News

" తెలంగాణ వ్యాప్తంగ ఉచితంగ చేప పిల్లల పంపిణీ "- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Srikanth B
Srikanth B
ఉచితంగ  చేప  పిల్లల  పంపిణీ
ఉచితంగ చేప పిల్లల పంపిణీ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకున్న వేళా చేపలపెంపకానికి సరైన సమయం గ భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తం అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపటనున్నట్లు తెలంగాణ పశు సంవర్ధకం మరియు మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు .

ఉచితంగ చేపల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్నట్లు దానికి సంబందించిన అన్ని ఏర్పాట్లను సంబందించిన శాఖ అధికారులు చేపట్టవల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులన్ని జలకళ సంతరించుకున్న వేళ్ళ రైతులకు చేప పిల్ల పంపిణి ఉచితం గ చేయడానికి ఇదే సరైన సమయం గ భావితున్నట్లు మంత్రి వెల్లడించారు .

రైతుల నుండి "జాతీయ గోపాల రత్న అవార్డు" కోసం దరఖాస్తులు ఆహ్వానం..మొదటి బహుమతి రూ.5 లక్షలు

అదేవిధం గ రాష్ట్ర వ్యాప్తం గ మొత్తం 26778 చెరువులలో 68 కోట్ల చేప పిల్లలను మరియు 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయన్నునారు , దీనిలో భాగంగ చేపపిల్ల పంపిణి కోసం రూ . 88. కోట్లు మరియు రొయ్యపిల్ల పంపిణి కోసం రూ .24. 50 కోట్లు ప్రభుత్వం నిధులను కేటాయించనుట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు . దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగ చేపల పంపిణీకి రూ . 133. 03 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది .

రైతుల నుండి "జాతీయ గోపాల రత్న అవార్డు" కోసం దరఖాస్తులు ఆహ్వానం..మొదటి బహుమతి రూ.5 లక్షలు

Share your comments

Subscribe Magazine