News

MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: డెభై, ధాటియా మధ్య ప్రదేశ్

KJ Staff
KJ Staff

భారత దేశంలోని రైతులందరిని ఒక్క చోటకు చేర్చి, వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి జాగరణ్ పూనుకుంది. గత 27 సంవత్సరాలుగా రైతుల అభ్యున్నతికి కృషి జాగరణ్ ఎన్నో కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులను ప్రారంభించింది. ఈ కార్యక్రమం గొప్ప విజయాన్ని సాధించడంతో, ఈ సంవత్సరం ఈ అవార్డు ప్రధానోత్సవాన్ని భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించబోతుంది. అయితే ఈ అవార్డుల విశిష్టతను రైతులకు నేరుగా తెలియపరిచేందుకు, MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మొదలుపెట్టింది.

కిసాన్ భరత్ రధం భారత దేశం లోని అన్ని ప్రాంతాలకు తిరిగి, రైతులకు MFOI అవార్డుల ప్రత్యేకతను తెలియపరుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్ర రధం పశ్చిమ రాష్ట్రాల మీదుగా సాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలో మొదలైన ఈ యాత్ర, మహారాష్ట్ర వరకు సాగనుంది. ప్రస్తుతం ఈ యాత్ర రధం మద్య ప్రదేశ ధాటియా ప్రాంతానికి చేరుకుంది. STIHL కంపెనీ సహకారంతో ధాటియా లోని డెభై లో నిర్వహించిన రోడ్ షో దిగ్విజయంగా ముగిసింది. ఈ కార్యక్రమం విజయంలో, భగవత్ ప్రసాద్ విశ్వకర్మ ఎంతగానో తోడ్పడ్డారు.

STHIL కంపెనీ వారు తమ వ్యవసాయ పనిముట్ల పనితీరును రైతులకు వివరించారు. అంతేకాకుండా, ఈ పనిముట్ల యొక్క వినియోగాన్ని రైతులు స్వయంగా చూసి తెలుసుకునేందుకు వారి పొలాల్లో యంత్రాలను ఉపయోగించి చూపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతులందరికీ MFOI అవార్డుల గురించి మరియు వాటిని పొందేందుకు కావాల్సిన అర్హతల గురించి రైతులకు వివరించడం జరిగింది.

6000కిలోమీటర్లు పూర్తిచేసుకున్న MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర:

 

భారత్ లో పెరుగుతున్న వాయు కాలుష్యం...మనిషి ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు

Share your comments

Subscribe Magazine