News

తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన సినీనటుడు చిరంజీవి, వరద సహాయానికి చెక్కులను అందజేసారు

KJ Staff
KJ Staff
Film actor Chiranjeevi met Telangana Chief Minister and handed over checks for flood relief
Film actor Chiranjeevi met Telangana Chief Minister and handed over checks for flood relief

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మెగా స్టార్ చిరంజీవి సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు.

ఇక్కడ ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసిన చిరంజీవి తన కుమారుడు 'RRR' ఫేమ్ రామ్ చరణ్ తరపున 50 లక్షల రూపాయల ప్రత్యేక చెక్కును అందించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

పారిశ్రామిక వేత్తలు, నటీనటులు సహా పలువురు ప్రముఖులు కూడా సీఎం రెడ్డిని కలిసి తమ విరాళాలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశా

Related Topics

Telangana floods

Share your comments

Subscribe Magazine

More on News

More