Agripedia

రసాయన ఎరువుల సురక్షిత వినియోగం పై దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించిన కోరమాండల్ !

KJ Staff
KJ Staff

మా 10 విభాగాలు 23 డిసెంబర్ 2022న స్టీవార్డ్‌షిప్ దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నాయి. భారతదేశం అంతటా, 10000 మంది పైగా రైతుల భాగస్వామ్యంతో మొత్తం 150 సమావేశాలు నిర్వహించబడ్డాయి. ప్రధాన కార్యాలయ బృందాలతో పాటు ప్రాంతీయ బృందాలు వ్యవసాయ రసాయనాల సురక్షిత వినియోగం కోసం ప్రచారాన్ని నిర్వహించాయి . కొన్ని ప్రాంతాలలో జరిగిన సంఘటనల మీడియా కవరేజీ కూడా చేయబడింది.

ఆంధ్రప్రదేశ్ రైతుల తో అవగాహన సమావేశం
ఆంధ్రప్రదేశ్ రైతుల తో అవగాహన సమావేశం

సమావేశంలో రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, పురుగు మందుల డీలర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా రైతులు, వారి భద్రత మరియు వారి సంక్షేమం కోసం రైతుల దినోత్సవం (కిసాన్ దివస్) నాడు జరుపుకున్నారు.

 

నిజామాబాద్ రైతుల తో అవగాహన సమావేశం
నిజామాబాద్ రైతుల తో అవగాహన సమావేశం
వరంగల్ రైతుల తో అవగాహన సమావేశం
వరంగల్ రైతుల తో అవగాహన సమావేశం
మిర్యాలగూడ  రైతుల తో అవగాహన సమావేశం
మిర్యాలగూడ రైతుల తో అవగాహన సమావేశం
సూర్యాపేట  రైతుల తో అవగాహన సమావేశం
సూర్యాపేట రైతుల తో అవగాహన సమావేశం

Related Topics

Coromandel Stewardship

Share your comments

Subscribe Magazine