News

హరితహారం

CH Krupadevi
CH Krupadevi

తెలంగాణ ప్రభుత్వం 6వ విడత హరితహారాన్ని ప్రారంభించింది.

మెదక్ జిల్లా, నర్సాపూర్ అటవి ప్రాంతంలో కేసీఆర్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు సంవత్సరాలుగా 180 కోట్ల మొక్కలునాటగా, ఈ సంవత్సరం 30కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు.అంతేకాకుండా అటవి ప్రాంతాల అభివృద్ధికి సహయాదాద్రి నమూనాలో ప్రకృతి వనాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.కోవిడ్ నిబంధనలకు లోబడి హరితహారాన్ని చేపట్టాల్సిందిగా ఆదేశించారు.

Related Topics

harithaharam

Share your comments

Subscribe Magazine