News

3 రోజుల పాటు హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

Srikanth B
Srikanth B

రోజు వేలాది మందిని వారి వారి గమ్య స్థానాలకు చేర్చే హైదరాబాద్ MMTS రైలు కు 3 రోజులపాటు బ్రేకు పడింది దీనితో ప్రయాణికులకు ఈమేరకు ప్రకటనను జారీ చేసింది . సాంకేతిక కారణాలతో మూడు రోజుల పాటు 33 ఎంఎంటీఎస్‌ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే ఆదివారం పేర్కొంది.

లింగంపల్లి నుంచి హైదరాబాద్‌, హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి, ఫలక్‌నుమా లింగంపల్లి, లింగంపల్లి ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌ లింగంపల్లి, లింగంపల్లి సికింద్రాబాద్‌, రామచంద్రాపురం ఫలక్‌నుమా, ఫలక్‌నుమా రామచంద్రాపురం, ఫలక్‌నుమా హైదరాబాద్‌ సర్వీసులను సోమ, మంగళ, బుధవారాలు నిలిపివేస్తున్నట్లు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ రాకేశ్‌ తెలిపారు.

ధరణి సమస్యల పరిష్కారానికి రంగంలోకి కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌..

Related Topics

hyderabad

Share your comments

Subscribe Magazine