News

భార్యా పై అలిగి 42 సంవత్సరాలు అన్నం మానేసిన భర్త !

Srikanth B
Srikanth B

భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ.. అనేది సామెత అయితే దీనికి భిన్నముగా జరిగింది ఓ ఘటన భార్యా భర్తల మధ్య గోడలు జరిగితే కొన్ని రోజులు మాట్లాడాపోవడమో లేదా కొంత సేపు అలిగి కూర్చోవడం చేస్తుంటారు చాల మంది భార్య భర్తలు .. కానీ ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి భార్య పై అలిగి 42 సంవత్సరాలుగా అన్నం తినడం మానేశాడు అయితే అన్నం కు బదులుగా కేవలం టీ తాగుతూ, అటుకులు తింటూ జీవిస్తున్నాడు.

ఒడిశా జైపుర్‌ జిల్లాలోని వికీపుర్‌ గ్రామానికి చెందిన రామచంద్ర(76)కు 22 ఏళ్ల వయసులో సీత అనే మహిళతో వివాహం జరిగింది . వివాహం తరువాత చక్కగా సాగిపోతున్న వీరి సంసారంలో ఒక గొడవ కారణంగ రామచంద్ర అన్నం ముట్టను అని భీష్మ ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాడు . అసలు ఏం జరిగిందంటే ఓ రోజు రామచంద్ర కూలిపనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. అన్నం పెట్టమని భార్యను అడిగాడు. కానీ ఆమె అనారోగ్యం కారణంగా వంట చేయలేదు. తనకోసం ఎందుకు అన్నం వండలేదని ప్రశ్నించిన రామచంద్ర తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన సీతను అర్దహ్మ్ చేసుకోలేకపోయాడు .. కావాలనే తన కోసం అన్నం వండలేదని అలకతో ని చేతితో అన్నం ముట్టుకోను ,అన్నం తిన్నాను అని అలకపూనాడు. అప్పటి నుంచి తన ఇంటికి ఎదురుగ గుడిశాలో జీవం సాగిస్తున్నాడు .

తీరం వైపు దూసుకొస్తున్న తుఫాను .. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనా ..!

అలాగని ఆమెతో మాట్లాడటం మానేయలేదు. అన్యోన్యంగానే ఉంటున్నాడు. అన్నం మాత్రం ముట్టుకోవడం లేదు. అన్నం తినమని తన బంధువులు కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడిన కేవలం టీ ,అటుకులతో జీవితం గడిపేస్తున్నాడు .

తీరం వైపు దూసుకొస్తున్న తుఫాను .. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనా ..!

Related Topics

Strange incident

Share your comments

Subscribe Magazine