News

BIG UPDATE :ఉక్రెయిన్ : భారతీయ పౌరులు ,విద్యార్థులకు సూచనలు జారీచేసిన ఉక్రెయిన్ లోని "భారతీయ ఎంబసీ"

Srikanth B
Srikanth B

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన వెల ఉక్రెయిన్ లో ని భారతీయులు మరియు విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతులో పెట్టుకొని భయం గుపెట్లో వున్నారు, భారత దేశం ఉక్రెయిన్ లో నే భారతీయులను తీసుకురావడానికి సిధమైన ఆ ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించింది.

 ఈ దాడి లో భాగం గ అక్కడి విమానాశ్రయాల కు అతిసమీపం లో మిస్సైల్ ప్రయోగించింది దీనితో వారు విమానాశ్రయాన్ని మూసివేశారు. 

తాత్కాలికం గ విమానసేవలు నిలిపివేసిన కారణంగా సత్వరంగా తీసుకొనే చర్యల పై  భారతీయ ఎంబసీ , భారతీయ పౌరులను తరలించడానికి ప్రత్యామ్న్యాయ మార్గాలు అన్వేషిస్తున్నారు వెల్లడించింది, అయితే భారతీయ పౌరులు భయపడవద్దని ,విమానాల ఏర్పాటువంటి విషయాలకు భారతీయ ఎంబసీ  అధికారిక వెబ్సైట్లను మరియు సోషల్ మీడియాలను అనుసరించాలని వెల్లడించి

ఏ సమయంలో నైనా న తరలింపుకు ఆదేశాలు రావచ్చని దానికి ప్రజలందరు  తమ పాసుపోర్టు లను తమ డాగర ఉంచుకోవాలని సూచించింది.

Share your comments

Subscribe Magazine