News

Agri Tech Madhya Pradesh 2024:మూడు రోజులు జరగనున్న కిసాన్ మేళ "మిల్లియనీర్ ఫార్మర్స్ ని" పురస్కరించనున్న కృషి జాగరణ్

KJ Staff
KJ Staff

మధ్య ప్రదేశ్ లో రైతుల యొక్క స్థాననం చాల విశిష్టమైనది. ఇప్పటికి 80% కంటే ఎక్కువ ప్రజలు వ్యవసాయాన్ని, పశు పాలనను తమ జీవన ఉపాధిగా కొనసాగిస్తున్నారు. వ్యవసాయానికి ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ రాష్ట్రంలో వారి ప్రభుత్వం కర్షకుల శ్రమను గుర్తించి వారిని సన్మానిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఎల్లపుడు రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుంది. దీనిలో భాగంగానే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మరొక్క సారి కృషి విజ్ఞాన్ మేళ తో ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉదేశ్యం రైతులకు కొత్త ఆవిష్కరణల మీద అవగాహన కలిపించడం వారిని జాగృతం చెయ్యడం. ఈ కార్యక్రమం మధ్య ప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో ఏక్ కె ఎస్ విశ్వవిద్యాలయం లో ఈ రోజు అంటే 20 ఫిబ్రవరి మంగళవారం మొదలై 22 గురువారం వరకు జరగనుంది. ఈ మూడు రోజుల మేళా రైతులు ప్రకృతి వ్యవసాయం గురించి, సుగంధద్రవ్యాలు మొక్కల, ఒసాదాల మొక్కల గురించి, వాటిని పండించడం అలాగే వాటి ఉపయోగాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

రైతులను సన్మానించిన కృషి జాగరణ్:

భారత దేశంలో ప్రముఖ మీడియా హౌస్ అయినటివంటి కృషి జాగరణ్ , ఈ కృషి మేళ ను పురస్కరించుకుని కృషి జాగరణ్ మిలినీర్ ఫార్మర్ అఫ్ ఇండియ (MFOI ) గురించి తెలియచేసింది. MFoI అంటే ఏమిటి? దీనియొక్క ప్రముఖ్యతను రైతులకు తెలియచేసింది. అంతే కాకుండా వ్యసాయం లో విశిష్టమైన కృషి చేసిన రైతులను పురస్కరించింది

Related Topics

Kisnamela Krishi Jagran

Share your comments

Subscribe Magazine