News

రేపు వరద ప్రభావిత ప్రాంతాలలో నష్టాన్ని అంచనా వేయడానికి రానున్న కేంద్ర బృందం

KJ Staff
KJ Staff
The central team will be visiting Telangana on September 11 to evaluate the damage caused by the recent heavy rains
The central team will be visiting Telangana on September 11 to evaluate the damage caused by the recent heavy rains

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఈనెల 11న తెలంగాణలో పర్యటించనుంది.

కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి , కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి కెపి సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని కేంద్రానికి వివరించినట్లు తెలిపారు.

ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాలను  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి ఆదివారం సందర్శించారు.

సెప్టెంబర్ 11న ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి బాధితులతో పాటు సంబంధిత జిల్లా అధికారులతో కూడా  వివరాలు సేకరించనున్నట్లు సమాచారం.

Related Topics

Andhra pradesh farmers

Share your comments

Subscribe Magazine

More on News

More