరించబడిన దీర్ఘ-శ్రేణి సూచన ఔట్లుక్ను విడుదల చేసింది, రుతుపవనాల వ్యవధిలో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ…
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యాన్ని మీరు ఇంకా తినకపోతే, ఈరోజే ఈ అన్నం రుచి చూడండి. నిజానికి మార్కెట్లో ఈ బియ్యం ధర చాలా ఎక్కువ.…
పోస్ట్ ఆఫీస్ పథకాలు: మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఈ పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెట్టండి..
చిన్న పెట్టుబడిదారుల కోసం పోస్టాఫీసు ప్రతిరోజూ గొప్ప పథకాలను అందిస్తుంది. దీని పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మంచి రాబడిని పొందవచ్చు. అదే సమయంలో, పన్ను సంబంధిత ప్రయోజనాలు కూడా ఉంటాయి.…
రూ . 75 రూపాయల నాణెం ప్రజలు ఉపయోగించడానికి ఉండదు ఎందుకో తెలుసా ?
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75 స్మారక నాణేన్నివిడుదల చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నెల 25 గురువారం నాడు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.…
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు శుభవార్త.. పారా బాయిల్డ్ రైస్ సేకరణ
మోడీ ప్రభుత్వం ఇటీవల రైతులకు కొన్ని సానుకూల పరిణామాలను ప్రకటించింది, ప్రత్యేకించి వారి బాయిల్డ్ బియ్యం సేకరణ ప్రయత్నాల ద్వారా తెలంగాణ రైతులకు తిరుగులేని మద్దతునిస్తుంది.…
బొప్పాయి ఖాళీ కడుపుతో తింటున్నారా? అది మంచిదా చెడ్డదా అని తెలుసుకోండి
బొప్పాయిలు రుచికరమైనవి మరియు చూడటానికి మాత్రమే కాకుండా, వాటి తీపి రుచికి మించిన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తాయి.…
మఖానా సాగుతో రైతులకు అధిక లాభాలు.. ఈ సాగు చేపల చెరువులో చేయవచ్చు
మిథిలాంచల్తో పాటు, బీహార్లోని అనేక ఇతర జిల్లాలు మఖానా సాగుకు తమను తాము ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చెందడం ప్రారంభించాయి.…
భారీగా ధర పలికిన పొగాకు .. క్వింటాకు 20000 వేలు..!
పొగాకు రైతులకు రైతులకు భారీ లభించింది స్థానిక పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ట ధర కేజీ రూ.202 పలికింది. ఈ సంవత్సరం ఈ యాసంగి సీజన్లో ఇదే అధికధర ఒంగోలు జిల్లా పరిధిలోని…
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం స్థాపించిన సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సానుకూల వార్తలను ప్రకటించారు.…
PMSSY పథకం: చేపల పెంపకందారులకు 60% వరకు సబ్సిడీ అవకాశాలు..
ప్రధానమంత్రి మత్స్యకార అభివృద్ధి పథకం కింద పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మత్స్యకారులు/మత్స్య రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.…
1. 5 లక్షల మందికి పోడు పట్టాలు -ముఖ్యమంత్రి కెసిఆర్
2,845 గ్రామాల్లోని గిరిజన రైతుల కోసం 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రకటించారు.…
గుడ్ న్యూస్: నేడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న సీఎం..
రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. సీఆర్డీఏ కృషిలో భాగంగా శుక్రవారం ఉదయం 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి అందజేయనున్నారు.…
మే 30 న రైతు భరోసా డబ్బులు .. స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?
రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ నిధులతో కలిపి రైతుభరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రైతులకు మూడు విడతలలో రూ . 13500 ను పెట్టుబడి సాయంగా అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి…
రైతులకు శుభవార్త .. పీఎం కిసాన్ 14వ విడత అప్డేట్ ..!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 14వ విడత కోసం రైతులు ఆశక్తిగా ఎదురుచుస్తున్నారు ఫిబ్రవరిలో ప్రధాని మోదీ 13వ విడతను విడుదల చేసారు , మీడియా కథనాల ప్రకారం ఇప్పుడు రైతుల…
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది . ఉత్తర ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు ఉరుములు , మెరుపులతో కూడిన…
రైతులకు అడవి కోడి పెంపకం ఒక వరం.. తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలు.. ఇప్పుడే చూడండి
భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి ఉంది మరియు చాలా మంది చిన్న-స్థాయి రైతులు తమ పంటలతో పాటు పౌల్ట్రీ మరియు బాతులను పెంచడం ద్వారా తమ ఆదాయాన్నిసంపాదించుకుంటూ ఉంటారు.…
గుడ్ న్యూస్..అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి..
అంగన్వాడీలలో ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాలలో నివసించే మహిళలు ఎక్కువగా కోరుకుంటారు, ఎందుకంటే ఇది సామాజిక గుర్తింపు పొందేందుకు మరియు మంచి వేతనం పొందేందుకు వీలు కల్పిస్తుంది.…
తగ్గిన మామిడి దిగుబడి..తీసుకోవాల్సిన రక్షణ చర్యలు..ఇలా చేయండి
తొలిదశలో వచ్చిన వర్షాల కారణంగా పనుకులు, సువర్ణేఖ మామిడి రకాల చెట్లకు బాగా పూత వచ్చింది. ఏది ఏమైనప్పటికీ, ఫిబ్రవరిలో అకాల తుఫాన్-ప్రేరిత వర్షపాతం ఈ మామిడి…
"మిల్లర్లు వడ్లు దించుకోకుంటే ,గోదాములలో దించండి" -మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఐకేపీ సెంటర్లలో ధాన్యం కంట అయిన వడ్లు దించుకోవడంలో మాత్రం మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అదే విషయమై నిన్న సివిల్ సప్లయ్స్ మంత్రి అధికారులతో సమీక్ష…
కేజీ ఉల్లిపాయలు 60పైసలు.. గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన.. ఎక్కడంటే?
మార్కెట్లో ఉల్లి ధర ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఉల్లి రైతులు నష్టానికి గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిపాయల ధర రోజు రోజుకూ పడిపోతోంది.…
అలెర్ట్: ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ హాల్ టికెట్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
గ్రూప్-1 అభ్యర్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష కోసం హాల్ టిక్కెట్లు బుధవారం విడుదల చేయబడ్డాయి…
వేసవి దుక్కులతో - కలుపు చీడ పీడలను నివారించండి
ఎండాకాలంలో భూమిని లోతు దుక్కులు దున్నడం వల్ల పెద్ద పెద్ద మట్టి గడ్డలు తలకిందులుగా పడతాయి. అప్పుడు భూమి లోపల ఉండే చీడపీడలు సూర్యరశ్మి బారిన పడి నాశనం అవుతాయి.పురుగులకు ( Worm )సంబంధించిన…
అసలు జీవో నెంబర్ 111 అంటే ఏమిటి ?
1996లో ప్రభుత్వం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లను పరిరక్షించడానికి పరిసర ప్రాంతాలైన 7 మండలాలు 84 గ్రామాలలో ఎటువంటి కాలుష్యకారకాలైన పరిశ్రమలు భారీ నిర్మాణాల అనుమతిని నిరాకరిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్…
విద్య దీవెన క్రింద రూ.703 కోట్లు విడుదల..
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల తల్లులకు 'జగనన్న విద్యా దీవెన' పథకం కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రూ.703 కోట్లు విడుదల చేశారు.…
నేడు, రేపు తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి వర్షాలు ..!
తెలుగు రాష్ట్రాలలో గత వారం రోజులుగా భిన్న వాతావరణం కనిపిస్తుంది ఒకవైపు భగ భగ మంటున్న ఎండలు మరోవైపు ఎక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి . రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానున్న…
Modi Mango: మోడీ మామిడి గురించి విన్నారా ?
మలీహాబాద్ లోని ,అవధ్ ఆమ్ ప్రొడ్యూసర్స్ అండ్ హార్టి కల్చర్ కమిటీ ఆధ్వర్యంలో కొత్త మామిడి పండు రకం తయారీ - మోడీ పేరుతో నామకరణం. 2024 నుండి మార్కెట్ లో - మోడీ…
9న మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ..!
కరోనా సమయంలో నిలిచిపోయిన చేప మందు పంపిణీని తిరిగి రెండు సంవత్సరాల తరువాత చేప మందు పంపిణీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ,జూన్ 9న మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప…
డజనులో 12 మాత్రమే ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఇదే..
డజనులో పన్నెండు వస్తువులు మాత్రమే ఎందుకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పది లేదా పదిహేను వంటి వేరే సంఖ్య ఎందుకు ఉండకూడదు?…
'మోదీ మామిడి' గురించి విన్నారా? దీని రుచి అద్భుతం..త్వరలోనే మార్కెట్లోకి..
ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీదుగా మోడీ మ్యాంగో అనే కొత్త రకం మామిడిని వచ్చే ఏడాది అమ్మకానికి విడుదల చేయనున్నారు.…
గుడ్ న్యూస్..ఇళ్ల స్థలాలు, పోడు భూముల పంపిణీకి తేదీ ఖరారు చేసిన సీఎం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధ ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్పై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఉద్దేశించిన ఈ నిర్ణయం సచివాలయంలో జరిగింది.…
జేఈఈ క్వాలిఫై అవ్వలేదా? అయినా ఐఐటీ మద్రాస్లో చదువుకోవచ్చు..ఎలానో చూడండి
భారతదేశంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో చదువుకోవాలని చాలా మంది విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈ కలను సాకారం చేసుకోవాలంటే ముందుగా జేఈఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.…
విద్యార్థులకు శుభవార్త: నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న ముఖ్యమంత్రి..
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం నుంచి సానుకూల వార్త అందింది. జగనన్న విద్యాదేవేన పథకం లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లోకి నేడు నగదు జమ చేయనున్నట్లు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.…
సెప్టెంబరు 30 తర్వాత రూ.2,000 నోట్లు చెల్లవ ?
రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా మే 19 నుంచి రూ . 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది , ఇప్పటికి ఎవరిదగ్గరైన 2000 నోట్లు ఉంటే అవి సెప్టెంబర్ 30 వరకు…
2000 నోట్ల రద్దు తో పెట్రోల్ బంక్ ల మీద పడ్డ జనాలు, భారీగా తగ్గిన ఆన్ లైన్ పేమెంట్స్
2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో కాష్ చెల్లింపులు 90 శాతం పెరిగాయి,…
కాళేశ్వరం ప్రాజెక్ట్ :ప్యాకేజీ-9లోని మొదటి పంపు ట్రయల్ రన్ విజయవంతం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మంగళవారం ఉదయం ప్యాకేజీ-9లోని మొదటి పంపు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించి మల్కపేట జలాశయానికి నీటిని పంపింగ్ చేశారు. దీంతో మిడ్ మానేర్ డ్యామ్ నుంచి మల్కపేట…
డ్రైవర్లెస్ ట్రాక్టర్ అభివృద్ధి చేసిన KITS విద్యార్థులు..
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన విద్యార్థులు డ్రైవర్లెస్ డ్రైవర్ అవసరం లేకుండా నడిచే అత్యాధునిక ట్రాక్టర్ ను అభివృద్ధి చేసారు . మే 17 న జరిగిన ఈ కార్యక్రమం తెలంగాణ…
NABARD Recruitment: ఈ పోస్టుల దరఖాస్తులకు మే 30 ఆఖరి తేదీ!
NABARD రిక్రూట్మెంట్ 2023 చివరి తేదీ: NABARD కన్సల్టెన్సీ సర్వీసెస్ (NABCONS) జూనియర్ లెవల్ కన్సల్టెంట్ మరియు మిడిల్ లెవల్ కన్సల్టెంట్ ఖాళీల కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి…
Vanakalm Rice Varieties telangana :వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాలు!
తెలంగాణాలో వరి ప్రధాన పంటగా ఉంది రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలు ఇప్పుడు వరి సాగు చేస్తున్నాయి . యాసంగి సీజనులో 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగు అయ్యింది ,ఇప్పటికే పంట కోతలు…
పచ్చి రొట్ట విత్తనాలపై 65 శాతం సబ్సిడీ
వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్రం కొత్త చెర్యలు చేపట్టింది. పచ్చి రొట్ట విత్తనాలను 65 శాతం సబ్సిడీ తో సరఫరా చేస్తుంది. ప్రతి ఏడాది లానే…
అలెర్ట్: స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇది ఇంత ప్రమాదకరమా తెలుసా
నేటి సమాజంలో వయస్సుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వారు కనిపించడం చాలా అరుదు. అన్నం తినడం వంటి సంప్రదాయ కార్యక్రమాల స్థానంలో చిన్న పిల్లలకు కూడా వినోదం కోసం ఫోన్లు ఇస్తున్నారు.…
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 'ఇంటర్' ప్రవేశాలకు దరఖాస్తుల ప్రారంభం.. ఎప్పటి వరకు అంటే?
2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ మే 22న ప్రారంభం అయ్యింది.…
రైతులు ఈ పంటలను పండించి లక్షలు సంపాదించవచ్చు.. ఇదేమిటో ఇప్పుడే తెలుసుకోండి
ఈ రోజుల్లో క్యాప్సికమ్ను దాదాపు అన్ని ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు పచ్చి క్యాప్సికం గురించి మాత్రమే వినివుంటారు. అయితే ఎరుపు, పసుపు లేదా ఊదా క్యాప్సికమ్ గురించి మీకు తెలుసా? అయితే,…
పాడి రైతులకు శుభవార్త: రైతులకు అండగా 'వైఎస్ఆర్ పశు బీమా పథకం'
పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు జగన్ ప్రభుత్వం 'వైఎస్ఆర్ పశు బీమా పథకం' అమలు చేసింది. ఈ పథకం పశువులు, గేదెలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు మొదలైన వివిధ పశువులు ప్రమాదవశాత్తు మరణిస్తే…
నేటి నుండే బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల మార్పిడి ప్రారంభం: పూర్తి వివరాలు చూడండి
నేటి నుంచి (మే 23) బ్యాంకులు రూ.2,000 నోట్లను మార్చుకునే ప్రక్రియను ప్రారంభించనున్నాయి. వ్యక్తులు తమ రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో అందజేయడం ద్వారా ప్రత్యామ్నాయ విలువ నోట్లను పొందగలుగుతారు.…
"రైతులే దేశానికి సంరక్షకులు": పశ్చిమ బెంగాల్ గవర్నర్
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ అధికారి, మలయాళీ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ డా. సివి ఆనంద బోస్ కృషి జాగరణ్ను సందర్శించారు. ఆయనకు కృషి జాగరణ్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ఎంసీ డొమినిక్ స్వాగతం…
వ్యవసాయంలో రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ ..రెండు కోట్ల ఎకరాల పంట భూమి
కెసిఆర్ ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ భవిష్యత్తు ఆకాశమే హద్దుగా ఎదుగుతుంది. "నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి" అన్న మాట ఇప్పుడు రెట్టింపయింది. కెసిఆర్ కృషి, ప్రభుత్వ సహకారం తో తెలంగాణ…
బతికుండగానే నెమలి ఈకలు పీకిన దుర్మార్గుడు .. చిత్రహింసలో నెమలి మృతి
జాతీయ పక్షి నెమలిని అత్యంత దారుణంగా హింసించాడు నెమలి బతికుండగానే ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ మూగజీవానికి నరకం చూపించాడు దుర్మార్గుడు అంతే కాకుండా నెమలి ఈకాలను పీకుతూ ఎంతో సంబరపడిపోయారు దీనికి సంబందించిన…
నల్ల గోధుమలు: నల్ల గోధుమలు గురించి మీకు తెలుసా? వీటితో అనేక ఆరోగ్య ప్రయోగానాలు
ఇప్పటి వరకు మీరందరూ మీ ఇంట్లో లేత గోధుమలతో చేసిన రోటీని తప్పకుండా తిని ఉంటారు. అయితే బ్రౌన్ గోధుమలకు బదులు ఇతర రంగుల గోధుమలు కూడా మార్కెట్ లో దొరుకుతాయని మీకు తెలుసా.…
గోమూత్రం: కూల్ డ్రింక్స్ లాగే ఇప్పుడు వివిధ ఫ్లేవర్స్ లో గోమూత్రం! ధర ఎంతో తెలుసా?
ఈ గోమూత్రాన్ని IIT ముంబై నుండి PhD చేసిన డాక్టర్ రాకేష్ చంద్ర అగర్వాల్ తయారు చేశారు. ఈ రుచిగల గోమూత్రానికి సంజీవని రస్ అని పేరు కూడా పెట్టాడు.…
పీఎం కిసాన్ e -kyc ఇప్పుడు ఫోన్ ద్వారా చేసుకోవచ్చు .. ఎలాగో తెలుసా !
రైతులకు పెట్టుబడి సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ , రైతులకు 3 దఫాలలో సంవత్సరానికి 6000 పెట్టుబడి సాయం అందించే ఈ పథకం క్రింద ఇప్పటివరకు 13 విడతలలో రైతులకు…
దొండ పంట లో వేరు కుళ్ళు ,వెర్రి తెగులు నివారణ, యాజమాన్య చర్యలు
మాములు పద్ధతిలో కాకుండా పందిరి విధానం లో దొండ పంట సాగు చేయడం ద్వారా , అత్యధిక దిగుబడులు పొందవచ్చు. దొంత పంట ను సంవత్సరం లో ఏ నెలలోనైనా నాటుకోవచ్చు. నీరు, ఎండా…
గుడ్ న్యూస్: పోస్టల్ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల..12,822 ఉద్యోగాలకు దరఖాస్తులు..
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కేటగిరీల ఉద్యోగాల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ నోటిఫికేషన్లలో కొన్ని వాటి దరఖాస్తు ప్రక్రియను ముగించాయి, మరికొన్ని ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి.…
వేసవిలో చెమట వాసన వేధిస్తోందా? ఈ సాధారణ చిట్కాలతో ఇట్టే వదిలించుకోండి
వేసవి కాలం ప్రారంభం కాగానే ప్రజల కష్టాలు కూడా పెరుగుతాయి. మండే వేడికి ప్రజలకు చెమటలు పట్టి, ఆ చెమట దుర్వాసనతో సమీపంలో నివసించే వారిని ఇబ్బంది పెడుతుంది. మీరు వేసవి కాలంలో బస్సులో…
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..ఇకనుండి ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ పంపిణీ..
తృణధాన్యాల్లో రాగికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రాగిలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ అధిక పోషకాలు కలిగిన రాగుల యొక్క ప్రాముఖ్యతను అందరికి తెలిసేలా ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది.…
తెలంగాణాలో రెండు రోజులపాటు వర్షాలు .., వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ !
మండుతున్న ఎండల నుంచి హైదరాబాద్ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ లో చల్లని వాతావరణం నెలకొంది , తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ…
భారీగా పెరిగిన కందిపప్పు ధర.. కిలో ఎంతో తెలుసా?
సరుకులు లేదా ఆహారాన్ని కొనుగోలు చేయడానికి కిరానా షాపుకి వెళ్లాలంటే ప్రస్తుత ధరలకి భయం కూడా వేస్తుంది. కిరాణా దుకాణానికి వెళ్లినా, పెరుగుతున్న ధరల కారణంగా వారికి కావాల్సినవి కొనుగోలు ప్రజలు చేయలేకపోతున్నారు.…
రైతులకు అలెర్ట్ : ఈ వరి రకం సాగుని నిషేధించాలని ఆదేశాలు
మహబూబాబాద్ జిల్లాలో 2023-24వ సంవత్సరం లో వేసే ఖరీఫ్ పంట లో వరి రకం 1001 ని రైతులు సాగు చేయవద్దని జిల్లా కలెక్టర్ కె. శంకర్ వ్యవసాయ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్టు…
నీలం రంగు పసుపుకి మార్కెట్ లో సూపర్ డిమాండ్ (Blue gold)
నీలం పసుపు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను, ఔషధ గుణాలను కలిగి ఉండడం వళ్ళ , దీనికి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ నెలకొంది. పైగా ఇది రైతులకు అధిక దిగుబడి మరియు అధిక ఆదాయాన్ని…
పేరుకు మొక్క జొన్న పంట .. తీరా చుస్తే ?
గుజరాత్లోని పంచమహల్ జిల్లా షెహ్రా తాలూకా బోరియా గ్రామంలో మొక్కజొన్న సాగు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.తీరా తెలిసింది ఏంటంటే ..అతను లోపల సీక్రెట్ గా సాగు చేసేది పక్కా నాటు…
గేదెను కరిచిన పిచ్చి కుక్క... పాలు తాగిన దూడ మృతి ..అవే పాలు తాగిన 300 మంది
కొమురం భీం జిల్లాలో జరిగిన ఒక ఘటన ఊరి ప్రజలందరినీ ఆశుపత్రికి పరిగెతించింది. కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలోని ఒక రైతు గేదెను పిచ్చి కుక్క కరిచింది అయితే విషయం తెలిసిన రైతు…
పురుగు మందుల బదులు మద్యం పిచికారీ; రెండు రెట్లు లాభం అంటున్న రైతు
మధ్య ప్రదేశ్ , నర్మదాపూర్ లోని రైతులు యాసంగి లోని పెసర పంటల్లో ఉత్పత్తి పెంచడానికి దేశి మద్యాన్ని పిచికారీ చేసారు. మద్యం వళ్ళ తమ పంట లో ఉంత్పతి దాదాపు రెట్టింపు అయింది…
బ్యాంకులో రూ.2000 నోటును తీసుకోకపోతే ఏంచేయాలి ? ఎవరికీ ఫిర్యాదు చేయాలి ?
2016లో రూ. 500 , 1000 రూపాయల నోట్ల రాదు తరువాత కేంద్ర ప్రభుత్వం కొత్తగారూ . 2000 నోటును తీసుకువచ్చింది . కొన్ని కారణాల రీత్యా 2018-19 లో రూ . 2000…
మొబైల్ ఫోన్స్ జేబులో పెట్టుకోవడం వల్లే వారిలో ఈ సమస్యలా ?
ఇప్పుడున్న కాలానికి మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. భోజనం ఆర్డర్ చెయ్యాలన్న , బయటికి వెళ్లాలన్న, ఆఖరికి డబ్బులు కూడా దాంట్లోనే ఉంటాయి. ఈ పరిస్థితిలో ఫోన్ లు వాడొద్దు…
జూన్ రెండో వారంలోగ నైరుతి రుతుపవనాలు..
రాష్ట్రంలో జనాలు తీవ్ర ఎండా ధాటికి బయటకు రావాలంటే భయపడుతున్నారు ,ఈ ఎండలు ఎప్పుడు తగ్గి వర్షాకాలం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు అలాంటి వారికీ వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల ఎప్పుడు ప్రవేశయించనున్నాయి…
తెలంగాణ రాష్ట్రంలో మహిళల చే నడపబడే 50 మిల్లెట్ స్టాల్ల్స్ !
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిఎస్ఎగ్రోస్) తెలంగాణ రాష్ట్రంలో , మహిళల చే నడపబడే చిరుధాన్యాల స్టాల్ల్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. దీనికోసం అక్షయ పాత్ర ఫౌండేషన్…
బ్యాంకు అకౌంట్ లేకున్నా రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చా ?
ఇప్పటివరకు చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను మే శుక్రవారం రాత్రి నుంచి చలామణిలో నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు RBI (రిసర్వే బ్యాంకు బ్యాంక్ అఫ్ ఇండియా ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు…
World Bee Day: తేనెటీగలు లేకుండా మనకు ఆహారం లేదా?
ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుతారు .ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 3 వ వంతు తేనెటీగల పై ఆధారపడి ఉంది. కాబట్టి వాటిని రక్షించడం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన…
Groundnut :వేరుశనగ (పల్లీ) సాగు , ఖరీఫ్ సాగులో పాటించాల్సిన మెళకువలు
వేరుశనగ ,ఎపి తెలంగాణ లో పండే అత్యంత ముఖ్యమైన నూనె విత్తన పంటలలో ఒకటి. వేరుశెనగ గింజలు దాదాపు 45% నూనె మరియు 25% ప్రోటీన్లను కలిగి ఉంటాయి. భారతదేశంలో, ఇది ఆంధ్రప్రదేశ్, గుజరాత్,…
Hyderabad: హైదరాబాద్ లో 9 కొత్త మెట్రో స్టేషన్ లు, సిటీలో మొదటి అండర్ గ్రౌండ్ మెట్రో
డిసెంబర్ లో మొదలుపెట్టిన ఈ మెట్రో ప్రాజెక్ట్ కు సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్మెంట్ నిర్ధారణ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. మెట్రో నిర్మాణం కోసం గ్లోబల్ టెండర్లు ని ఆహ్వానిస్తున్నారు.…
ఎక్కువగా ఏసీ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఈ జబ్బులు ఖాయం
ప్రస్తుతం బయట ఉన్న ఎండలను తట్టుకోలేక చాలా మంది ప్రజలు ఏసీలకు అలవాటు పడిపోయారు. కానీ ఈ ఏసీలను ఎక్కువగా వాడటం వలన మనుషులకు అనేక జబ్బులు తలెత్తుతున్నాయి.…
తడిచిన పంటను కొంటాం అన్నారు, అమ్మకానికి తీసుకెళ్తే తిప్పిపంపేస్తున్నారు
గత నెల కురిసిన అకాల వర్షాలకు మొక్క జొన్న పంట తడిచిపోయి రైతులకు తీవ్ర నష్టం జరగగా, ప్రభుత్వం తడిచిన పంటను మద్దతు రేటు ఇచ్చి కొంటాం అని చెప్పి హామీ ఇచ్చింది. కానీ…
111 జీవో ఎత్తివేత! తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..84 గ్రామాల్లో సంబరాలు
తెలంగాణ ప్రభుత్వం జిఓ నెంబర్ 111ను రద్దు చేస్స్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ జిఓ నెంబర్ 111 అంటే ఏమిటి ? ఈ జీవోని ప్రభుత్వం ఎందుకు రాదు చేసింది.…
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. తెలంగాణలో ఈరోజు 'జై ఎన్టీఆర్' వెబ్సైట్ లాంచ్!
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్లోని కైత్లాపూర్ మైదానంలో ఈరోజు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభా ప్రాంగణాన్ని నిర్మించారు.…
విద్యార్థులకు శుభవార్త.. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.1 లక్ష జమ..!
మన దేశంలో, ఇదివరకున్న అందుబాటులో ఉన్న సౌకర్యాల నాణ్యతతో సంబంధం లేకుండా, ప్రభుత్వ పాఠశాలలకు హాజరయ్యే విద్య సాంప్రదాయకంగా ముడిపడి ఉంది.…
గసగసాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా? ఈ సమస్యలకు మంచి పరిష్కారం
గసగసాలు అనేది మన రోజువారీ వంటలలో సాధారణంగా ఉపయోగించే మసాలా, వాస్తవానికి ఇది మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాల యొక్క పవర్హౌస్ అని కూడా చెప్పవచ్చు.…
రూ . 2000 నోటు రద్దు .. మీరు తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలు ఇవే !
RBI : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంటూ నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటివరకు చలామణిలో ఉన్న 2000 రూపాయల నోటు చలామణిని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది అంటే 2000 నోట్లను…
మే-జూన్ సాగులో అధిక దిగుబడి ఇచ్చే కూరగాయల పంటలు
మన తెలుగు రాష్ట్ర ప్రాంతలలో మే మరియు జూన్ నెలల్లో కూరగాయల పంటల సాగుకు అధిక దిగుబడులిస్తుంది. వేసవి ప్రారంభంతో, సరైన పెరుగుదల మరియు ఉత్పాదకతను నిర్ధారించడానికి, వాతావరణానికి బాగా సరిపోయే కూరగాయల పంటలను…
2 నిమిషాల్లో మట్టి పరీక్ష: మొబైల్ మట్టి స్కానర్ లను రూపొందించిన అరీస్ ఆగ్రోస్ ltd
అరీస్ ఆగ్రో లిమిటెడ్ సంస్థ , దేశం లోనే మొదటి రకమైన తమ మొబైల్ మట్టి స్కానర్ లను, మంగళవారం విడుదల చేసారు.…
ఖాజీపేట:విధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి !
తెలంగాణాలో కుక్కల దాడి ఘటనలు ఆగడంలేదు రోజుకు ఎక్కడో ఒక చోట విధి కుక్కల దాడి ఘటనలు జరుగుతూనే వున్నాయి దీనితో జనాలు రోడ్లపై ఒంటరిగా తిరిగె వారిపై దాడి చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి…
DOST Telangana: 2023-24 డిగ్రీ ప్రవేశాలకు దరకాస్తులు స్వీకరణ
తెలంగాణ రాష్ట్రంలోని 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలకు దరకాస్తులు స్వీకరణకు ప్రకటన ఇచ్చింది DOST. 16 తారీకు మొదలయిన ఫేస్ -1 రిజిస్ట్రేషన్ జూన్ 10 2023 వరకు కొనసాగనుంది.…
సెంట్రల్ సర్వీసెస్లో 1600 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల .. దరఖాస్తు చేసుకోండి ఇలా !
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెంట్రల్ సర్వీసెస్లో LD క్లర్క్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A ఖాళీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది .…
వీఆర్ఏ ఉద్యోగులకు శుభావార్థ, 23000 ఉద్యోగాలను రెగ్యూలరైజ్ చేయనున్న CM KCR
తెలంగాణ రెవిన్యూ శాఖ లో పనిచేస్తున్న , గౌరవ వేతనం పై పనిచేస్తున్న సుమారు 23,000 మంది వీఆర్ఏ లను రెగ్యూలరైజ్ చేస్తామని రాష్ట్ర కాబినెట్ ప్రకటించింది.…
రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ..!
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త అందించింది , రేషన్ పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను తొలగించడానికి కీలక నిర్ణయం తీసుకుంది .…
రానున్న 3 రోజులు వర్షాలు ...వాతావరణ శాఖ సూచనలు జారీ !
తెలంగాణాలో భిన్న వాతావరణం నెలకొంది ఒకవైపు రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు రాష్ట్రానికి రానున్న 3 రోజులపాటు వర్షాలు కురుస్తాయి అన్న వర్ష సూచనతో రైతులలో తీవ్ర…
నిరసన చేస్తున్న మహిళపై చేయిచేస్కున్న పోలీస్: అధికారి పై చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యలు
పంజాబ్ గురుదాస్ పూర్ లో ప్రభుత్వ భూ సేకరణకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఒక మహిళా రైతు పై,పొలిసు అధికారి చేయ చేసుకున్న వీడియో మీడియా లో వైరల్ అవుతుంది.…
AC Power Saving Tips: AC బిల్లు భారీగా తగ్గించే 5 టిప్స్!
ఇప్పుడు ఉన్న ఎండలకు 24 గంటలు AC వాడాల్సిన పరిస్థితి, అలా అని AC ఆన్ లోనే ఉంచితే కర్రెంట్ బిల్లు పేలిపోతుంది. AC ఉపయోగించేవారు ఈ టిప్స్ ని పాటిస్తే, ఎక్కువ కర్రెంట్…
ఆఫర్ లలో TSRTC బస్సు టిక్కెట్లు ..ఎప్పుడు లేనంత తక్కువ ధరలో టికెట్లు !
నూతన సర్వీసుల ప్రారంభం లో భాగం గ , తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TSRTC ) హైదరాబాద్-విజయవాడ మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సులలో నెల రోజుల పాటు…
తెలంగాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ...
తెలంగాణాలో ఎండలు తీవ్రంగా వున్నాయి .. ఈ ఎండాకాలం సీజన్ లో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్లో తొలిసారిగా 46 డిగ్రీల సెల్సియస్కు మించి ఉష్ణోగ్రతలు నమోదవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఇప్పటివరకు…
మధుమేహానికి సరికొత్త పరిష్కారం కనుక్కున్న హైదరాబాద్ సైంటిస్టులు
హైదరాబాద్: మధుమేహం టైప్ 1, టైప్ 2 వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా నిరూపించబడిన చికిత్సను అభివృద్ధి చేశామని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంక్యుబేట్ అయిన రీజెన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్-అప్…
కొబ్బరి తోటలో అంతర పంటలు వేసేందుకు ఉత్తమమైన పంటలు.. వీటితో మంచి లాభాలు
భూ వినియోగం మరియు మొత్తం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ప్రధాన పంటతో పాటు వివిధ పంటలను పండించే పద్ధతిని అంతర పంటలు సూచిస్తాయి. కొబ్బరి పొలాలతో అంతర పంటలు వేసేటప్పుడు…
ఇంటర్ విద్యార్థులకు గణమిక.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల..
మంగళవారం ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు అధికారిక ప్రకటన విడుదల చేశారు.…
రైతులకు శుభవార్త: " ఎరువుల ధరలు పెంచేది లేదు"- కేంద్రం
యాసంగి కోతలు ముగిసి త్వరలో వానాకాలం పంటల సాగు కోసం రైతులు సన్నదం అవుతున్న వేల నిన్న కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక సమావేవాహాన్ని నిర్వహించింది , ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నవేళ…
హై బీపీను తగ్గించడంలో సహాయపడే రుచికరమైన డ్రింక్స్..అవేంటో చూడండి
అధిక రక్తపోటు సమస్య వారి వయస్సుతో సంబంధం లేకుండా వ్యక్తులను వేధించే సాధారణ బాధగా కనిపిస్తుంది. ఇది తరచుగా అనారోగ్య జీవనశైలి మరియు ఒత్తిడి ఉనికి కారణంగా ఉంటుంది…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 22 నుండే!
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.…
కట్నం అడిగినా, తీసుకున్నా డిగ్రీ రద్దు! తెలంగాణ లో కూడా అమలు అవ్వనుందా?
తెలంగాణ లో కూడా ఇదే రూల్ తీసుకురడానికి కసరత్తు ! ఈ రూల్ కేరళ లో ఎప్పటినుండో అమలు లో ఉంది. అక్కడ విద్యార్థులు " నేను కట్నం తీసుకోను, ఇవ్వను, ప్రోత్సహించను "…
వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఎరువుల సబ్సిడీకి రూ. 1.08 లక్షల కోట్లు..
మే 17, 2023న న్యూ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా మరియు అశ్విని వైష్ణవ్ మీడియాను ఉద్దేశించి, క్యాబినెట్ నిర్ణయాలపై ముఖ్యమైన నవీకరణలను వెల్లడించారు.…
మత్స్యకార భరోసా పథకం నిధులు విడుదల ..
ఎన్నికలు సమీపిస్తుండడంతో లబ్దిదారులకు సంక్షమే పథకాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరంగా అడుగులు వేస్తుంది ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం మత్స్యకార భరోసా పథకం ఐదో విడత నిధులను విడుదల చేసింది.…
పోగొట్టుకున్న ఫోన్ వెతికి పెట్టేందుకు సంచార్ సాథీ పోర్టల్
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను తిరిగి వెతికి పెట్టేందుకు ప్రభుత్వం కొత్త పోర్టల్ ను ప్రారంభించింది , ఇప్పుడు ఎవరైనా తమ ఫోన్ పోగొట్టుకుంటే సులభంగా తిరిగి పొందేందుకు వీలుగా కొత్త పోర్టల్ సంచార్…
పాడి రైతులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలు.. వీటిని సద్వినియోగం చేసుకోండి
పశుపోషణకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. ఈ రోజు మనం డెయిరీ రంగానికి సంబంధించిన పథకాల గురించి చెప్పబోతున్నాం, వాటి నుండి ప్రజలు చాలా ప్రయోజనం పొందవచ్చు.…
తెలుగు రాష్ట్రాలకు హిట్ అలెర్ట్ .. అవసరం అయితేనే బయటకు రండి!
భానుడి భగ భగ లతో రెండు రాష్ట్రాలు వేడిక్కి పోతున్నాయి గత కొద్దీ రోజులనుంచి ప్రజలు ఉష్ణోగ్రతలు , ఉక్కపోతలతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు . కొన్ని జిల్లాలో అయితే ఉష్ణోగ్రతలు 45…
పసుపు పుచ్చకాయ: ఇది తిన్న తర్వాత మీరు ఎర్ర పుచ్చకాయను మరచిపోతారు..
మీరు ఇప్పటికీ వేసవిలో ఎర్ర పుచ్చకాయ తింటుంటే, మీరు ఈ అద్భుతమైన పండును రుచి చూడాలి. ఒక్కసారి తింటే మరచిపోలేరు. ఇప్పటికి మీరందరూ రెడ్ కలర్ పుచ్చకాయ తినాలి.…
రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 1,384 కొత్త పోస్టులకు భర్తీకి సన్నాహాలు!
తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 1,384 కొత్త పోస్టులకు భర్తీకి సన్నాహాలు చేస్తుంది . సామాజిక, బీసీ, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో ఫిజికల్…
యూఐడీఏఐ కొత్త ఆప్షన్ తో సైబర్ నేరగాళ్లకు చెక్.. ఇలా చేస్తే మీ డబ్బులు సేఫ్
పెరుగుతున్న సైబర్ నేరాల సంఖ్యపై టెక్నాలజీ అభివృద్ధి ప్రభావం చూపడం లేదు. బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఓటీపీ నంబర్ల ద్వారా బ్యాంకు అధికారులుగా నటిస్తూ అమాయక ఖాతాదారులను దోపిడీ చేసేందుకు నేరగాళ్లు మార్గాలను కనుగొన్నారు.…
మోదీ సర్కార్ గిఫ్ట్.. ఇండియాలో ఫ్రీ మొబైల్ రీచార్జ్ స్కీమ్.. ఈ వార్తలో నిజమెంత?
2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో, మొబైల్ వినియోగదారులు ట్రీట్ అంటూ, వారికి రూ.239 విలువైన మొబైల్ రీఛార్జ్ను ఉచితంగా పొందవచ్చు…
తాలు ,తరుగు తీస్తే కఠిన చర్యలు; ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ !
ఆరుగాలం శ్రమించి రైతులు పంట పండిస్తే తాలు ,తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు తాలు, తరుగు పేరిట మీడియా కథనల్లో వస్తున్న వార్తలపై…
TSPSC గ్రూప్-1 పరీక్షపై కీలక ప్రకటన.. పరీక్ష ఎప్పుడంటే?
టీఎస్పీఎస్సీ ఇటీవల గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటనను తెలియజేసింది. ఈ ప్రకటన ప్రకారం, ప్రిలిమినరీ పరీక్ష జూన్ 11 న జరుగుతుంది…
వ్యవసాయంలో నూతన అధ్యాయాలకు శ్రీకారం: KJ చౌపాల్ లో బ్రెజిలియన్ ఎంబస్సి
వ్యవసాయం మరియు రైతుల అభివృద్ధి కోసం 26 సంవత్సరాలుగా కృషి జాగారణ్ నిరంతర కృషి గురించి కొత్తగా కొత్తగా చెపేది లేదు . అంతే ఉత్సాహం తో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పనిచేసే…
తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్న మిల్లర్లు ...
తెలంగాణాలో ధాన్యం కొనుగోలు ప్రారంభంకాగానే రైతుల నోటినుంచి వచ్చే ఒకే ఒక మాట తాలు ,తరుగు పేరుతో వడ్ల కొనుగోలులో కోతలు విదిస్తున్నారని , క్వింటాలుకు కనిష్టంగా 3 నుంచి 5 కిలోలవరకు కోతలు…
ధరలు లేక 4 టన్నుల మామిడిపళ్ళను ఉచితంగా పంచేసిన రైతు
ఏలూరు: ఒక రైతు , 4 టన్నుల మామిడి పళ్ళను, టాక్టర్ లో తీసుకొచ్చి, జనాలకు ఉచితంగా పంచేసాడు. పళ్ళను అమ్మడానికి మార్కెట్ కు టిస్కెల్లిన రైతుకి, అక్కడ దళారులు ఇచ్చే ధర చూసి…
45 ప్రాంతాల్లో రోజ్ ఘర్ మేళ.. 71,000 మంది నిరుద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 16 మే 2023 (నేడు) ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 71,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పాత్రలను జారీ చేసారు .…
డిటాక్స్ వాటర్..దీని ప్రయోజనాలు మీకు తెలుసా? దీన్ని ఇంట్లో ఇలా తయారు చేసుకోండి
డిటాక్స్ వాటర్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. దీని వల్ల మరెన్నో ప్రయోజనాలను తెలుసుకుందాం.…
ఖరీఫ్ వరికి సాగుకు ముందు పచ్చిరొట్ట పంటల సాగు - వాటి ప్రాముఖ్యత!
పెరుగుతున్న జనాభా, ఆహార ధాన్యాల అవసరం మేరకు గత 30-40 సంవత్సరాల నుండి అధిక దిగుబడినిచ్చే పొట్టి రకాలను సాగుచేస్తూ, రసాయనిక ఎరువులు అధికంగా ఉపయోగించి వరిలో అధికోత్పత్తి సాధించగలిగాము. కాని ఈ క్రమంలో…
National Dengue Day: డెంగ్యూ నివారణకు రోగనిరోధకశక్తి, శుభ్రత చాల అవసరం!
16 మే - జాతీయ డెంగ్యూ దినోత్సవం : గత కొన్ని సంవత్సరాలుగా ,లక్షల్లో డెంగ్యూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి, అంతెందుకు 2021 లోనే 2.15 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ప్రజల్లో…
Bajra : పచ్చి మేత కోసం సజ్జల సాగు, యాజమాన్య పద్ధతులు
వేసవి కాలంలో సజ్జల పంట రైతులకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మాములు పంట గానే కాక, పశువులకు పచ్చి మేత కోసం కూడా వీటిని రైతు సోదరులు వేసవిలో సులభంగా సాగు చేసి ఎక్కువ లాభం…
రేషన్ కార్డు లబ్దిదారులకు చివరి అవకాశం: రేషన్ - ఆధార్ లింక్ చేయకుంటే కార్డు కట్ !
దేశంలో ఎవరు పస్తులు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకం ద్వారా దేశంలోని పేదలకు రేషన్ కార్డు ద్వారా ఆహార ధాన్యాలను ,నిత్యావసర వస్తువులను అందిస్తుంది . పథకం తప్పు ద్రోవ పట్టకుండా…
నేడు వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయనున్న ముఖ్యమంత్రి..
రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా చేపల వేట నిషేధానికి భృతిని అందించేందుకు వరుసగా ఐదో ఏటా మరోసారి పునాది వేయడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.…
ఘోస్ట్ పెప్పర్.. ప్రపంచంలోనే ఘాటైన మిరప.. ఒక్కటి తిన్న ఇంక అంతే
ఎర్ర మిరపకాయలు కూరలు మరియు ఇతర వంటకాల రుచిని మెరుగుపరచడానికి అనేక వంటకాల్లో ఉపయోగించే ప్రసిద్ధ మసాలా. అవి భారతదేశంలో విస్తృతంగా పెరుగుతాయి, నాగాలాండ్కు చెందిన భూత్ జోలోకియా రకం దాని విపరీతమైన మసాలాకు…
అలర్ట్..టెన్త్ అర్హతతో రైల్వేలో 548 జాబ్స్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
బిలాస్పూర్లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రస్తుతం ఉపాధి లేని వారి కోసం ఇటీవల ఒక మంచి ప్రకటన చేసింది. రైల్వే పరిశ్రమలో గణనీయమైన మొత్తంలో అప్రెంటీస్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి త్వరలో అందుబాటులోకి…
TS EAMCET 2023 జవాబు కీ విడుదల.. మీ మెడికల్ మరియు అగ్రికల్చర్ స్ట్రీమ్ ఆన్సర్ కీ ఇలా చూసుకోండి
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్సర్ కీ 2023ని TSCHE తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. ఇప్పుడే తనిఖీ చేయండి!…
Living Greens : మీ మేడమీదే కూరగాయలు పండించడానికి కిట్స్ !
ది లివింగ్ గ్రీన్స్ ఆర్గానిక్స్ (The Living Green Organics), రూఫ్టాప్ ఫార్మింగ్, రూఫ్టాప్ ఆర్గానిక్ ఫార్మింగ్ మరియు కిచెన్ గార్డ్తో సహా వ్యవసాయం యొక్క వివిధ విభాగాలలో పేరున్న సంస్థ, సోమవారం కృషి…
Stevia: చెక్కెరకు 200 రేట్లు తీయగా ఉండే సహజ ప్రత్యామ్నాయం! ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
స్టెవియా అనేది స్టెవియా రెపటియానా మొక్క నుండి తీసుకోబడిన సహజ స్వీటెనర్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు దాని అనేక ప్రయోజనాల కారణంగా చక్కెర ప్రత్యామ్నాయంగా ప్రసిద్ధి చెందింది…
పంట పొలాల్లో పూడిక మన్ను.. దీనితో అధిక దిగుబడులు
పంటలు సమృద్ధిగా పెరగాలంటే నేల సారవంతంగా ఉండాలి. అయినప్పటికీ, రసాయన ఎరువులు అధికంగా వేయడం వల్ల అనేక ప్రాంతాల్లో భూమి యొక్క సారం క్షీణించింది.…
ఆర్బిఐ కీలక నిర్ణయంతో సామాన్యులకు ఉపశమనం.. ఇకపై ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉన్న నో ఫైన్ !
దేశంలో నివసిస్తున్న మెజారిటీ ప్రజలు కనీసం ఒక బ్యాంకు ఖాతానైన కలిగి ఉంటారు, మరికొంతమందికి అయితే రెండు కన్నా ఎక్కువ ఖాతాలను కలిగి ఉన్నారు.…
పశువుల్లో పాల ఉత్పత్తి పెంచే స్పెషల్ చాక్లెట్! UMMB గురించి తెలుసా?
UMMB - యూరియా మొలస్స్స్ మినరల్ బ్లాక్ . ఇది పశువులలో పాలు ఇచ్చే సామర్థ్యాన్ని 17% వరకు పెంచిందని రుజువైయ్యింది. రైతులు, పశువుల పెంపకందారులు పశువులకు ఈ చాక్లెట్ తినిపిస్తే…
16 కు పెరగనున్న సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ కోచ్ ల సంఖ్య
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు కేవలం ఎనిమిది గంటలే ప్రయాణ సమయం ఉండడంతో రద్దీ పెరిగింది. తిరుమలకు వెళ్లే ప్రయాణికులు, సరిపడా సీట్లు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం వన్డే భారత్…
50,004 లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వబోతున్న CM జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు- 50,004 మంది లబ్ధిదారులకు ప్లాట్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్డిఎ) రాష్ట్ర రాజధాని అమరావతిలో…
గుడ్ న్యూస్: భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం డబుల్ డోస్ గుడ్ న్యూస్ అందించింది. ఒకటి కాదు రెండు పాజిటివ్ అప్డేట్లు వచ్చాయి. ఈ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ సంవత్సరానికి రెండు సార్లు పెరుగుతుందని మనకి తెలుసు.…
BARC Recruitment 2023: 4374 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా అప్లై చేయండి
భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) ఇటీవల టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-I & II వంటి వివిధ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది. ఈ…
వేసవిలో వడదెబ్బ లక్షణాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు..
వేసవి నెలల్లో, చాలా మంది ప్రజలు వడదెబ్బ కారణంగా అసౌకర్యం మరియు తీవ్రమైన పరిణామాలను అనుభవిస్తారు. వయస్సుతో సంబంధం లేకుండా, చిన్నపిల్లల నుండి పెద్దల వరకు, వ్యక్తులు అధిక సూర్యరశ్మి యొక్క హానికరమైన ప్రభావాలకు…
రెడ్ అలెర్ట్: రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో డేంజర్ జోన్స్.. ప్రజలు జాగ్రత్త
గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు మునుపటి కంటే వేడిగా ఉన్నట్లు కనిపిస్తోంది.…
ఈ 3 ఆకులకు మార్కెట్ లో ఎప్పుడు తగ్గని డిమాండ్! వీటి సాగుతో అధిక లాభాలు పొందవచ్చు
ఆకుల సాగు ఏంటని చూస్తున్నారా? ఈ పంట పండిస్తే మార్కెట్ లో అమ్ముడుపోయేది ఆకులే మరి.ఈమధ్య కాలం లో బాగా డిమాండ్ ఉంటున్న అలంటి మూడు ప్రముఖ పంటల ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.…
AP EAPCET 2023 పరీక్ష షెడ్యూల్ విడుదల ..
ఆంద్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2023 పరీక్షలు మే 15 నుండి మే 23 వరకు జిల్లా కేంద్రం మరియు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి.ఈ పరీక్షలను…
చిరుధాన్యాల సంవత్సరం ప్రభావం .. 1.91 లక్షల హెక్టార్లలో తగ్గిన వరి సాగు !
కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినప్పటికీ 2022-23సంవత్సరానికి వరిసాగు 1.91 లక్షల హెక్టార్లలో తగ్గిందని ,పంజాబ్ మరియు హర్యానా మినహా రాష్ట్రాలలో వరి నాట్లు పెరిగినప్పటికీ, మునుపటి సంవత్సరం సాకు విస్తీరణం…
ఏపీ, తెలంగాణలో మే 15 నుండి ఇంటర్ అడ్మిషన్లు.. జూన్ 1 నుండి క్లాసులు
2023-24 విద్యా సంవత్సరం మొదటి సంవత్సరం అడ్మిషన్ షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన అధికారులు విడుదల చేశారు.…
ఈ రాష్ట్రం లో ఉచితంగా పప్పుధాన్యాలు మరియు నూనెగింజల విత్తనాలు 2027 వరకు లభించనున్నాయి
రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇప్పుడు పప్పుధాన్యాలు మరియు నూనెగింజల విత్తనాలు 2027 సంవత్సరం వరకు ఉచితంగా అందుబాటులో ఉండబోతున్నాయి.…
ఎంట్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
ఖమ్మంలో ఆహార పంటలకు అంకితమైన వేలాది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది మరియు జిల్లా స్థాయిలో ప్రాసెస్ చేయడం వల్ల ఖర్చులు తగ్గుతాయి మరియు ఎగుమతికి తలుపులు తెరవబడతాయి.…
ప్రభుత్వం కీలక నిర్ణయం..బీపీ, షుగర్ పేషంట్లకు ఇంటి వద్దకే మందులు!
నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ కిట్ల పంపిణీని కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ చొరవను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, రక్తపోటు మరియు మధుమేహం…
10 లక్షలు చోరీ చేసి భాధితుల చేతే క్యాబ్ బుక్ చేయించుకుని పరారయ్యాడు
హైదరాబాద్: శనివారం జూబిలీ హిల్స్ లో జరిగిన దోపిడీ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి , ఇంట్లోకి చొరబడి , కత్తి తో బెదిరించి, 10 లక్షలు దోచుకుని పరారయ్యాడు.…
విద్యార్థులకు శుభవార్త..ప్రభుత్వ బడుల్లో ఇక నుండి బ్రేక్ఫాస్ట్
తెలంగాణ విద్యార్థులకు ఓ అద్భుతమైన వార్త అందింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అల్పాహారం అందించాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది.…
దేశంలో భారీగా పెరగనున్న గోధుమ ఉత్పత్తి !
భారదేశంలో గోధుమల ఉత్పత్తి ఈ సంవత్సరం ప్రాథమిక అంచనాలను అధిగమించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది 2020-21 సంవత్సరంలో గోధుమ ఉత్పత్తి 109.59 మిలియన్ టన్నులు కాగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో…
ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక నుండి గర్భిణీలకు ఆ సేవలు ఉచితం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని గర్భిణీలకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఖర్చు…
భారీ నష్టాల్లో వోడాఫోన్ ఐడియా! BSNL మార్కెట్ లో ముందడుగు వేయనుందా?
ఫిబ్రవరి నెలలో వోడాఫోన్ ఐడియా 20 లక్షల కస్టమర్లను కోల్పోయినట్టు టెలిఫోన్ నియంత్రణ సంస్థ , ట్రాయ్ గణాంకాలను విడుదల చేసింది. అయితే జియో మరియు ఎయిర్టెల్ రేస్ లో ముందున్నాయి. జియో తమ…
Mother's Day: ప్రేమకు ప్రతిరూపం అమ్మ..అలాంటి తల్లులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
మదర్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా తల్లులను గౌరవించడానికి మరియు అభినందించడానికి జరుపుకునే ప్రత్యేక రోజు. తల్లులు తమ పిల్లల కోసం చేసే నిస్వార్థ ప్రేమ, సంరక్షణ మరియు త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి అంకితం చేయబడిన…
Karnataka Election results 2023 : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
కర్ణాటక 2023 అసంబ్లీ ఎన్నికల్లో , ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను బట్టి ,కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ తో మొత్తం 224 స్థానాల్లో ,136 సీట్ల ఆధిక్యత తో విజయం సాధించింది.…
20 చరరపు అడుగుల స్థలం లో టమాటా తోట (టెర్రస్ గార్డెన్) ని ఎలా సెటప్ చేయాలి?
టమాటా, సులువుగా సంవత్సరం అంతే పెరిగే కూరగాయలలో ఒకటి.దీనికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. కేవలం రెండు గజాల స్థలం లోనే మీ మీద మీద టమాటా పంట సెటప్ ని ఈ…
ప్రతి రైతు వినియోగించుకోవాల్సిన 6 ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు! మీరు నమోదు చేసుకున్నారా ?
రైతులకు మద్దతుగా ప్రభుత్వం ఎన్నో పథకాలు నిర్వహిస్తూనే ఉంటుంది, అయితే వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే రైతులకు ప్రతి పథకం పై , వాటి ప్రయోజనాల పై అవగాహనా ఉండడం చాల ముఖ్యం. అందుకే ఇప్పుడు…
రైతులకు గుడ్ న్యూస్..మద్దతు ధర అందించి ఆ పంటను కొనాలని ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో సాగు చేసిన యాసంగి జొన్న పంటను సేకరించి, మద్దతు ధరకు కూడా చెల్లించాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.…
2023లో దిగుబడిని పెంచే వ్యవసాయ ట్రెండ్స్ ! భారతీయ రైతులు తప్పకుండా తెలుసుకోవాలి
ఈ రోజుల్లో సాంకేతికతతో పని లేకుండా ఏ వృత్తి, ఉద్యోగాలు లేవు. వ్యవసాయానికి మట్టి ఉంటె చాలు టెక్నాలజీ తో మనకేం పని అని అనుకుంటే రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం అన్నిటికన్నా వెనకపడిపోయే…
రైతులకు శుభవార్త: మే 18 వరకు రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ లో రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పధకాన్ని ప్రారంభించిన సంగతి మనకి ఎప్పుడో తెలిసిందే. ఈ రైతు భరోసా పథకంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులను ప్రతి…
నానో ఎరువుల్లో కొత్త ఆవిష్కరణ- నానో DAP, సాగుని ఎలా మార్చనుంది?
భారత ప్రభుత్వం వ్యవసాయ రంగం లో మరో అడుగు ముందుకేసింది. ఇటీవల నానో DAP అనే విప్లవాత్మక కొత్త ద్రవ రూప ఎరువును ఆవిష్కరించింది. ఇప్పుడు దేశంలో ఉన్న ద్రవరూప యూరియా లానే అదే…
సంక్షేమ పథకాల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..ఒక నిబంధన తొలగింపు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు పొందే వారికి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నుండి ఆదాయపు పన్ను కాలమ్ను తొలగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.…
CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలను నిన్న అనగా 12వ తేదీన విడుదలయ్యాయి. విద్యార్థులు ఈ ఫలితాలను cbse.nic.in, cbseresults.nic.in లేదా digilocker.gov.in ఈ వెబ్సైట్స్ కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.…
భూసార పరీక్షలు-ఆవశ్యకత-మట్టి నమూనాల సేకరణ పద్ధతి !
నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు, అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడుతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవటం…
మోచ తుఫాన్ ప్రభావంతో రానున్న 3 రోజులపాటు భారీ వర్షాలు !
తీవ్ర ఉక్కపోత తో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు మోచ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం కొంత మేర ఉపశమనాన్ని కల్గించింది .…
వడ్లు అమ్మిన అయిదు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు..
ఇప్పటికే అకాల వర్షల కారణంగా పంట దెబ్బ తిని ఇబ్బంది పడుతున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది . గతంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తరువాత మూడు వారాలలో డబ్బులను…
సపోటాతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఇప్పుడే చూడండి
సపోటా పండు తీపి మరియు రుచికరమైన పండు, ఇది మామిడి తర్వాత అత్యంత పోషకాలు కలిగిన రెండవ పండు. ఇది మనుషుల శరీరానికి కావలసిన అనేక ప్రయోజనాలను అందిస్తుంది.…
అత్యంత ఖరీదైన బంగాళాదుంపల గురించి తెలుసా? వీటిని కొనాలంటే నెల జీతం కూడా సరిపోదు
బంగాళదుంపలు అంటే ఇష్టపడని వారు ఉండరు. దీనిని అన్ని వయసుల వారు ఆనందంగా తింటారు. ఈ బంగాళాదుంపలతో ప్రజలు అనేక రకాల రుచికరమైన వంటకాలను చేస్తారు.…
ఆధార్ వినియోగదారులకు అలెర్ట్: తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే రూ.10 వేలు జరిమానా
ఆధార్ వినియోగదారులకు ముఖ్య గమనిక. యూఐడీఏఐ ఆధార్ కార్డ్లో ఏవైనా మార్పులు, చేర్పులు లేదా ఆధార్ అప్డేట్ కోసం కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది.…
పెను తుఫానుగా మారిన సైక్లోన్ 'మోచా'.. ఈ రాష్ట్రాల్లో హై అలెర్ట్
సైక్లోన్ మోచా తుఫాన్ ప్రమాదం వేగంగా సమీపిస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉద్భవించిన వాయుగుండం ఇప్పుడు తుఫానుగా రూపాంతరం చెందింది మరియు ఉత్తర-వాయువ్య దిశ వైపు దూసుకుపోతోంది.…
'వింగ్స్ టు కెరీర్' ప్లాట్ఫారమ్ను ఆవిష్కరించిన కృషి జాగరణ్ !
న్యూ ఢిల్లీ : కృషి జాగరణ్ 'వింగ్స్ టు కెరీర్' ప్లాట్ఫారమ్ను ప్రారంభించింది, వ్యవసాయ రంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి 'వింగ్స్ టు కెరీర్' అనే వ్యవసాయ సంబంధిత రంగాలలో యువత తమ భవిష్యత్తును…
Cotton: పత్తి సాగు లో లాభాలను పెంచే మెళకువలు, యాజమాన్య పద్ధతులు!
తెల్ల బంగారం అని పిలవబడే పత్తి సాగు తెలుగు రాష్ట్రాల్లో చాల ప్రాముఖ్యం ఉన్న పంట. మన రాష్టం లోనే కాకా ప్రపంచ మార్కెట్ లో పత్తి కి ఎల్లపుడూ ఉండే డిమాండ్ గురించి…
ఐదేళ్లలో70 లక్షల మంది రైతులకు రూ.65,000 కోట్లు రైతు బంధు !
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే పథకం రైతు బందు , రైతులకు రెండు దఫాలుగా సంవత్సరానికి ఎకరానికి రూ . 10000 చోపున్న అందించే ప్రభుత్వం ఇప్పటివరకు రైతుబంధు పేరిట…
తెలంగాణ లో త్వరలో లాంచ్ అవ్వనున్న ADEx, రైతులకి, స్టార్టప్ లకి ఎలా ఉపయోగపడనుంది?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ADEx - అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజి అనే ఒక కొత్త నివేదికను ఆవిష్కరించనుంది. ఇది ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ( A.I ) ద్వారా నడిచే ఒక వ్యవసాయ సమాచార…
హై అలెర్ట్.. ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దు.. చాలా డేంజర్
హైదరాబాద్: ప్రజలను మోసం చేయడానికి కేటుగాళ్లు అనేక మార్గాలను వెతుకుతున్నారు. ఇప్పుడు కొత్త తరహాలో వాట్సాప్ ద్వారా మోసాలు చేయడానికి మాయగాళ్లు పాల్పడుతున్నారు.…
SSC Results: తెలంగాణ లో 25 స్కూల్స్ లో సున్నా ఉతీర్ణత శాతం! ఇది విద్య వ్యవస్థ వైఫల్యమేనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బుధవారం విడుదల అయిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో దాదాపు 25 స్కూల్స్ యొక్క , ఉతీర్ణత శాతం సున్నా గా నమోదవ్వడం విచారమైన సంఘఠన అని అధికారులు తెలిపారు…
అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కాపాడుకోండి ఇలా !
వరి పంట సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో వరి కోతలు ముమ్మరమై కొనుగోలు కేంద్రాలు ధాన్యం తో పోతెత్తుతున్న సమయం లోనే అకాల వర్షాలు అడ్డు పడుతున్నాయి. కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్ధవ్వడం…
ఏడాది పొడవునా పచ్చిమిర్చి సాగు.. సరైన యాజమాన్యంతో అధిక దిగుబడులు
పచ్చిమిర్చి పంట నాటు వేసిన 90 రోజుల తరువాత దిగుబడి రావడం జరుగుతుంది. దిగుబడిని పెంచడానికి, చెట్లకు ఉన్న కాయలను ప్రతి వారం కట్ చేయాలి, ఇది మరింత పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.…
కేవలం ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..
ప్రస్తుతం ఇంటర్మీడియట్ పాస్ అవ్వి ఉద్యోగాలు వెతుకుంటున్న విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం కింద ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తుంది.…
మే 10 నుంచి ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు అవకాశం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..
తెలంగాణ విద్యార్థులకు ముఖ్యమైన గమనిక. తెలంగాణలో ఇటీవలి ఇంటర్ పరీక్షలు ముగిసిన విషయం మనకి తెలిసిందే. ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఇంటర్ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు…
మధుమేహం ఉన్నవారు ఖచ్చితంగా తినాల్సిన 6 ఆహారాలు, ఏవో చుడండి
ఈ 6 ఆహారాలను మీ దినచర్యలో భాగం చేసుకుంటే, మధుమేహాన్ని అదుపులో ఉంచడం తో పాటు, శాశ్వతంగా దీని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.దీనితో మీరు డయాబెటిస్ను నివారించడమే కాకుండా, మీ శరీరాన్ని అనేక…
వర్షంతో పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం జమ !
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డబ్బులను జమ చేసింది . ఈ పంట సీజన్ కు సంబందించి 32,558 రైతులకు 474 కోట్లు జమ కాగా.. రబీ…
జపాన్ కు చెందిన ఈ స్పెషల్ మామిడి ధర 19 వేల రూపాయలు..దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జపాన్లోని హక్కైడో ద్వీపంలో నివసించే హిరోయుకి నకగావా తన గ్రీన్హౌస్ సహాయంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిని ఉత్పత్తి చేశాడు.…
డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే RTO ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు!
ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే RTO ఆఫీస్ చుట్టూ తిరగవల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకువచ్చింది , ఇప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆఫీస్ చుట్టూ తిరగకుండా సులువుగా…
ఒక్క మామిడి పండు ధర రూ. 19,000/- ప్రపంచంలోనే ఖరీదైన రకం, ఏదో తెలుసా?
వేసవికాలం లో మనం రకరకాల మామిడి పళ్ళను తింటూ ఉంటాం, అయితే మన దగ్గర ఎంత ఖరీదైన మామిడి పెళ్లైన మహా ఐటితే 500/- లకు మించదు. కానీ జపాన్ కు చెందిన ఈ…
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త..
మండలానికి బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం చేసి కళాశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో కూడిన సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటోంది.…
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం .. సీఎం కెసిఆర్ హామీ !
వర్షంతో తడిసిన వరిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, సాధారణ వరిపంటకు చెల్లించే మొత్తం చెల్లిస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.…
రైతులకు కొరత లేకుండా ఆర్బికేల ద్వారా అందుబాటులో ఎరువులు..
రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం భూమిని దున్నడం నుండి చివరికి మంచి ధరలకు పంటలను కొనుగోలు చేయడం వరకు అన్ని వ్యవసాయ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉంచింది.…
Neera cafe:పెద్ద హిట్ గా నిలిచిన నీరా కేఫ్, మొదటి వారం లోనే 4 వేల లీటర్ల నీరా అమ్మకం
తెలంగాణ లో ఈమద్యే ప్రారంభమైన నీరా కేఫ్ పెద్ద హిట్ గా నిలిచింది, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన స్థాపించిన ఈ కేఫ్ , హైదరాబాద్ మరియు చుట్టు పక్కన ప్రాంతాల్లో గొప్ప ప్రజాదరణ…
మే 9 నుండి అగ్రికల్చర్ ఆఫీసర్ హల్టిక్కెట్లు! వెంటనే డౌన్లోడ్ చేసుకోండి..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిటీసీ) మే 16న అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పరీక్షను నిర్వహించనుంది.…
నేడే మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి ఫలితాలు !
రాత్రి పగలు కష్ట పడి చదివిన పదోతరగతి విద్యార్థుల భవిష్యత్తు నేడు నిర్దారించబడనుండి , ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ పదోవ తరగతి పరీక్షా ఫలితాలను తెలంగాణ విద్య శాఖ మంత్రి…
గుడ్ న్యూస్: ఈనెల 15న వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయనున్న ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా సహాయాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఈ నెల 15వ తేదీన బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు…
పెట్టిన పెట్టుబడి రాక టమోటా రైతుల ఆవేదన .. కేజీ 2 రూపాయలే!
మార్కెట్లో ఏదైనా వస్తువు కొనడానికి సామాన్యులకు చుక్కలు కనిపిస్తాయి , అదే రైతు పంట పండించే అమ్మడానికి వెళ్తే మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా దక్కని దుస్థితి ,అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నా…
Government Scheme :కన్యా సుమంగళ యోజన, అమ్మాయిలకు నెల నెల రూ.4500?
ప్రభుత్వ పతాక పేరుతో సామాన్య ప్రజలను దోచుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది , అలాంటి వార్తనే మీరు ఇప్పుడు చదవబోయేది .…
కేంద్రం గుడ్ న్యూస్: ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..13వేలకు పైగా సేవలకు ప్రభుత్వ పోర్టల్
భారతదేశంలోని ప్రజలకు అందుబాటులో సేవలను అందించడానికి భారత ప్రభుత్వం ఆన్లైన్ సేవలను పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రజలు తమ ఇళ్లు లేదా కార్యాలయాల నుండి ప్రభుత్వ సేవలను పొందడాన్ని అనేక వెబ్సైట్లను అందుబాటులోకి…
భారీగా పెరిగిన జీలకర్ర ధర.. క్వింటాల్ జీరా రూ. 48,000..కారణం ఇదే
ఎన్సిడిఎక్స్ లో సోమవారం ఎగుమతి డిమాండ్ మరియు పరిమిత సరఫరా కారణంగా జీరా (జీలకర్ర) ధర క్వింటాల్కు రూ. 48,420కి చేరుకుంది. ఎన్సిడిఎక్స్ జీరా మే ఫ్యూచర్స్ గరిష్టంగా ₹48,420కి చేరుకుని, దాని తర్వాత…
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 విడుదల .. 66 శాతం ఉతీర్ణత !
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ఐపీఈ) ఫలితాలు విడుదలయ్యాయి, జనరల్ మరియు ఒకేషనల్ విద్యార్థులు కలిపి 63.49 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద, తెలంగాణ నుండి 4,65,478 ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు…
యూట్యూబ్లో వచ్చే యాడ్స్ వల్ల విసిగిపోయారా? ఐతే ఇలా బ్లాక్ చేసేయండి.. యాడ్స్ అనేవే రావు
మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వచ్చి చిరాకు తెప్పిస్తున్నాయా. చాలా మంది ప్రజలు ఈ యాడ్స్ ని స్కిప్ చేయలేమని అనుకుంటారు. కానీ అలా ఏమి లేదు, మనం వీడియోస్ చూస్తున్నాడు…
కొత్త తరహా పెళ్లి :పశువులు ,పక్షులకు పెళ్లి భోజనాలు !
పెళ్లి అనగానే అందరు మొదట అడిగేది భోజనాలు ఏం పెడుతున్నారని , ఎన్ని రకాల వంటలు ఉన్నాయని అయితే మహారాష్ట్రలో కొంచం దయ గుణం తో ఆలోచించిన రైతు తన కొడుకు పెళ్ళికి బంధువులతో…
దేశంలో అమలవుతున్న సామాజిక భద్రత పథకాలు ఇవే !
దేశంలో అమలవుతున్న సామాజిక భద్రత పథకాలు- ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంబిఎస్వై), అటల్ పెన్షన్ యోజన (ఎపివై)లకు 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా…
విద్యార్థులకు అలెర్ట్: మే 10 నుండి ఏపీ మోడల్ స్కూల్ దరఖాస్తులు.. పూర్తి వివరాలు ఇవే
విద్యార్థులకు ముఖ్య గమనిక. మీ పిల్లలను మోడల్ స్కూల్స్లో చేర్పించాలని ఆలోచిస్తున్నారా? అలా అయితే, ఈ విషయాన్ని గమనించడం ముఖ్యం.…
మహిళలకు శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ.. కేవలం రూ.80కే పట్నమంతా తిరిగేయండి
టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణీకుల సంఖ్యను పెంచే ప్రయత్నంలో, టీఎస్ఆర్టీసీ కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.…
Coffee: కాఫీ తాగడం ద్వారా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా? అయితే ఎంత తాగాలి ,ఎక్కువ తాగితే ఏమవుతుంది?
కాఫీ డైట్ గురించి ఎప్పుడైనా విన్నారా? మనలో చాల మంది ప్రతి రోజు తమ దినచర్యని కాఫీ తో మొదలుపెడతాం, అయితే ఈ కాఫితో బరువు కూడా చక్కగా తగ్గుతుంది అని అందరికి తెలీదు.…
డ్రోన్ల వినియోగించాలంటే ఎలాంటి అనుమతులు తీసుకోవాలి ? కేంద్రం మార్గదర్శకాలేంటి?
పైలట్ కంట్రోలర్, రెక్కలు, ఛార్జర్, బ్యాటరీలు, కెమెరాలు, నాజిల్స్ మెమొరీ కార్డులు, టాబ్లెట్, క్లౌడ్ ప్రాసెసింగ్ కి సమాచారం పంపే సాఫ్ట్వేర్ ఇవీ ప్రాథమికంగా డ్రోన్ పరికరాలు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్, చిన్నపాటి…
రేషన్ కార్డ్ దారులకు శుభవార్త .. బియ్యం బదులు డబ్బులు.. ఎక్కడంటే?
రేషన్ బియ్యాన్ని ఉపయోగించని కొందరు రేషన్ కు బదులుగా కొన్ని డబ్బులు అయినా ఇస్తే బాగుటుంది అనుకుంటారు అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం రేషన్ పొందని లబ్దిదారులకు రేషన్ కు బదులుగా డబ్బులను…
TS Inter Results: మే 9న తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, ఇలా చెక్ చేస్కోండి
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అవసరమైన సన్నాహాలు చేసారు అధికారులు.…
టీ తాగడానికి ముందు లేదా తాగిన తరువాత నీళ్లు తాగవచ్చా? తాగితే మనకు ఏమవుతుంది..
చాలా మందికి ఉదయాన్నే ముందుగా టీ తాగడం అలవాటు. వాస్తవానికి, భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హాట్ పానీయం తాగకుండా తమ రోజును ప్రారంభించడాన్ని ప్రజలు ఊహించలేరు.…
రైతులకు శుభవార్త..త్వరలో 43వేల ఎకరాల చుక్కల భూమి పత్రాలు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులకు మేలు జరిగేలా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించేందుకు అధికార యంత్రాంగం…
రానున్న రోజులలో భారీగా తగ్గుతున్న వంట నూనె ధరలు..!
ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు శుభవార్త .. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గినా వంటనూనె ధరలు దీనితో త్వరలో దేశీయంగా కూడా భారీగా తగ్గనున్నాయి , యుక్రెయిన్ -రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి…
తెలంగాణ రైతులకు శుభవార్త: మే 12 నుండి ఖాతాల్లో పంట నష్టం డబ్బులు, ఎకరాకు ఇంత ఇస్తున్నారు
తెలంగాణలో వరి రైతులు ఏప్రిల్ నెలలో అకాల వర్షాల కారణంగా భారిగా పంటలు నష్ట పోయిన విషాదం మనకు తెలిసిందే. అయితే వీరికి చేయూతన ఇవ్వడానికి తెలంగాణ CM కే. చంద్రశేఖర్ రావు పంట…
ఏపీ విద్యార్థులకు అలర్ట్: జూన్ 2 నుండి సప్లిమెంటరీ పరీక్షలు! దరఖాస్తు చివరి తేదీ..
ఆంధ్రప్రదేశ్ లోని పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. పదో తరగతి ఫలితాలకు సంబంధించి మంత్రి బొత్స ఇటీవల ఒక ప్రకటన చేశారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రకటన ప్రకారం 72.26 శాతం పదో…
పాడి రైతులకు శుభవార్త: ఆవు-గేదెలకు క్రెడిట్ కార్డ్, గ్యారెంటీ లేకుండా 3 లక్షల రుణ సౌకర్యం..
చాలా మంది పాడి రైతులు తమ వద్ద డబ్బులు ఉండకపోవడంతో ఆవులను, గేదెలను కోవడానికి మరియు వాటికి ఆహార పదార్ధాలను కొనుగోలు చేయడానికి చాలా కస్టాలు పడుతున్నారు.…
Hyderabad: అల్లం,వెల్లులి పేస్ట్ ప్యాకెట్స్ కొంటున్నారా? ఐతే జాగ్రత్త అంతా కల్తీయే..
ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లలను చల్లబరిచేందుకు ఐస్క్రీమ్లు మరియు చాక్లెట్లు వంటివి కొని ఇస్తూఉంటాం. కానీ ఈ మధ్యన కల్తీలు బాగా పెరిగిపోయాయి. ఇటీవలి హైదరాబాద్ లో ఒక ఐస్క్రీమ్ సంస్థ చేస్తున్న కల్తీలు…
వలస పక్షుల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు!
వలస పక్షులు, వలస పక్షుల ఆవాసాల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు అమలు చేయాలని సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే ప్రాంత దేశాలు నిర్ణయించాయి. సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే (సీఏఎఫ్)లో వలస పక్షులు,…
NG రంగ యూనివర్సిటీ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !
నిరుద్యోగ యువకులకు శుభవార్త MSc అగ్రికల్చర్ ,BSc అగ్రికల్చర్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు NG రంగ యూనివర్సిటీ లోని వివిధ విభగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది…
పీఎం కిసాన్ 14 వ విడత ఎప్పుడు ? దరఖాస్తు చేసుకోవడం ఎలా ?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 14వ విడత కోసం గ్రహీత రైతులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ 13వ విడతను విడుదల చేసారు , మీడియా కథనాల ప్రకారం…
పుట్టగొడుగులను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !
పుట్టగొడుగులు ప్రయోజనాల పుట్ట. పుట్టగొడుగుల్లో సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శాకాహారమైన ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. మాంసంహారం తినని వాళ్లు పుట్టగొడుగులను తప్పనిసరిగా తమ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. మాంసాహారం…
Cyclone Mocha: తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మోచా తుఫాను ముప్పు !
తెలుగు రాష్ట్రాల రైతులను ఇప్పటికే అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి , గత కొద్దీ రోజుల క్రితం కురిసిన వర్షలకు ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో…
పెరుగు మరియు యోగర్ట్ మధ్య తేడా ఏమిటి? అసలు ఏది మంచిది..
సాధారణంగా పెరుగు తెలియని వారు అంటూ ఉండరు. చాలా మంది ప్రజలు పెరుగుని చాలా ఇష్టంగా తింటారు. దీనితో పాటు మీరు యోగర్ట్ అనే పేరు కూడా వినే ఉంటారు.…
80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం! ఉచిత శిక్షణ
నేటి సాంకేతిక యుగంలో యంత్రాల వినియోగం బాగా పెరిగింది. వ్యవసాయం మరియు అనేక ఇతర రంగాలలో డ్రోన్ల వినియోగంలో వ్యక్తులను నిమగ్నం చేయడానికి ఒక ప్రణాళిక అభివృద్ధి చేసింది ప్రభుత్వం.…
ధర్మేష్ గుప్తా చేత ప్రారంభించబడిన ధనేషా క్రాప్ సైన్స్ PVT LTD
ధనేషా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ను మే 5, 2023 న న్యూ ఢిల్లీలోని కార్పొరేట్ కార్యాలయంలో MD శ్రీ ధర్మేష్ గుప్తా ప్రారంభించారు. వివిధ రకాల కీటకాలు, వ్యాధులు మరియు కలుపు మొక్కలు.…
అకాల వర్షాలతో అల్లాడుతున్న మిర్చి రైతులు.. భారీ నష్టాలు
ఉమ్మడి గుంటూరు జిల్లా మిర్చి రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలు అకాల వర్షాల కారణంగా దెబ్బతినడంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు.…
3 రోజులపాటు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఇవే కంట్రోల్ నంబర్స్..
ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని ఐఎండి అంచనా వేసింది. ఈ తుపాను ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్…
ఈరోజే 10వ తరగతి ఫలితాలు విడుదల.. మంత్రి బొత్స ప్రకటన! ఎన్ని గంటలకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్య గమనిక. మొన్న గిరిజన 10వ తరగతి ఫతితాలను విడుదల చేయడానికిఇ ప్రభుత్వం ముహూర్తం పెట్టింది.…
అంజీర పండ్లకు ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
అంజీర పండ్లలోని ఫైబర్ శరీరంలోని బ్లడ్ షుగర్ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది, కాబట్టి డయాబెటిక్ రోగులకు అంజీర పండ్లు ఎంతో మేలు చేస్థాయి.…
నెల్లూరులో కప్పు టీ రూ.10వేలు.. బోణి కోసం పోటీ!
పోటీ పడటం అంటే నాకు ఎవరు సాటి రారని నిరూపించేందుకు నెల్లూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు. పంతంతో వీళ్లకు వచ్చేది ఏమి ఉండదని తెలిసిన కూడా పంతాలకు పోతారు.…
UPI lite :రూ.200 వరకు UPI పెమెంట్స్ చేయడానికి ఇప్పుడు నెట్, పిన్ అవసరంలేదు!
UPI లైట్ ద్వారా రూ. 200 వరకు పెమెంట్స్ ఇప్పుడు చిటికెలో పిన్ ఎంటర్ చేయకుండా చేయొచ్చు. ఇంటర్నెట్ కూడా అవసరం లేదు!…
చంద్ర గ్రహణం: మే 5న పెనుంబ్రల్ చంద్ర గ్రహణం; సమయం, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి
2023 సంవత్సరం యొక్క మొదటి చంద్ర గ్రహణం మే 5న జరగనుంది. ఇది మాములు చంద్ర గ్రహణానికి బిన్నమైన పెనుంబ్రల్ చంద్ర గ్రహణం.…
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ఉచితంగా 2 కిలోల రాగుల పంపిణి.. ఎక్కడో తెలుసా?
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రాగి పథకాన్ని ప్రకటించింది, ఇక్కడ పిడిఎస్ కార్డ్ హోల్డర్లకు 2 కేజిల రాగులను ఉచితంగా ఇవ్వబడుతుంది.…
రైతులకు శుభవార్త: పంటల ఆరోగ్యాన్ని మెరుగుపరిచడానికి పీహెచ్డీసీ సెంటర్స్ ఏర్పాటు..
తెగుళ్లు మరియు వ్యాధుల నివారణకు రైతులు రసాయన మందులను విపరీతంగా ఉపయోగించడం వల్ల వారికి గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లుతోంది.…
El Nino: వ్యవసాయ రంగానికి పొంచి ఉన్న ముప్పు!కరువు సంభవించే ప్రమాదం అని హెచ్చరికలు
ఎల్నినో ప్రభావం ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు లేనంత ఉష్ణోగ్రతలు ఏప్రిల్ లో నమోదయ్యాయి. ఇంతటితో అయిపోలేదు , రానున్న రోజుల్లో గ్లోబల్ టెంపరేచర్ అపాధారణ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది, ఇది…
ప్రభుత్వం గుడ్ న్యూస్: నేడు ఖాతాల్లో వైఎస్ఆర్ కళ్యాణమస్తు డబ్బులు జమ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఇటీవల వివాహం చేసుకున్న జంటలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ప్రకటించింది.…
పంట నష్టం కొరకు తెలంగాణ సొంత బీమా పథకాన్ని తీసుకురావాలని నిపుణులు అంచన!
2020లో ప్రధాన మంత్రి ఫసల్ బినా యోజనను ఉపసంహరించుకోవాలని తెలంగాణ నిర్ణయించినందున తెలంగాణ తన సొంత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని నిపుణులు మరియు కార్యకర్తలు అంటున్నారు.…
తెల్ల వెంట్రుకలను బైటికి తీస్తె కొత్త తెల్ల జుట్టు మొలుస్తుందా ?
మనలో చాలా మంది నమ్మే విషయం ఇది . నెరిసిన జుట్టును బయటకు తీస్తే, కొత్త తెల్ల జుట్టు పుట్టుకొస్తుంది అని పెద్దలు చెప్పడం వింటూ ఉంటాం. నెరిసిన జుట్టు బయటకు తీయచ్చ? అసలు…
దళిత బంధు: జీవనోపాధి కల్పించిన ఇది మా పాలిట వరం అంటున్న ఖమ్మం ప్రజలు
షెడ్యూల్డ్ కులాల (ఎస్సి) వ్యవస్థాపకత ద్వారా ఆర్థిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం అద్భుతమైన ఫలితాలను కనబరిచి, ఖమ్మం జిల్లాను అగ్ర స్తానం లో నిలిపింది. లబ్దిదారులందరూ…
భారతదేశంలో అన్నిసేవలకు టాప్ 10 అధికారిక వెబ్సైట్లు ఇవే ,సేవ్ చేసుకోండి!
ఈ కాలం లో అన్ని సమాచారాలు ఇంటర్నెట్ లో ఏదొక వెబ్సైటు లో చూసి తెలుసుకోవాల్సిందే కానీ దీనిని ఆసరాగా తీస్కొని నకిలీ వెబ్సైట్లు హల్చల్ చేస్తున్నాయి. నిజమైన వార్తల కంటే నకిలీ వార్తలే…
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..ఉచితంగా పుస్తకాలు, వర్క్బుక్స్ పంపిణి
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, వర్క్బుక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…
తెలంగాణ ఈసెట్ దరఖాస్తు గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడు అంటే?
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమైన గమనిక. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈసెట్(ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023) పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి గడువును పెంచారు.…
భారతదేశ బియ్యం సేకరణ ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది..ఏకంగా 50 మిలియన్ టన్నులు
అక్టోబర్ 1న ప్రారంభమైన ప్రస్తుత మార్కెటింగ్ సీజన్లో, ఏప్రిల్ 30 నాటికి భారత ప్రభుత్వం 49.98 మిలియన్ టన్నుల బియ్యాన్ని సేకరించింది.…
ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో రైతుభరోసాతో పాటు నష్ట పరిహారం డబ్బులు జమ..
ఇటీవలి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అనూహ్యంగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని రైతాంగం సవాలక్ష పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత పది రోజులుగా ఈ రైతులకు చాలా కష్టంగా ఉంది…
మోచా తుఫాన్: ఆంధ్రప్రదేశ్ కు పొంచివున్న పెను తుఫాన్..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవగా, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని రోడ్లన్నీ వర్షపునీరు పూర్తిగా నిండిపోయింది.…
పాలు తెల్లగా ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా?ఎందుకో తెలుసుకోండి
పాలు అనేవి నీరు, ప్రోటీన్, కొవ్వు, లాక్టోస్ రూపంలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు, ఫాస్పరస్తో సహా ఖనిజాలు మరియు ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాల శ్రేణితో తయారైన సహజమైన, సంపూర్ణ ఆహారం.…
అధిక లాభాలు ఇచ్చే తమలపాకు సాగు; మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉండే పంట
దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా తమలపాకులు తప్పకుండా ఉండాల్సేందే. పెండ్లిళ్లు, పేరంటాల్లోనూ తమలపాకు తాంబూలను వచ్చిన అతిథులకు అందించాల్సిందే. కేవలం ఆయా సందర్భాల్లోనే కాకుండా తమలపాకులను పాన్ లలో ఎక్కువ మొత్తంలో…
పౌష్టికాహార భద్రత కోసం బయోఫోర్టిఫైడ్ రకాల పంటలు..ఐసీఏఆర్ ప్రారంభించిన రెండు కార్యక్రమాలు
దేశంలోని ప్రజల పౌష్టికాహార భద్రత కోరకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే ఐసీఏఆర్ భారతదేశంలో రెండు నిర్దిష్ట కార్యక్రమాలను మొదలుపెట్టింది.…
2024 నాటికి దేశ రొయ్యల పరిశ్రమకు భారీ డిమాండ్ ,ఎగుమతి లో 5% వృద్ధి
2024 ఆర్థిక సంవత్సరంలో 5% వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. భారతదేశం, ఈక్వెడార్ మరియు వియత్నాం రొయ్యల యొక్క మొదటి మూడు అతి పెద్ద సరఫరాదారులుగా ఉండగా, US, EU మరియు చైనా రొయ్యల…
EPFO:పింఛన్ దారులకు శుభవార్త : అధిక పింఛన్ కోసం దరఖాస్తులకు గడువు పొడిగింపు.
అధిక పింఛను కోసం ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేదని బాధపడుతున్నారా, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును జూన్ 26 వరకు పొడిగించింది.…
సామాన్యులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన వంట నూనె ధరలు..
ప్రజలకు రాబోయే వివాహ సీజన్ లో ఇది మంచి శుభవార్త అనే చెప్పుకోవాలి. ఈ వార్తతో సామాన్యులు ఎంతగానో ప్రయోజనం పొందుతారు.…
భారీ వర్షాల వల్ల పంట నష్టాలు.. నిర్లక్ష్యంపై మండిపడుతున్న రైతులు
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించడంతో పాటు తెలంగాణలో భారీ పంట నష్టం వాటిల్లింది. గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వడగళ్ల వాన జిల్లాను అతలాకుతలం చేసింది.…
రైతులకు శుభవార్త: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు త్వరలో నష్ట పరిహారం అందుతుందని హామీ ఇచ్చిన CM
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.…
ఆధార్ కార్డు హోల్డర్లకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం
ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.…
తెలంగాణ కార్మికులకు శుభవార్త: రూ.5 లక్షల భీమా పథకం..
తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు మరొక శుభవార్త చెప్పింది. ఇటీవలి తెలంగాణ ప్రభుత్వం మే డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మరియు ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచిన విషయం మనకి తెలిసినదే.…
హిమాచల్లో పెద్ద ఎత్తున చనిపోతున్న ఇటాలియన్ తేనెటీగలు!ఆపిల్ ఉత్పాదన పై ఎలాంటి ప్రభావం చూపనుంది?
హిమాచల్ ప్రదేశ్లో 200,000 మంది రైతులు /తోటమాలులు యాపిల్స్ మరియు ఇతర పండ్ల చెట్లను పెంచుతున్నారు. వీరి జీవనాధారం పూర్తిగా ఉద్యానవనంపైనే ఆధారపడి ఉంది. యాపిల్ వ్యాపారం ద్వారా రాష్ట్రానికి ఏటా రూ.4,000 కోట్లకు…
భోజనం తర్వాత మామిడిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా!
భోజనం తర్వాత మామిడిపండు తినడం మంచిదేనా కాదా అని సందేహపడుతున్నారా? మామిడిపండ్ల విషయానికి వస్తే, వాటిని ఎప్పుడు, ఎంత మోతాదులో తినాలి అనే సందేహం ప్రజలకు ఎప్పుడూ ఉంటుంది.ఇది మంచిదా కదా అనే విషయాలు…
రైతన్నలకు శుభవార్త: తడిచిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ..
అనూహ్యంగా కురిసిన వర్షాలకు తెలంగాణ రైతాంగం సవాలక్ష పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత పది రోజులుగా ఈ రైతులకు చాలా కష్టంగా ఉంది…
Vermi Compost: వర్మీ కంపోస్టింగ్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మెళకువలు
వర్మీకంపోస్టు తయారీలో ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి వర్మీ కంపోస్టింగ్ అనేది సేంద్రియ పదార్థాన్ని (వ్యవసాయ వ్యర్థాలను) పోషకాలు అధికంగా ఉండే కంపోస్ట్గా మార్చడానికి వానపాములను ఉపయోగించే ప్రక్రియ.…
ప్రపంచ ట్యూనా దినోత్సవం 2023: ట్యూనా అంటే ఏమిటి మరియు వీటి ప్రాముఖ్యత తెలుసుకోండి..
ట్యూనా చేపల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 2న ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని జరుపుకుంటారు.…
TS EAMCET 2023 Hall tickets: EAMCET హాల్ టికెట్ విడుదల, లేట్ ఫీజు అప్లికేషన్ ఈరోజు చివరి తేదీ.
వివిధ విభాగాలకు సంబంధించిన EAMCET పరీక్షలు మే 10 నుండి ప్రారంభం కానుండగా, తెలంగాణ EAMET-2023 పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఉన్నత విద్యామండలి ఇటీవల విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను…
గుడ్ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ పెంచుతూ ఉత్తర్వులు..
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కార్మిక సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పదవీ విరమణ పొందిన వ్యక్తులకు డియర్నెస్ అలవెన్స్ (డిఎ) ఆమోదించింది.…
కేవలం 10-15 వేల పెట్టుబడితో నెలకు లక్ష వరకు ఆదాయం ఇచ్చే వ్యాపారాలు ఇవే
మీరు మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా, లేదా ఉన్న తక్కువ పెట్టుబడి తో ఈ వ్యాపారం చేస్తే లాభం ఉంటుంది అని ఆలోచిస్తున్నారా ,అయితే మీకు తక్కువ ఖర్చుతో కూడిన, అధిక లాభదాయకమైన…
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం..దీనివల్ల ప్రయోజనాలు మరియు నష్టాలు
ఇటీవలి కాలంలో రైతులు సాగుకు ఆధునిక పద్ధతులను అవలంబించి లాభాలను పొందుతున్నారు. తాజా ట్రెండ్లలో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది.…
రైతులకు శుభవార్త: రైతుల ఖాతాల్లో జూన్ మొదటివారంలో రైతుబంధు!
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల అయిన జూన్ మొదటి వారంలో తెలంగాణ రైతులకు రైతుబంధు నగదును అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.…
భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు.. మే 1వ తేదీ నుండి కొత్త రేట్లు అమలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ఉదయం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త అందించింది. ప్రభుత్వం ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించింది.…
సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తికి పెరుగుతున్న డిమాండ్! ఆదర్శంగా నిలుస్తున్న నెల్లూరు రైతులు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. అధికారిక వర్గాల ప్రకారం, 53,764 మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తూ 67,356 ఎకరాల్లో 18 రకాల పంటలను…
రైతులకు శుభవార్త: పాలిగాన్ టెక్నాలజీతో పోడు రైతులకు పోడు పట్టాలు..
ప్రభుత్వం తెలంగాణ రైతులకు శుభవార్త తెలిపింది. దాదాపు 4 లక్షల ఎకరాల భూమిని అర్హులైన రైతులకు పంపిణీ చేయనున్న ‘పోడు’ భూపంపిణీ ఫైలుపై ఆయన సంతకం చేశారు.…
కేవలం 100 రోజుల్లో 1.5 - 2 లక్షల ఆదాయం ఇచ్చే కూరగాయలు ఇవే
మీకు ఒక్క ఎకరం పొలం ఉంటే ఈ కూరగాయల సాగుతో కేవలం 100 రోజుల్లో రెండు లక్షలు సంపాదించవచ్చు. ఇవి తక్కువ రోజుల్లనో పంట చేతికి ఇస్తాయి. అదే సమయంలో కేవలం ఒక ఎకరం…
చిన్న వ్యాపారాలను ప్రారంభించాలి అనుకుంటున్నారా! PMEGP పథకంతో ప్రభుత్వ సహాయాన్ని పొందండి
MSME ప్రకారం ఈ పథకం ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దీర్ఘకాలిక ఉపాధి కోసం 40 లక్షల అవకాశాలను సృష్టిస్తుంది.…
Weather alert :హైదరాబాదులో ఆరెంజ్ అలెర్ట్ ఎపిలో రెడ్ అలెర్ట్
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై తేలికపటు నుండి భారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఉష్ణోగ్రతలు 22 నుండి 30 డిగ్రీల వరకు ఉంటాయి.…
ఆరెంజ్ అలెర్ట్: రాష్ట్రంలో 3 రోజులపాటు ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు..
రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి వరకు రాష్ట్రంలో 40 డిగ్రీల ఎండలతో సూర్యుడు మండిపడుతుంతుంటే, తెల్లవారుజాము నుండి వర్షాలు దంచికొడుతున్నాయి.…
మహిళలకు శుభవార్త: మహిళలకు రూ.2 వేలు విలువ చేసే న్యూట్రిషన్ కిట్లు..
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని గర్భిణీలకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పౌష్టికాహార కిట్లను అందజేస్తామని ప్రకటించిన మంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంతోషకరమైన వార్తలను తెలియజేశారు.…
Reverse dowry: ఆంధ్రలో నడుస్తున్న రివర్స్ కట్నం ట్రెండ్!కన్యాశుల్కం తిరిగి ఒచ్చిందా?
అమ్మాయికి సరైన సంబంధం చూసి త్వరగా పెళ్లిచేసి పంపడానికి అప్పట్లో ఆడపిల్ల తల్లిదండ్రులు ఒక యుద్ధమే చేసేవారు. అయితే ఇప్పుడు ఆ యుద్ధాలు అన్ని అబ్బాయి తరపు వాళ్ళు చేయాల్సొస్తుంది. ప్రస్తుతం పెళ్లి మార్కెట్…
హైదరాబాద్ :ఏప్రిల్లో దశాబ్దంలోనే మూడవ అత్యధిక వర్షపాతం నమోదు!
హైదరాబాద్ జిల్లాలో, గత 28 రోజులలో 49. 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, మొత్తం దశాబ్దంలో ఈ ఏప్రిల్ నెల మూడవ అత్యంత అధికమైన వర్షపాతం నమోదైనదిగా తెలుస్తుంది. సాధారణంగా ఎప్పుడు ఏప్రిల్ లో…
UPSC CAPF రిక్రూట్మెంట్ 2023: సెంట్రల్ అండ్ పోలీస్ ఫోర్స్లోని ఉద్యోగాలకు దరఖాస్తు నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) సెంట్రల్ అండ్ పోలీస్ ఫోర్స్లోని ఉద్యోగాలకు దరఖాస్తు నోటిఫికేషన్ ను విడుదల చేసింది .మొత్తం 322 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది . ఆసక్తికర యోగ్యమైన ఉద్యోగార్థులకు…
పుట్టగొడుగులు ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం అని మీకు తెలుసా?
పుట్టగొడుగు ఒక శిలీంధ్రం(fungi), కానీ దీనిని కూరగాయగా ఉపయోగిస్తారు, పుట్టగొడుగులు అనేక పోషకాలతో నిండి ఉంటాయి . ఇది చాలా తక్కువ కేలరీల ఆహార పదార్థం. ఇందులో ఫైబర్ , ప్రోటీన్ మరియు మినరల్స్…
సింహాన్ని పోలి ఉన్న దూడకు జన్మనిచ్చిన ఆవు! మరో వింత?
మధ్యప్రదేశ్ లో ఒక ఆవు సింహం పిల్లను పోలి ఉన్న దూడను ప్రసవించిన వార్త చాలా గందరగోళానికి దారితీసింది, ఈ అసాధారణ సంఘటనను చూసేందుకు ఆ ఉరి ప్రజలు తరలివచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని…
బెండకాయ తో మీరు ఊహించలేని ఆరోగ్య ప్రయోజనాలు!గుండె జబ్బు నుండి కాన్సర్ వరకు అన్నీ దూరం!
బెండకాయ మనందరం రోజు వంటల్లో తినే కూరగాయ, అయితే దీనిని తినడం వల్ల శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా.అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.…
రైతులకు శుభవార్త: తెలంగాణ లో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం, రూ. 1,962 మద్దతు ధర!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవల రైతుల వద్దనుండి యాసంగి మొక్క జొన్న పంట కొనుగోళ్లు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సారి కనీస మద్దతు ధర క్విన్టకు రూ. 1,962 ఇస్తున్నట్టుగా ప్రకటించింది.…
మహిళలకు శుభవార్త: మరో కొత్త స్కీం ప్రకటించిన CM జగన్,నెలకు 30 లక్షలు!
మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల అభ్యున్నతి కోసం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు అదనంగా, మహిళలు జీవనోపాధి పొందే అవకాశాలను విస్తృతం చేయాలని జగన్…
Mango: కృత్రిమంగా పండించిన మామిడి పళ్ళను మార్కెట్లో గుర్తించడం ఎలా ?
మామిడి పండ్లలో కాల్షియం కార్బైడ్ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని విస్తృతంగా వాడుతున్నారని, ఇది ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇటీవల ఆహార…
ఖాళీ కడుపుతో టీ తాగడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
చాలా మందికి ఉదయాన్నే ముందుగా టీ తాగడం అలవాటు. వాస్తవానికి, భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హాట్ పానీయం తాగకుండా తమ రోజును ప్రారంభించడాన్ని ప్రజలు ఊహించలేరు. కానీ, ఖాళీ కడుపుతో టీ…
హైదరాబాద్ ప్రజలకు శుభ వార్త: TSRTC ప్రకటించిన సూపర్ ఆఫర్స్
వేసవి కాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులకు టిక్కెట్ ధరలకు సంబంధించి TSRTC ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రయాణీకులపై ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నంలో, TSRTC సాధారణ ప్రయాణీకులకు T-24…
నిద్రపోవడంలో సమస్య/ నిద్రలేమి తో బాధపడుతున్నారా? దీన్ని ఇంట్లో తయారుచేసి వాడండి!
నిద్రలేమి అనేది నిద్ర రుగ్మత, ఇది ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఇది నిద్రపోవడానికి తగినంత అవకాశం ఉన్నప్పటికీ, నిద్రపోలేకపోవడం. దాదాపు 40% మంది ప్రజలు నిద్రలేమితో బాధపడ్తున్నట్టు…
ఆ ఒక్క సంఘటన ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ కు దారి తీసింది| "స్టోరీస్ ఆన్ వీల్స్"
అనన్య పోల్సాని అనే హైస్కూల్ విద్యార్థిని. దాని పేరే - స్టోరీస్ ఆన్ వీల్స్, ఈ నడిచే లైబ్రరీ ఇప్పుడు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ మొబైల్ లైబ్రరీలో వివిధ…
Fertilizer rates: మే నెల నుండి ఎరువుల ధరలు పెరగనున్నాయా? నిపుణుల అంచనా ఏంటి
మార్కెట్లో ఎరువుల లభ్యత మరియు ముడిసరుకు ధరలు పెరగడం వల్ల భారతదేశంలో ఎరువుల ధరలు మేలో పెరాగానున్నయని నిపుణుల అంచనా.…
Crop loss:మళ్లీ పంటను ముంచెత్తిన వానలు... నష్టాల్లో తెలంగాణ రైతులు!
కొన్ని వారాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల రైతులు వరుసగా రెండోసారి అకాల వర్షాల దుష్పరిణామాలను ఎదుర్కొన్నారు. వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి,…
AP INTER RESULTS 2023: ఎపి ఇంటర్ రిజల్ట్స్ విడుదల!
బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ (BIEAP) ఈరోజు అనగా ఏప్రిల్ 26వ తేదిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ( క్లాస్ 11) మరియు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం (క్లాస్ 12) ఫైనల్…
Heat Rash Remedies: వేసవిలో వేడి దద్దుర్లను నివారించేందుకు హోం రెమెడీస్
వేసవి కాలం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, ప్రజలకు వేడి దద్దుర్లు రావడం సాధారణం. వేసవిలో వచ్చే హీట్ రాష్, దీనిని హీట్ రాష్ లేదా ప్రిక్లీ హీట్ అని కూడా అంటారు, ఈ రోజు…
రైతులకు శుభవార్త: మే 10 కల్లా రైతు భరోసా డబ్బులు ఇవ్వనున్న జగన్
మే నెలలో రైతు భరోసా ఇంస్టాల్మెంట్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడంతో ఆంధ్ర ప్రదేశ్ రైతులకు సానుకూల సమాచారం అందింది.…
ఈ 5 పదార్ధాలు తింటే క్యాన్సర్ ను కొనితెచ్చుకున్నట్టే జాగ్రత్త!
ఈ రోజుల్లా ప్రతి ముగ్గురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది! భవిష్యత్తులో క్యాన్సర్ నుండి మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మీరు ఈరోజు నూనె జాగ్రత్తపడండి. కింద చెప్పబడిన 5 ఉత్పత్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని శాస్త్రీయంగా…
Haircare: ఉల్లిపాయతో జుట్టుకి ఎన్ని లాభాలో తెలుసా?
జుట్టు పెరుగుదలను మెరుగుపరచడం, చుండ్రును తగ్గించడం మరియు హెయిర్ ఫోలికల్స్ను పోషించడం వంటి అనేక రకాల ప్రయోజనాలను ఉల్లిపాయలు కలిగి ఉంటాయి అని ఎన్నో నిరూపణలు జరిగాయి.…
సాధారణ ఆటోని గ్రీన్ ఆటో గా మార్చిన ఆటో-బాబు! ఏం చేసాడో తెలుసా
తిరుపతిలో తన ఆటోలో చిన్న మొక్కలు, తీగలు పెంచుతూ గ్రీన్ ఆటోగా మార్చిన ఆటో డ్రైవర్ ,బాబు ఇంటర్నెట్లో ప్రస్తుతం ట్రెండింగ్. సాధారణ ఆటోని గ్రీన్ ఆటోగా మార్చడానికి వెనుక ఉన్న కథ ఏమిటి?…
గర్భిణీ స్త్రీలకు కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత సేవలు ఏమిటి?
తల్లి మరియు శిశు ఆరోగ్య పథకం (MCH) భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చే నిర్వహించబడుతుంది, ఇది గర్భిణీ స్త్రీలు మరియు ఆరు సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలకు ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తుంది…
పచ్చని బంగారం - అజోల్లా! పశువులకు సరైన పోషకాహారం,పెంచడం ఎలా ?
అజొల్లాను పశువులకు చక్కని పోషకాహారం అని , ఆవు, గేదె, గొర్రెలు, మేక మరియు కుందేలు వంటి జంతువులకు మేతగ తినిపించవచ్చని అనేక అధ్యయనాలు చూపించాయి,…
టాయిలెట్ లో వెల్లుల్లి వేస్తే ఏమవుతుందో తెలుసా?
టాయిలెట్లో వెల్లుల్లి రెబ్బను ఎందుకు పెట్టాలి అని మీరు బహుశా ఆశ్చర్యపోతున్నారా .వెల్లుల్లి సహజమైన దివ్యౌషధం! ఇది క్రిమిసంహారక మరియు శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటుంది…
50 గ్రాముల బంగారం కోసం 22 ఏళ్ళు పోరాడాడు, మొత్తానికి సాధించాడు
22 ఏళ్ల కోర్టు పోరాటం తర్వాత ఎట్టకేలకు శ్యామ్ లవానియా తన బంగారాన్ని సాధించాడు. మథురకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి 2001లో కొనుగోలు చేసిన కూల్డ్రింక్ సీసా మూత కింద 50 గ్రాముల…
చర్మం వృద్ధాప్యం మరియు ముడతలను సహజంగా ఎలా నివారించాలి?
మన వయస్సు పెరిగే కొద్దీ, మన చర్మం ముడతలు, సన్నని గీతలు, నల్లని మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను చూపడం ప్రారంభిస్తుంది. కొన్ని సాధారణ చర్మ సంరక్షణ చిట్కాలు , ముఖ చర్మం యొక్క…
అరటిసాగు చేస్తున్నారా! అధిక దిగుబడుల కోసం ఈ మెళకువలను తెలుసుకొండి
ఏడాది పొడవునా రాష్ట్రంలో అరటి సాగుకు అనుకూలంగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తూ దాదాపు 63 లక్షల టన్నుల అరటి ఉత్పత్తిని సాధిస్తూ దేశంలోనే మన రాష్ట్రం…
మన ఆరోగ్యానికి గాడిద పాలు మంచివా లేదా చెడ్డవా? ఇప్పుడే తెలుసుకోండి
మార్కెట్ లో గాడిద పాలకు అధిక డిమాండ్ ఉంది మరియు ఈ పాలు ముఖ్యంగా ఆన్లైన్లో బాగా అమ్ముడవుతున్నాయి. గాడిదలు ఈక్విడే కుటుంబానికి చెందినవి, అందుకే అవి బాగా ప్రాచుర్యం పొందాయి.…
ఈ రకం కోడి గుడ్డు 100 రూపాయలు! మీరు దానిని పెంచగలరా?
వ్యవసాయంతో పాటు, భారతదేశంలోని రైతులు పశుపోషణ మరియు కోళ్ల పెంపకం కూడా పెద్ద ఎత్తున చేస్తారు. భారతదేశంలో ప్రజలు చాలా ఉత్సాహంగా చికెన్ మరియు గుడ్లు తింటారు.…
ఈ నిమ్మరకం సాగుతో అధిక లాభాలు..
హజారీ జాతి నిమ్మకాయతో ప్రజలు బాగా సంపాదిస్తున్నారు. హజారీ రకం నిమ్మకాయకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, తద్వారా మీరు దీన్ని పండించడం ద్వారా ప్రతి సంవత్సరం సులభంగా లక్షలు సంపాదించవచ్చు.…
Poultry: మండే ఎండల ప్రభావం కోళ్లపై పడకుండా చేయడం ఎలా?
వేసవిలో విపరీతమైన వేడి కారణంగా దేశవాళీ కోళ్లు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని నివారించేందుకు దేశీయ కోళ్ల పెంపకంలో నిమగ్నమైన వ్యవసాయ పారిశ్రామికవేత్తలు కొన్ని చర్యలు తీసుకుంటే కచ్చితంగా నష్టాన్ని నివారించవచ్చు.…
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా!
కొబ్బరి నీరు అనేది సహజ ఎలక్ట్రోలైట్-రిచ్ డ్రింక్, ఇది శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి మరియు శరీరంలోని ద్రవాలను తిరిగి నింపడానికి సహాయపడుతుంది.…
T7 ట్రాక్టర్: ఆవు పేడతో నడిచే ట్రాక్టర్! పూర్తి వివరాలు ఇవే!!
ఈ అద్భుతమైన ఆవు పేడ ట్రాక్టర్కు న్యూ హాలండ్ T7 అని పేరు పెట్టారు. ఈ ట్రాక్టర్ వ్యవసాయ పనులకు ఉత్తమ ఎంపికగా నిలిచింది. దీన్నీ నడపడాకి నిపెట్రోల్ లేదా డీజిల్ అవశరం లేదు…
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఎముకలకు చాల ప్రమాదం! ఎముకల బలానికి ఎం తినాలి?
నిశ్చల జీవనశైలి మరియు అవసరమైన పోషకాలను సరిగ్గా తీసుకోకపోవడం వంటి అనేక కారణాల వల్ల, చాలా మంది తమకు తెలియకుండానే తమ ఎముకల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు.…
నాలా లో జీడిపప్పు కిలో 30/- రూ. అనే వార్త అబద్దమా ?అసలు నిజమేంటి?
నాలా గ్రామం లో 20-30/- రూపాయలకే జీడిపప్పు కొనుకోవచ్చు అనే వార్త బాగా వైరల్ అయింది, అయితే అది ఎంత వరకు నిజం? అసలు అలా అక్కడ అమ్ముతుంది మంచి రకమైన జీడిపప్పు ఎనా…
కిలో క్యాప్సికం ధర రూ.1..ధర లేక రోడ్డున పడేసిన రైతులు.. ఎక్కడో తెలుసా?
పంజాబ్లో క్యాప్సికం ధరలు భారీగా తగ్గాయి. వ్యాపారులు రైతుల నుంచి కిలో రూ.1 చొప్పున క్యాప్సికం కొనుగోలు చేస్తున్నారు.…
ఫోన్ పోయిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్ సేఫ్..
నేటికాలంలో సెల్ ఫోన్ కూడా మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే మనకి ఎటువంటి పని జరగట్లేదు.…
అల్లం సాగుతో మంచి లాభాలు..
వరి మరియు గోధుమ వంటి సాంప్రదాయ పంటలను పండించడం ద్వారా మాత్రమే మంచి ఆదాయాన్ని పొందవచ్చని రైతులు భావిస్తున్నారు.…
50 వేలకు బంగారం రేట్లు భారీగా పతనమయ్యే అవకాశం.. కారణాలు తెలుసా!
బంగారం ధర భవిష్యత్తులో ఇంకా కిందకి వచ్చే అవకాశం ఉందని, అంటే మల్లి 50 వేలకు రేట్లు పడిపోయే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు, కారణాలు ఏంటో చుస్తే మీరు కూడా నిజమే…
అక్షరాలా కోట్ల రూపాయలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప..
భూమిపైనా కాకుండా వేరే గ్రహాల పైన జీవరాసులు ఉన్నాయా అని ఆలోచిస్తాం. కానీ మనకు భూమిపైన ఉన్న సముద్రంలో ఉండే జీవరాసుల గురించి తెలియదు.…
ఆధార్ కార్డు ఉంటే చాలు.. 5 నిమిషాల్లో రూ.2 లక్షల వరకు లోన్ పొందవచ్చు
నేటికాలంలో బ్యాంక్ ద్వారా లోన్ పొందాలి అంటే అదో పెద్ద పనిగా మారింది. లోన్ పొందడం అంత సులువైన పని కాదు.…
రైతులకు శుభవార్త: ఆర్బీకేల ద్వారా చేప పిల్లల సరఫరా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల ఇప్పటికే రైతుల కొరకు విధానాలను మరియు ఎరువులను పంపిణి చేస్తుంది.…
ఎండాకాలం అని ఫ్రిజ్ వాటర్ తెగ తాగేస్తున్నారా ? అయితే జాగ్రత్త !!
చల్లటి నీటిని తాగడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుందనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఫ్రిజ్ వాటర్ తాగడం వాళ్ళ కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య నష్టాలు చూద్దాం…
ఏపీలో 662 స్కూళ్లు పీఎంశ్రీ పాఠశాలలుగా ఎంపిక.. ఆమోదించిన కేంద్ర విద్యాశాఖ
రాష్ట్రంలోని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందనే అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 662 ప్రభుత్వ పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలల పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.…
ప్రపంచ స్థాయిలో అవార్డులు అందుకున్న హైదరాబాద్ బాలుడు..కేవలం 18 నెలల వయసు!
ఇంకా పూర్తిగా 2 ఏళ్ళు కుడా దాటలేదు ఈ చిన్నారి కి, అప్పుడే ప్రపంచ స్థాయి లో అవార్డులు అందుకుంటూ అందరిని ఆకట్టుకుంటున్నాడు, నోరువెళ్ళ బెట్టేలా చేస్తున్నాడు . హైద్రాబాదుకు చెందిన అర్హాన్ సాయి…
నిమ్మకు ఫుల్ డిమాండ్.. ఆకాశాన్నంటుతున్న నిమ్మ ధరలు
వేసవి కాలం వచ్చింది అంటే చాలు నిమ్మకు డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఈ వినియోగం అనేది వేసవి కాలంలో మరింతగా పెరుగుతుంది.…
కేంద్రం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రజలందరికీ మంచి ఆహార అలవాట్లను నేర్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.…
ఒక్కసారిగా తగ్గిన ధరలు.. ఆందోళనలో రైతులు
భారతదేశంలో ప్రధానంగా పండించే పంటల్లో మిరప పంట కూడా ఒకటి. దేశంలోనే ఈ మిరప సాగులో ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలిచింది.…
జనాభాలో చైనాను అధిగమించిన భారతదేశం.. ఐక్యరాజ్య సమితి కొత్త డేటా..
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యుఎన్ఎఫ్పిఎ) తాజా డేటా ప్రకారం ఇప్పుడు చైనా కంటే భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు.…
గంజాయి పంటను చట్టబద్ధం చేయనున్న ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా?
చట్టం ప్రకారం గంజాయిని పెంచడం మరియు రవాణా చేయడం చట్టవిరుద్ధం. అయితే ప్రభుత్వం పంట సాగుకు అనుమతిస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోచ్చు.…
రైతులకు శుభవార్త: రైతులకు అందుబాటులోకి 'నానో డీఏపీ'..కేవలం రూ.600లకే
ఇఫ్కో సంస్థ రైతులకు శుభవార్త చెప్పింది. ఇటీవలి ఈ సంస్థ నానో యూరియా ని విడుదల చేసిన సంగతి మనకి తెలిసిన విషయమే. దీని మాదిరిగానే నానో డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్పేట్)ని రైతులకు అందుబాటులోకి…
రమేష్ రామచంద్రన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ క్రిష్-ఇ – ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్, M&M లిమిటెడ్తో సంభాషణలో...
కృషి జాగరణ్తో జరిగిన చర్చలో, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు క్రిష్-ఇ – ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్, M&M లిమిటెడ్ హెడ్ రమేష్ రామచంద్రన్ వారి క్రిష్-ఇ బ్రాండ్, దాని ప్రారంభం, ఉద్దేశ్యం మరియు…
గుడ్ న్యూస్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం మంజూరు..
ఇటీవలి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పడ్డాయి. ఈ అకాల వర్షాలతో రైతులకు పండించిన పంటలు అధిక మొత్తంలో నష్టపోయాయి.…
వెదర్ అలర్ట్.. రాష్ట్రంలో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..!
ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండుతున్నాయి, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. వేడి గాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.…
Railway Job Notification|రైల్వే లో 238 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... అర్హత వివరాలు ఇవే!
ఇండియన్ రైల్వేస్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం…
సెప్టెంబర్ నుండి రాజధానిగా విశాఖ..? సీఎం సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నెల నుండి విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తానని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.…
గుడ్న్యూస్ .. త్వరలో తెలంగాణాలో కొత్త పెన్షన్లు!
తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలంగాణ గ్రామీణాభివృది శాఖ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు హన్మ కొండలో జరిగిన ఆత్మీయ సంమ్మేళనం లో వెల్లడించారు .…
విదేశాల్లో మన 'బంగినపల్లి' మామిడి పండ్లకు మంచి క్రేజ్..
మామిడి పండ్లు చాలా మంది ఇష్టపడే ఒక రకమైన పండు మన బంగినపల్లి. ఈ బంగినపల్లి మామిడికి రుచి, సువాసన మరియు రూపంలో ఏ మామిడిపండు సాటి రాదు.…
నిధులు లేకే జగనన్న వసతి దీవెన వాయిదా..? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి మరియు విద్యదివేన వంటి పథకాలు అమలులో ఉన్నాయి.…
ప్రజలకు గమనిక: నేటి నుంచి కోవిడ్ బూస్టర్ డోస్..అందుబాటులోకి 5 లక్షల వ్యాక్సిన్లు
కరోనా వైరస్ దేశ వ్యాప్తముగా విజృంభించి దాదాపు నాలుగు ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టడంతో జనాలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు కానీ కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ప్రజలు ఇంట్లో నుంచి రావడానికి…
రైతులకు గుడ్ న్యూస్: ఆర్బీకేల ద్వారా తక్కువ ధరలకే మిర్చి విత్తనాలు..
రైతులకు ప్రభత్వం శుభవార్త చెప్పింది. ఇప్పుడు రైతులకు మిరప విత్తనాలు ఆర్బీకేల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. మార్కెట్ మిర్చి ధరలు బాగుండడంతో మిరప విత్తనాల ధరలు భారీగా పెరిగాయి.…
వామ్మో.. ఎంత పెద్ద ముక్కు.. ప్రపంచంలోనే పొడవైన ముక్కు మనిషి !
సాధరణంగా ముక్కు 2 నుంచి 2. 5 అంగులాలు ఉంటుంది ఏ మనిషికైనా అయితే ఇంగ్లాండ్లో ఒక్కపుడు నివశించే వ్యక్తికి ఏంటటే 7.5 అంగుళాల పొడువు ఉండేది ఇప్పటి వరకు ఈ రికార్డును 300…
వ్యాయామం చేసిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
రోజూ వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకు చిన్నప్పటి నుండే వ్యాయామం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి.…
రీల్స్ చేయడం వచ్చా అయితే 1 లక్ష బహుమతి .. ప్రభుత్వం బంపర్ ఆఫర్ !
మీకు సోషల్ మీడియా లో రీల్స్ చేయడంలో ఆశక్తి వుందా అయితే మీకోసం అదిరిపోయే వార్త .. తెలంగాణ ప్రభుత్వం గత 9 సంవత్సరాలలో హైదరాబాద్ లో జరిగిన మార్పులపై #HappeningHyderabad పై 60…
పత్తి ధర తగ్గడం తో పత్తిని ఇంట్లో నిల్వ చేస్తున్న రైతులు ...
గత సంవత్సరం రూ . 8000 నుంచి రూ . 8500 వరకు పలికిన పత్తి ధర ఈ సంవత్సరం రూ . 5000 నుంచి గరిష్టంగా రూ . 6500 వరకు పలికింది…
ఇక సిలిండర్ అవసరం లేదు, బయో గ్యాస్ వచ్చేసింది!
గ్యాస్ ధర పెరుగుతుండడంతో,ప్రత్యామ్నాయం గా గ్యాస్ కుక్కర్లు మరియు ఓవెన్లను ఉపయోగించడం కొనసాగిస్తే, కరెంట్ , డబ్బు రెండూ వృధా అవుతుందని కొంతమంది ఆందోళన చెందుతున్నారు.…
జన్ ధన్ ఖాతాదారులకు శుభవార్త: రూ.1.3 లక్షల బెనిఫిట్స్ తో పాటు రూ.10 వేలు..
దేశంలోని ప్రజలు కొరకు ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అలాంటి పథకాల్లో ఒకటి ఈ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన.…
పకడ్బందీ గ ధాన్యం కొనుగోళ్లు..
తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి రాష్ట్రంలో ఎన్నడూ ఊహించని విధంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగు అయ్యింది , ఇప్పటికే కొన్ని జిల్లలో వరి…
గుడ్ న్యూస్: గ్రామ మరియు వార్డు 'సచివాలయ' ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన ప్రభుత్వం!
గ్రామా మరియు వార్డు సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డు సిబ్బందికి ప్రొబేషన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.…
పోస్ట్ ఆఫీస్ పథకం: కేవలం రూ.30 పొదుపుతో రూ.5 లక్షలు..!
మీరు పిపిఎఫ్ లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కలిగి ఉంటే, అలా చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు ఆన్లైన్లో ఖాతాను తెరవవచ్చు లేదా మీరు పోస్టాఫీసును సందర్శించి, పథకం గురించి ప్రతినిధితో మాట్లాడవచ్చు.…
ఈ స్టవ్ మీ ఇంట్లో ఉంటే ఇక గ్యాస్, కరెంటు తో పనే లేదు, జీవితాంతం డబ్బు ఆదా !
గ్యాస్ ధర పెరుగుతుండడంతో,ప్రత్యామ్నాయం గా గ్యాస్ కుక్కర్లు మరియు ఓవెన్లను ఉపయోగించడం కొనసాగిస్తే, కరెంట్ , డబ్బు రెండూ వృధా అవుతుందని కొంతమంది ఆందోళన చెందుతున్నారు.దీనికి పరిష్కారంగా , గ్యాస్ లేదా ఇండక్షన్ ఉపయోగించని…
LIC జీవన్ తరుణ్ పాలసీ: కేవలం రూ. 150 పొదుపుతో పిల్లల భవిష్యత్తు భద్రం !
ఈ రోజుల్లో భారతదేశంలో అనేక రకాల పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి, అయితే అధికమంది ఇప్పుడు పోస్టాఫీస్ మరియు LIC చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు LIC దేశంలోనే అధిక మొత్తంలో వినియోగదారులను…
ఐఆర్సిటీసి వినియోగదారులకు హెచ్చరిక.. యూజర్లు ఆ యాప్ వాడొద్దు..
భారతదేశంలో ప్రతిరోజు లక్షల మంది ప్రజలు రైలులో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చాలా మంది ప్రజలు ట్రైన్ టిక్కెట్ల కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు.…
కొండెక్కిన మిర్చి విత్తనాల ధర.. కిలో రూ. లక్షన్నర , బంగారం కూడా పనికి రాదు !
మిర్చి పంటతో లక్షల్లో ఆదాయం సంపాదించడం పక్కనపెడితే .. మిర్చి పంట సాగుకు అయ్యే పెట్టుబడి రోజు రోజుకు పెరిగిపోతుంది రోజువారీ కూలీ ఖర్చుల నుంచి మొదలుకొని పెట్టే పెట్టుబడి రోజు రోజుకు ఖర్చులు…
పడిపోయిన ధరలు.. నష్టాల్లో రైతులు
ఈ ఏడాది రైతులకు పంటలు అంతగా కలిసి రాలేదు. మొన్నటి వరకు పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా పంటను రైతులు నష్టపోయారు.…
కూలర్ కంటే చౌకైన ఏసీ.. చాలా తక్కువ ధరకే పోర్టబుల్ ఏసీ
దేశంలో భానుడి భగభగలు ఇప్పటికే మొదలైయ్యాయి. ఉదయం 8 గంటలకే కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిపోతుంది. అస్సలే విద్యార్థులకు ఇది పరీక్షల కాలం.…
ఫసల్ భీమా యోజన పునఃరూపకల్పన కు కేంద్రం కసరత్తు!
వివిధ కారణాలతో పంట నష్టపోయిన రైతులకు భీమా కవరేజీ అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఫసల్ భీమా యోజన వివిధ కారణాలతో కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో పథకాన్ని పునఃరూపకల్పన…
టమోటాలో మంచి దిగుబడుల కోసం సాగు విధానం మరియు నిర్వాహణ
భారతీయ వంటకాల్లో టమాటాలకి ఎంత ప్రాధాన్యం ఉంది. భారతీయులు ఏ వంట చేసిన అందులో ఖచ్చితంగా టమాటాలు ఉండాల్సిందే.…
మిర్చి పంటకు నీరు ఇవ్వాలని రైతుల డిమాండ్: నరసరావుపేటలో నిరసనకు పిలుపు !
నాగార్జున సాగర్ కుడి కాలువ కింద రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 18న పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కన్నా…
గుడ్ న్యూస్: 26న ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం !!
ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి మరియు విద్యదివేన వంటి పథకాలు అమలులో ఉన్నాయి.…
కంటి చూపు మెరుగుపడాలా? అయితే ఈ ఆహార పదార్ధాలను తీసుకోండి..
నేటి కాలంలో ప్రతి ఒక్కరికి ఒత్తిడి పెరిగిపోయింది. దానితోపాటు పిల్లలు మరియు పెద్దలు కూడా ఎక్కువ సమయం ఫోన్లు, టీవీ చూడటంలోనే గడిపేస్తున్నారు.…
అంతరిక్షంలో పండించిన టొమాటో భూమికి తీసుకురానున్న శాస్త్రవేత్తలు!
అంతరిక్షం లో అద్భుతాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఎల్లపుడు ప్రయత్నిస్తుంటారు , విశ్వంపై మానవ మనుగడకు కావాల్సిన అన్ని పరిశోధనలు చేస్తూనే వున్నారు , అంతరిక్షములో ప్రయోగం చేసిన ఒకటైన కూరగాయల పెంపకం గురించి మనం…
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త: అమృత్ కలశ్ పునరుద్ధరించిన ఎస్బీఐ..
ఎస్బీఐ సంస్థ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎస్బీఐ లో ఉన్న తమ పాత ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీం అయిన `అమృత్ కలశ్` పథకాన్ని పునరుద్ధరించింది.…
రైతులకు గమనిక.. వెంటనే నమోదు చేసుకోండి..
వ్యవసాయ శాఖ రైతులకు ముఖ్యమైన విషయాన్ని తెలిపింది. పసుపు పంటను సాగు చేస్తున్న రైతులు వెంటనే సీఎం యాప్లో నమోదు చేసుకోవాలని సూచించింది.…
అధిక లాభాలు తెచ్చిపెడుతున్న మల్చింగ్ గురించి తెలుసా ?
రైతులు సంప్రదాయ పంటలను పండిస్తున్నపుడు అధిక దిగుబడులను పొందడానికి కొత్త పద్ధతులను పాటిస్తూ ఉండాలి. ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో అనేక సమస్యలు వస్తున్నాయి.…
హైదరాబాద్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ !
హైదరాబాద్ నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డ్ లో కాంట్రక్టు ప్రాతిపదికన 4 కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది హైదరాబాద్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది .…
పెరుగుతున్న పత్తి ధరలు.. రైతులకు ఊరట
ఈ సంవత్సరం పత్తి రైతులకు అంతగా కలిసి రాలేదు తగ్గినా దిగుబడి , కలిసిరాని మద్దతుధరతో రైతులు నష్టపోయారు అయితే అధిక దిగుబడి రాకపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ విత్తనాలు…
రాష్ట్రంలో నాలుగు రోజులు వానలు.. వాతావరణ శాఖ సూచనలు జారీ !
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి మరో వైపు కొన్ని చోట్ల రాత్రి అయితే వర్షాలు కురుస్తున్నాయి దీనితో రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొంది , మరోవైపు రానున్న 4 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ…
శరీరంలో రక్త ప్రసరణ పెరగడం కోసం ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి..
తక్కువ ప్రసరణ ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్య. కారణాలు ఊబకాయం, ధూమపానం, మధుమేహం మరియు రేనాడ్స్ వ్యాధి.…
ఇప్పుడు CRPF ఉద్యోగ నియామక పరీక్షా తెలుగు తో సహా 13 బాషలలో ..
సీఆర్పీఎఫ్ పరీక్షను తమిళంతో సహా 13 భాషల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించిన కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా ప్రకటించారు . కేంద్ర ప్రభుత్వ సాయుధ దళాల కానిస్టేబుల్ పరీక్ష తమిళం, మలయాళం, కన్నడ మరియు…
నిమ్మతోటల్లో అధిక దిగుబడులకు మరియు పూత నియంత్రణ యాజమాన్యం..
తెలుగు రాష్ట్రాల్లో నిమ్మపంటను అధికంగానే సాగు చేస్తారు. వేసవికాలం వచ్చిందంటే చాలు నిమ్మకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. అలాంటి ఈ నిమ్మచెట్లకు దిగుబడి ఎలా పెంచాలో తెలుసుకుందాం.…
మీరు మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయకుంటే సమస్యలు తప్పవు !
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ప్రతి వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత వారి ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి .…
రైతులకు పంట దిగుబడిని పెంచడం కోసం 'కిసాన్ జిపిటీ'..
రైతులకు అందుబాటులో 'కిసాన్ జిపిటీ'. ఈ కిసాన్ జిపిటీ అనేది చాట్జిపిటి మరియు విస్పర్ ఆధారంగా రూపొందించిన ఎఐ -ఆధారిత చాట్బాట్.…
అధికారం లో రాగానే 2 లక్షలు రుణమాఫీ !
మంచిర్యాల జిల్లా నస్పూర్ లో కాంగ్రెస్ జై భారత్ సత్యాగ్రహ సభ నిర్వహించింది కాంగ్రేస్ పార్టీ ఈ సభకు కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క…
దేశం లో తగ్గిన పాల ఉత్పత్తి .. పెరుగుతున్న ధరలు !
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు అయితే ప్రస్తుతము ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేక పాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి , 2022 సంవత్సరంలో భారతదేశం 221 మిలియన్…
రైతులపై అధన చార్జిల భారం..హమాలీ చార్జిలు ఎంతంటే?
రైతులు పంటలను పండించడానికి అనేక కష్టాలు పడుతున్నాడు. వాతావరణ పరిస్థితులు సహకరించక, అలా పండించిన పంటకు మార్కెట్ ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…
రైతులకు తీరని కస్టాలు.. కిలో టమాటా రూ.5
టమాటా పంటను పండించిన రైతులు నష్టపోతున్నారు. రైతులకు కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో నష్టాలపాలాలుతున్నారు.…
రైన్ అలెర్ట్: పిడుగులతో కూడిన భారీ వర్షాలకు ఛాన్స్..
హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి వరకు హైదరాబాద్ లో 40 డిగ్రీల ఎండలతో సూర్యుడు మండిపడుతుంతుంటే, తెల్లవారుజాము నుండి వర్షాలు దంచికొడుతున్నాయి.…
పాల ఉత్పత్తిలో నంబర్వన్గా ఉన్న ఇండియా.. ఇక విదేశాల నుండి దిగుమతులు తప్పవా?
మన భారతదేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు కారణం 1970లో జరిగిన శ్వేత విప్లవం. ఈ శ్వేత విప్లవం ద్వారా దేశంలో పాల ఉత్పత్తులు అసాధారణంగా పెరిగాయి.…
కిలో రేషన్ బియ్యం రూ.10.. రైస్ మిల్లులకు తరలింపు
దేశంలో మరియు రాష్ట్రంలో పేద ప్రజలు ఆహార విషయంలో ఇబ్బందులు పడకూడదని వారికి ప్రభుత్వం ఉచితంగా బియ్యం, గోధుమలు, చక్కెర వంటి కొన్ని నిత్యవసర సరుకులను పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో పంపిణి చేస్తుంది.…
పేదప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..ఆదేశాలు ఇచ్చిన సీఎం
ఆంధ్రప్రదేశ్ లోని పేద ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రతి పేద 2వాడికి ఇల్లు ఉండాలని ప్రభుత్వం పేదవారికి ఇల్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రిగారు చెప్పిన విషయం మనకి తెల్సిందే.…
శరీరానికి కావలసిన ప్రోటీన్స్ కోసం ఈ ఆహార పదార్ధాలను తీసుకోండి..
మనకు ప్రోటీన్స్ చాలా అవసరం. శరీరం యొక్క సరైన అభివృద్ధిలో ప్రోటీన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ పొందడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.…
ఇప్పుడు వినియోగదారుడే స్మార్ట్ఫోన్లలో కరెంట్ బిల్లు చూసుకోవచ్చు..
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లలో మీటర్ రీడింగ్లను తీసుకొని తక్షణమే బిల్లులను స్వీకరించడానికి వీలు కల్పించే ఆండ్రాయిడ్ అప్లికేషన్ను అభివృద్ధి చేసింది.…
ఒక్క మామిడిచెట్టుకు 300 రకాల పండ్లు..అద్భుతం సృష్టించిన తాత
సాధారణంగా మనకి తెలిసినంతవరకు ఒక మామిడి చెట్టుకు ఒక రకం కాయలు కాస్తాయి. కొన్ని చోట్ల ప్రయోగాలు చేసి ఒక మామిడి చెట్టుకు మూడు లేదా నాలుగు రకాలు కాస్తాయి.…
చెరకు లో నాణ్యమైన విత్తనోత్పత్తికి మెళకువలు!
మన రాష్ట్రంలో చెరకు పంటను సుమారు 21 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తూ, 16 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి చేస్తున్నాము. చెరకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, బగాస్సె, మొలాసెస్ మరియు…
రూ. 700 కే బ్యాగ్ ఎరువు .. మార్కెఫెడ్ కొత్త ఆవిష్కరణ !
దేశంలో రసాయన ఎరువుల వినియోగం తగ్గించి దానికి ప్రత్యామ్నాయంగా రసాయన ఎరువులకంటే ప్రభావవంత మైన జీవ ఎరువులను రైతులు వినియోగించే విధంగ ప్రోత్సహించేందుకు గాను మార్కెఫెడ్ చర్యలు చేపట్టింది , త్వరలో రైతులకు తక్కువ…
రైతులకు శుభవార్త: భారీగా పెరిగిన పత్తి ధర..
ఈ సంవత్సరం పత్తి రైతులకు అంతగా కలిసి రాలేదు తగ్గినా దిగుబడి , కలిసిరాని మద్దతుధరతో రైతులు నష్టపోయారు అయితే అధిక దిగుబడి రాకపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ విత్తనాలు…
గుడ్ న్యూస్: ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ లో యూపిఐ పేమెంట్స్ చేయవచ్చు..
క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా యూపిఐ చెల్లింపుల కోసం ఐసిఐసిఐ బ్యాంక్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (ఇఎంఐ) సదుపాయాన్ని ప్రవేశపెట్టింది, ఇది కస్టమర్లు వాయిదాలలో వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయడం సులభం…
తెలంగాణాలో భానుడి భగభగలు.. వాతవరణ శాఖ హెచ్చరిక !
తెలంగాణాలో భానుడి భగభగలు మొదలైయ్యాయి ఉదయం 8 గంటలకె కొన్ని ప్రాంతాలలో 35 డిగ్రీలు దాటిపోతుంది ఉష్ణోగ్రత గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ…
పతనమైన ఉల్లి ధర.. ఇప్పుడు కిలోకి ఎంతనో తెలుసా!
మార్కెట్లో ఉల్లి ధర ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఉల్లి రైతులు నష్టానికి గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిపాయల ధర రోజు రోజుకూ పడిపోతోంది.…
రెండు లక్షలు పలికిన ఆవు ధర .. పూటకు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో తెలుసా ?
ఇటీవలి కాలంలో ఎంత కాదన్నా పెరిగిన ధరలతో ఆవు లేదా గేదెల ధర మహా అయితే లక్ష దాక ఉంటుంది , అయితే మహారాష్ట్ర ర్దన్వాడి(ఇందాపూర్లో) రైతు అనిల్ థోరట్కు చెందిన సంకర జాతి…
మిర్చి :నాణ్యత సాకుతో తగ్గిస్తున్న ధరలు .. ఆందోళనలో రైతులు !
మిర్చి పంటను వేయాలంటేనే భయపడేవిదంగా తెగుళ్ళ సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి ఇదే క్రమంలో తెలంగాణ లో గత ఏడాది ఖమ్మంలో 35 వేలు పలికి రికార్డు సృష్టించగా ఈసారి దేశీయ రకం మిర్చి ఏకంగా…
ఈ నామ్ సైట్ హ్యాక్ అవ్వడంతో నష్టపోయిన రైతులు..
దేశంలోని రైతుల కొరకు కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ఈ-నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.…
40 ఏళ్లకే 44 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ!
ఆఫ్రికా ఖండం లో ఉగాండా దేశానికి చెందిన మరియం అనే మహిళకు అతనికి చిన్న వయసులోనే పెళ్లయింది. అంటే మరియమ్ కు 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. దీంతో ఆమె 13…
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్లో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. సాధారణంగా ముఖ్య రాజకీయ నేతల పర్యటన ఉన్న లేదా ఎటువంటి వేడులకు జరుగుతున్నా, ఆ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తారు.…
అత్యంత ఖరీదైన మామిడి పండు ఏదో తెలుసా?
వేసవి అనగానే గుర్తుకు వచ్చేది మామిడి పండు అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు ఏంటో తెలుసా? ఈ ఖరీదైన మామిడిని జపాన్లోని మియాజాకి నగరంలో పండిస్తున్నారు. ఈ మామిడిని 'తాయో నో…
9 కోట్లకు పైగా పుస్తకాల ఉచిత ఆన్లైన్ లైబ్రరీ!
నేషనల్ డిజిటల్ లైబ్రరీ అనేది విద్య మరియు పరిశోధన ప్రయోజనాల కోసం ప్రజలకు అందుబాటులో ఉన్న పుస్తకాలు, పత్రికలు, మాన్యుస్క్రిప్ట్లు మరియు ఇతర వస్తువుల యొక్క డిజిటల్ సేకరణ.…
నేడు మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్ ఈబీసీ నేస్తం డబ్బులు..
ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి మరియు విద్యదివేన వంటి పథకాలు అమలులో ఉన్నాయి.…
మార్కెట్లో పెరిగిన పత్తి ధర క్వింటాకు రూ. 8100
ఈ సంవత్సరం పత్తి రైతులకు అంతగా కలిసి రాలేదు తగ్గినా దిగుబడి , కలిసిరాని మద్దతుధర తో రైతులు నష్టపోయారు అయితే అధిక దిగుబడి రాకపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ…
రైతులకు శుభవార్త: త్వరలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ డబ్బులు..
రైతులను ఆదుకొని పంట సాగును ప్రోస్తహిందడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాయి.…
అదిరిపోయే స్కీం రైతు కొడుకును పెళ్లాడితే 2 లక్షలు..!
కర్ణాటకలో రాజకియం చివరి అంకానికి చేరుకుంది వచ్చే నెల మే 11 న ఎన్నికలు జరగనున్నాయి ఇదే క్రమంలో పార్టీలు ప్రజలపై ఎన్నికల హామిలను గుప్పిస్తున్నాయి , ప్రతిపక్షాల ఎత్తులను కట్టడి చేసేందుకు ఒక…
ఏళ్ల నుంచి వెన్నునొప్పి వేధిస్తోందా? అయితే ఈ 5 పదార్థాలు ఆహారంతో తీసుకోండి
ఈ కాలంలో వెన్నునొప్పి సమస్య చాలా సాధారణమైంది. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది.…
జగిత్యాల లో 40 వీధికుక్కలను కొట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
జగిత్యాల:ఈమధ్య కాలంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్న తెలిసిందే హైదరాబాద్ లో చిన్న పిల్లాడిని చంపిన ఘటన దగ్గరనుంచి క నుంచి మొదలుకొని మహబూబ్ నగర్ చిన్న పిల్లను కరిచి చంపినా ఘటన వరకు కుక్కలు…
ఈ వరి రకాలతో అధిక దిగుబడులు గ్యారంటీ !
ఎదగారుకు చెందిన రైతులు కొత్త రకాల వరిని సాగు చేయడంతో మంచి లాభాలు పొందుతున్నారు. ఆ జిల్లాలో రైతులు ఎక్కువగా కేఎన్ఎం 1638, కేఎన్ఎం 733 రకాల వరిని సాగు చేస్తున్నారు.…
నందిని పాలు vs అమూల్ పాలు అసలు వివాదం ఏమిటి ?
కర్ణాటక రాజకీయం ఇప్పుడు మొత్తం పాల చుట్టే తిరుగుతుంది , ఎన్నికలు సమీపిస్తున్న వేళా నందిని పాలు vs అమూల్ పాలు అన్నట్లుగా రాజకీయం నడుస్తుంది , ఈ అంశం ఇప్పుడు కర్ణాటక రాజకీయం…
రైతులకు శుభవార్త :తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం ..
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో సోమవారం కలెక్టర్ జితేష్ వి. పాటిల్ యాసంగి వరి ధాన్యంపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండిం చిన…
మామిడి పంట దిగుబడి లేక ఆందోళనలో రైతులు..
మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా అన్నమయ్య జిల్లాలో ఈ సీజన్లో మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది.…
హైదరాబాద్ బుక్ మై షో ఉద్యోగాలు .. వెంటనే దరఖాస్తు చేసుకోండి !
హైదరాబాద్ బుక్ మై షో ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. ఆశక్తి కల్గిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి .. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక…
పెరిగిన నిమ్మ ధర.. క్వింట నిమ్మకు రూ.8,700
వేసవి కాలం వచ్చింది అంటే చాలు నిమ్మకు డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఈ వినియోగం అనేది వేసవి కాలంలో మరింతగా పెరుగుతుంది.…
గోమూత్రం సురక్షితం కాదు ..ఇండియన్ వెటెరినరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన!
హిందూ సంస్కృతుల్లో గోమూత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది మరి ముఖ్యంగా గో మూత్రం తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయని విశ్వసిస్తారు , కొందరు ఇప్పటికి కూడా గోమూత్రం సేవించే వారు వున్నారు…
రైతులకి గుడ్ న్యూస్.. ఈ కేంద్ర పథకంతో రూ.15 లక్షలు..!
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు ఇంకా పథకాలను అమలులోకి తీసుకువస్తున్నాయి. ఈ పథకాలతో రైతులకు పంటలు పండించడానికి ఆర్ధికంగా సహాయపడటం వలన వారికి సాగుపై భరోసా కలుగుతుంది.…
నేటి నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభం ..
సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ,యాసంగి వడ్ల కొనుగోళ్లను మంగళవారం నుంచి ప్రారంభించాలని ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా…
భారీగా పెరిగిన తెలంగాణ వ్యవసాయ ఎగుమతులు.. ఎంత అంటే?
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఎగుమతులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో వ్యవసాయ ఎగుమతుల శాతం అనేది ఒక్కసారిగా 40% శాతానికి పెరిగి, రూ.10,000 కోట్ల మార్కును దాటింది.…
సామాన్యులపై మరో పిడుగు.. భారీగా పెరిగిన ధరలు..
సామాన్యులకు ఇది పిడుగులాంటి వార్తే అని చెప్పాలి. ఏదైనా పండగ వచ్చిన లేదా ఇంటికి చుట్టాలు వచ్చిన రుచికరమైన వంటకాలను చేసి పెడతాము.…
త్వరలో సికింద్రాబాద్-బెంగళూరు వందే భారత్ రైలు ..
తెలంగాణకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది, దీనిని సికింద్రాబాద్-బెంగళూరు మధ్య నడపనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్లో పర్యట