News

మరో రైలు ప్రమాదం ..ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో మంటలు

Srikanth B
Srikanth B
మరో రైలు ప్రమాదం ..ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో మంటలు
మరో రైలు ప్రమాదం ..ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో మంటలు

వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళన కల్గిస్తున్నాయి ఇప్పటికే ఒడిశాలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం మరవకముందే తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బొమ్మయి పల్లి వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ S 5 ,S6 సహా 6 భోగీలలో మంటలు వ్యాపాయించడం ప్రయాణికులను భయ భ్రాంతు గురిచేసింది సమయానికి అందరు రైలు నుంచి బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది .

Related Topics

odisha train accident

Share your comments

Subscribe Magazine