News

భారీగా ధర పలికిన పొగాకు .. క్వింటాకు 20000 వేలు..!

Srikanth B
Srikanth B
భారీగా  ధర పలికిన పొగాకు .. క్వింటాకు 20000 వేలు..!
భారీగా ధర పలికిన పొగాకు .. క్వింటాకు 20000 వేలు..!

పొగాకు రైతులకు రైతులకు భారీ లభించింది స్థానిక పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ట ధర కేజీ రూ.202 పలికింది. ఈ సంవత్సరం ఈ యాసంగి సీజన్‌లో ఇదే అధికధర ఒంగోలు జిల్లా పరిధిలోని అన్ని కేంద్రాలలో ధరలతో పోలిస్తే నిన్న గురువారం అత్యధిక ధర పలికింది .

కేజీ రూ.202 చొప్పున పొగాకు కొనేందుకు వ్యాపారులు పోటీలు పడ్డారు . టంగుటూరు, జరుగుమల్లి, సాధువారిపాలెం గ్రామాల రైతులు 508 బేళ్లను వేలానికి ఉంచగా 504 కొనుగోలయ్యాయి. 4 బేళ్లను వ్యాపారులు తిరస్కరించారు. కనిష్ట ధర రూ.172, సరాసరి ధర రూ.199.92 పలికింది. వేలంలో మొత్తం 27 మంది వ్యాపారులు పాల్గొన్నారని మార్కెట్ నిర్వహనాధికారి శ్రీనివాసరావు వెల్లడించారు .

Related Topics

FCV Tobaco tobacocultivation

Share your comments

Subscribe Magazine