News

దేవుని హుండీలో రూ. 100 కోట్ల చెక్కు.. తీరా చూస్తే

Srikanth B
Srikanth B
దేవుని హుండీలో రూ. 100 కోట్ల చెక్కు.. తీరా చూస్తే
దేవుని హుండీలో రూ. 100 కోట్ల చెక్కు.. తీరా చూస్తే

పది లక్షలు ఉంటే ఆగని ఈరోజులలో ఏకంగా విశాఖ సింహాచలం ఆలయంలోని హుండీలో రూ. 100 కోట్లు చెక్ దర్శనం ఇచ్చింది. వంద కోట్ల చెక్ చూసి ఆలయ సిబ్బంది ఆశ్చర్యపోయారు. దీంతో మొదట్లో అందరి ద్రుష్టి ఈ చెక్ పైనే వుండింది నిజంగా గుడికి ఇంత ఆదాయం వస్తే బాగుటుంది అని భావించారు అయితే ఇంత పెద్ద అమౌంట్ చూసి సందేహించిన సిబ్బంది తరువాత ఈ చెక్కును బ్యాంకుకు పంపించారు తరువాత ఏమైందంటే ?

 


ఈ చెక్కును బ్యాంకుకు పంపించారు తరువాత ఏమైందంటే ? అయితే దేవస్థానం అధికారులు ఏదో తప్పుగా భావించడంతో అనుమానాలు తలెత్తాయి. వారు వేగంగా చెక్కును బ్యాంకుకు పంపడంతో ఊహించని ట్విస్ట్‌కు దారితీసింది. చెక్ చెల్లదని స్పష్టం అయింది. బొడ్డేపల్లి రాధాకృష్ణ పేరుతో చెక్ ఉంది.

పాల ఎటిఎం తో లక్షల్లో సంపాదిస్తున్న యువకుడు

బ్యాంక్ లో ఆరా తీయగా రూ. 17 మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎంవీపి డబుల్ రోడ్ లో ఉన్న అకౌంట్ అడ్రెస్ ను బట్టి బ్యాంక్ లో వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఫౌల్ ఉద్దేశం కనుగొనబడితే చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాల ఎటిఎం తో లక్షల్లో సంపాదిస్తున్న యువకుడు

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine