News

ఆఫర్ లలో TSRTC బస్సు టిక్కెట్లు ..ఎప్పుడు లేనంత తక్కువ ధరలో టికెట్లు !

Srikanth B
Srikanth B
ఆఫర్ లలో TSRTC బస్సు టిక్కెట్లు ..ఎప్పుడు లేనంత తక్కువ ధరలో టికెట్లు
ఆఫర్ లలో TSRTC బస్సు టిక్కెట్లు ..ఎప్పుడు లేనంత తక్కువ ధరలో టికెట్లు

నూతన సర్వీసుల ప్రారంభం లో భాగం గ , తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TSRTC ) హైదరాబాద్-విజయవాడ మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సులలో నెల రోజుల పాటు ప్రయాణ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది .

దీని ప్రకారం, గురువారం నుండి, మియాపూర్-విజయవాడ మధ్య ఇ-గరుడ బస్సు టిక్కెట్టు ధర రూ.830 ఇప్పుడు ఆఫర్ రోజులలో రూ.750 అవుతుంది. అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి విజయవాడకు రూ.780 ఉన్న బస్సు టికెట్ ధర రూ.710 మాత్రమే.మియాపూర్ నుండి విజయవాడ మధ్య ఇ-గరుడ బస్సు టికెట్ ధర రూ.830, ఆఫర్ రోజులలో ఇప్పుడు రూ.750 అవుతుంది.


ఇది కూడా చదవండి .

కట్నం అడిగినా, తీసుకున్నా డిగ్రీ రద్దు! తెలంగాణ లో కూడా అమలు అవ్వనుందా?

ఈ ఆఫర్ పై TSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయాణికులు ఉత్తమంగా వినియోగించుకోవాలని , తెలంగాణ రవాణా సంస్థ కు మద్దతు తెలపాలని వెల్లడించారు .

ఇది కూడా చదవండి .

వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఎరువుల సబ్సిడీకి రూ. 1.08 లక్షల కోట్లు..

Related Topics

TSRTC

Share your comments

Subscribe Magazine